Breaking News

మేము ఫారెస్ట్ పోలీసులమని వ్యక్తుల నుండి నగదు డిమాండ్..

_ వారిపై కేసు నమోదు.. మన ప్రగతి న్యూస్/ ముస్తాబాద్ రాజన్న సిరిసిల్ల జిల్లా : ముస్తాబాద్ మండల చిప్పలపల్లి గ్రామ శివారులో ఎద్దులు (ముళ్ళ పంది) అమ్ముటకు ఆర్మూర్ గ్రామానికి చెందిన కోట...

అనాథ పిల్లలకు అండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

మనప్రగతి న్యూస్ / యాదాద్రి భువనగిరి ప్రతినిధి యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు:-తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన పిల్లలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చేయూత నందించారు.ఆదివారం రోజున...

స్థానిక సంస్థల ఎన్నికల్లో ముదిరాజులు సత్త చాటాలి

రాజకీయ పార్టీలకు ముదురాజులే కీలకం మాజీ సైనిక వైద్యాధికారి ‌డాక్టర్ కల్నన్ బిక్షపతి మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గ ప్రతినిధి: రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో ముదిరాజులు తమ సత్తా చోటాలని మాజీ సైనిక వైద్యాధికారి డాక్టర్...

ఆశా వర్కర్ల బస్సు జాతాను విజయవంతం చేయాలి

_ పోస్టర్ ఆవిష్కరించారు మన ప్రగతి న్యూస్/ ముస్తాబాద్ రాజన్న సిరిసిల్ల :ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల ఆశా వర్కర్లు రాష్ట్రవ్యాప్తంగా ఆశా వర్కర్ల బస్సు జాతాను విజయవంతం చేయాలని మండల కేంద్రంలో రాజీవ్...

ఘనంగా తిరుపతి రెడ్డి జన్మదిన వేడుకలు 

కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన ఝాన్సీ రెడ్డి  మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గ ప్రతినిధి: పాలకుర్తి నియోజకవర్గం లోని తొర్రూరు మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమాండ్ల తిరుపతి రెడ్డి జన్మదిన వేడుకలను ఆదివారం మండల కేంద్రంలో...

 సోమనాథుడు-పోతన పుట్టిన ప్రదేశాలు దర్శనీయ ప్రదేశాలు

తెలుగు విశ్వవిద్యాలయం కు పాల్కురికి సోమనాథునిపేరు పెట్టాలి ‌ సాహితీ కళా స్రవంతి అధ్యక్షుడు సబ్బని లక్ష్మినారాయణ మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గ ప్రతినిధి: మహాకవులు పాల్కురికి సోమనాథుడు ,బమ్మెర పోతన లు పుట్టిన జన్మస్థలాలు దర్శనీయ...

ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం

మన ప్రగతి న్యూస్/నాగార్జున సాగర్ ప్రతినిధి ఆదివారం గుంటూరు నల్లపాడు గ్రౌండ్స్ లో జరిగిన మాలల సింహ గర్జనకు నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక హిల్ కాలనీ పైలాన్ కాలనీ నుంచి ప్రజలు నాయకులు...

 ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలి

గ్రూపు రాజకీయాలు చేస్తే సహించేది లేదు  కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలి  కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఝాన్సీ రెడ్డి  మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గ ప్రతినిధి: పేద ప్రజల ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం...

కనీస వేతనం అమలు చేయాలి, మల్టీపర్పస్ విధానం రద్దుకై ఈనెల 17న చలో హైదరాబాద్ జయప్రదం చేయండి సిఐటియు జిల్లా కార్యదర్శి జి సాయిలు.

మన ప్రగతి న్యూస్/హత్నూర: కనీస విత్రం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామ పంచాయతీ కార్మికుల సమావేశం ఆదివారం మండల పరిధిలోని దౌల్తాబాద్ లో సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి సిఐటియు జిల్లా కార్యదర్శి...

ములుగుజిల్లా లోని అంబేడ్కర్ భవన్స్ నిర్మాణాలను తాత్సారం ఎందుకు?

మండల కేంద్రాలో అంబేద్కర్ భవనాలు కనీసం శంకుస్థాపన కరువయే 2025,ఏప్రిల్ 14 వరకన్న జిల్లాలోని అంబేద్కర్ భవన్లనునిర్మాణాలుపూర్తిచేస్తారా.. ఆవేదన వ్యక్తం చేసిన అంబేద్కర్ భవన్ & విగ్రహ నిర్మాణ సమితి జిల్లా చైర్మన్ దళితరత్ననెమలినర్సయ్యమాదిగ...