Breaking News

18 వ సారి మాల ధరించిన గురుస్వామి లక్కం శ్రీనివాస్ ని సన్మానించిన అయ్యప్పలు

మన ప్రగతి న్యూస్/ హుజూర్ నగర్ హుజూర్నగర్ పట్టణానికి చెందిన గురుస్వామి లక్కం శ్రీనివాస్ 18 వ పడి సందర్భంగా మనం పీఠం వద్ద స్వాములకు మరియు కుటుంబ సభ్యులకు బూరుగడ్డ ఆదివారహ లక్ష్మీనరసింహస్వామి...

ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్

మన ప్రగతి న్యూస్/ మహబూబాబాద్ బ్యూరో మహబూబాబాద్ మండలం,రెడ్యాల గ్రామం ఆశ్రమ ఉన్నత పాఠశాల ను జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ శనివారం రాత్రి పరిశీలించారు.ఈ సందర్భంగా హాస్టల్లోని డైనింగ్ హాల్, స్టడీ...

జనగామ లోని రెసిడెన్షియల్ స్కూల్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ మన ప్రగతి న్యూస్/ జనగామ బ్యూరో : జనగామ జిల్లా కేంద్రంలోని హనుమకొండ రోడ్డు లో ఉన్న తెలంగాణ రాష్ట్ర సోషల్...

జనగామ లోని రెసిడెన్షియల్ స్కూల్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ మన ప్రగతి న్యూస్/ జనగామ బ్యూరో : జనగామ జిల్లా కేంద్రంలోని హనుమకొండ రోడ్డు లో ఉన్న తెలంగాణ రాష్ట్ర సోషల్...

బిజెపి శ్రేణులు సంబరాలు

మన ప్రగతి న్యూస్/ ములకలపల్లి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం లోని స్థానిక పూసుగూడెం సెంటర్ లోని షాప్ ల్లో మరియు ప్రజలకు స్వీట్ మరియు క్రాకర్స్ తో సంబరాలు బీజేపీ శ్రేణులు...

బిజెపి శ్రేణుల సంబరాలు

మన ప్రగతి న్యూస్ /నల్లబెల్లి మండలంలోని బిజెపిమండల అధ్యక్షుడు బొద్దిరెడ్డి ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో బస్టాండు ఆవరణలో మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించడంతో టపాకాయలు టపాకాయలు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. అధ్యక్షుడు...

పాలకుర్తి లో బిజెపి సంబరాలు 

మనప్రగతిన్యూస్/పాలకుర్తి మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించడంతో శనివారం జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో గల రాజీవ్ గాంధీ చౌరస్తాలో బిజెపి నియోజకవర్గ ఇన్చార్జి లేగ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో బాణాసంచా...

డీజీపీ చేతుల మిదిగా రివార్డ్స్ అందుకున్న జిల్లా పోలీస్ అధికారులు.

అత్యధిక కన్విక్షన్ రేట్ గా మహబూబాబాద్ జిల్లా గంజాయి కేసు లొ 11 కన్విక్షన్స్, 39 మందికి జైలు శిక్ష. మన ప్రగతి న్యూస్/మహబూబాబాద్ బ్యూరో తెలంగాణ రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో నిర్వహించిన రివార్డ్...

పాలకుర్తి, తొర్రూర్ బస్టాండ్లను సుందరీకరణకు నిధులు మంజూరు చేయాలి

మంత్రి పొన్నం ప్రభాకర్ న కోరిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గ కేంద్రం పాలకుర్తి తో పాటు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు బస్టాండ్లను సుందరీ కరణంగా తీర్చిదిద్దేందుకు నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే మామిడాల...

మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనాన్ని అందించాలిఎంపీడీవో రాములు

మనప్రగతిన్యూస్/పాలకుర్తి: మెనూ ప్రకారం విద్యార్థిని విద్యార్థులకు పౌష్టికరమైన మధ్యాహ్న భోజనాన్ని అందించాలని ఎంపీడీవో ఏ రాములు గురుకుల బాలికల పాఠశాల ప్రిన్సిపాల్ ను ఆదేశించారు. శనివారం మండలంలోని గూడూరు గిరిజన సంక్షేమ బాలికల గురుకుల...