రైతన్నలను కాపాడాలని డాక్టర్ అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రం
రాష్ట్రంలో రైతన్నలపై జరుగుతున్న అరాచకాలను అణిచివేతలు మరియు లగచర్ల రైతన్నలను కాపాడాలని భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి వినతి మన ప్రగతి న్యూస్ / కుత్బుల్లాపూర్ నియోజక వర్గం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా...
