Breaking News

జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు

మన ప్రగతి న్యూస్/ సిద్దిపేట జిల్లా స్టాపర్: జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు,సందర్భంగా సిద్దిపేట జిల్లా రవాణా శాఖ అధికారులు, వన్ టౌన్, టూ టౌన్ ట్రాఫిక్ పోలీసులు సమిష్టిగా సిద్దిపేటపట్టణంలోని నర్సాపూర్ ముస్తాబాద్...

పలు మెలుకువలతో ఉత్పత్తుల అమ్మకాలను పెంచి -కార్మికులకు పని కల్పి స్తూ నే ఉండాలి

మన ప్రగతి న్యూస్/ భూదాన్ పోచంపల్లి: చేనేత కార్మికులు నేసిన ఉత్పత్తులను పలు మెలకువలతో అమ్మకాలను పెంచి, కార్మికులకు తిరిగి పని కల్పిస్తూనే ఉండాలని కాంగ్రెస్ నేత, చేనేత నాయకుడు త డక వెంకటేష్...

సర్పంచులు శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

-కలెక్టర్ హనుమంత రావు -గ్రామాలలో సుపరిపాలన అందించాలి మన ప్రగతి న్యూస్/ భూదాన్ పోచంపల్లి: ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో గ్రామాలకు ఎన్నికైన నూతన సర్పం చులు ఇక్కడ ఇవ్వబడుచున్న శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం...

చికిత్స పొందుతూ యువకుడు మృతి

మన ప్రగతి న్యూస్/ హనుమకొండ జిల్లా ప్రతినిధి: దామెర మండలంలోని ఒగ్లాపూర్ స్టేజ్ వద్ద బైక్ అదుపుతప్పి పడిపోయిన ఘటనలో గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడని ఎస్సై కొంక అశోక్ సోమవారం...

రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన కేటి దొడ్డి ఎస్సై పగడాల శ్రీనివాసరావు

మనప్రగతి న్యూస్ /జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి: జోగులాంబ గద్వాల జిల్లాలోని జాతీయ రోడ్డు భద్రతాపై మాసోత్సవ 2026లో భాగంగారోడ్డు భద్రత మన అందరి బాధ్యత” అనే సందేశంతోకేటిదొడ్డి మండల కేంద్రంలోని పోలీస్ సిబ్బందితో...

జీవితం పై విరక్తి చెంది వ్యక్తి మృతి.

మన ప్రగతి న్యూస్/కేసముద్రం: కేసముద్రం స్టేషన్ పరిధిలోని సంగ సతీష్ (తండ్రి)నర్సయ్య, 40 సం.(మేర)వికలాంగుడు, ప్రైవేటు ఉద్యోగం చేస్తూ ప్రభుత్వ ఉద్యోగం గురించి ప్రయత్నిస్తున్నాడు.తనకి మంచి జాబ్ లేక,అతను వికలాంగుడు కావడం తో తనకి...

తాటి చెట్టు నుండి పడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలు

.మెరుగైన వైద్యం కోసం నల్లగొండ ఆసుపత్రికి తరలింపు మన ప్రగతి న్యూస్/రామన్నపేట: మండలంలోని కొమ్మాయిగూడెం గ్రామానికి చెందిన వీరమల్ల శంకరయ్య తండ్రి పాపయ్య వృత్తిలో భాగంగా తాటి చెట్టు ఎక్కుతుండగా మధ్యలో కాలు జారీ...

మున్సిపల్ ఎన్నికలలో బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి

-బిఎస్పీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు నల్లాల శ్రీనివాస్ మన ప్రగతి న్యూస్/ కరీంనగర్ జిల్లా ప్రతినిధి: కరీంనగర్ బిఎస్పీ పార్టీ కార్యాలయంలో కరీంనగర్ అసెంబ్లీ అధ్యక్షులు ఊళ్లేందుల మహేష్ ఆధ్వర్యంలో ఆదివారం విలేకరుల సమావేశం...

రాష్ట్రస్థాయి కవి సమ్మేళనంలో సన్మానం పొందిన మండల కవులు

మన ప్రగతి న్యూస్/ భూదాన్ పోచంపల్లి: ఇటీవల యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి కవి సమ్మేళనంలో స న్మానం పొందిన భూదాన్ పోచంపల్లి మండల కవులు. ఈ కవి సమ్మేళనంలో భూ...

దుబ్బ రాజన్నను దర్శించుకున్న రాష్ట్ర ప్రభుత్వ విప్!

మన ప్రగతి న్యూస్/వేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ మండలంలోని నాగయ్యపల్లి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ దుబ్బ రాజన్నను జాతర సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆదివారం భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా...