Breaking News

రేపు సర్పంచులు ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించనున్నారు.

మన ప్రగతి న్యూస్ / ముస్తాబాద్ రాజన్న సిరిసిల్ల జిల్లా : ముస్తాబాద్ మండలం పలు గ్రామాలలో పంచాయతీ భవనాలు ముస్తాబవుతున్నాయి. ఈనెల 22న సోమవారం నాడు నూతన పాలకవర్గాలు ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు...

పాలకుర్తి జిపి వార్డు సభ్యుడు సునీల్ ను సన్మానించిన పద్మశాలి కులస్తులు

మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి: ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో మండలంలోని పాలకుర్తి గ్రామపంచాయతీ 6వ వార్డు సభ్యుడిగా గెలుపొందిన కామారపు సునీల్ ను ఆదివారం పాలకుర్తి పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా...

నూతనంగా ఎన్నికైన మున్నూరు కాపు వార్డు సభ్యులను సన్మానించిన ఆదర్శ యువజన సంఘం

మన ప్రగతి న్యూస్/గంభీరావుపేట రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని ఆదర్శ మున్నూరు కాపు యువజన సంఘం అధ్యక్షులు అక్క పెళ్లి బాలయ్య ఆధ్వర్యంలో ఆదివారం రోజున ఆదర్శ మున్నూరు కాపు సంఘ...

ఖమ్మం టిడిపి కార్యాలయం పై వైసీపీ శ్రేణుల దాడి…

మన ప్రగతి న్యూస్ / ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో : ఖమ్మం జిల్లా ఖమ్మం పట్టణ జిల్లా టిడిపి కార్యాలయం పై వైసీపీ కార్యకర్తలు దానికి పాల్పడ్డారని టిడిపి నేతలు స్థానిక పోలీస్...

అన్నారుగూడెంలో బిఆర్ఎస్ పార్టీ ఘన విజయోత్సవ ర్యాలీ

మన ప్రగతి న్యూస్/ తల్లాడ అన్నారుగూడెంలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా గొడ్ల ప్రభాకర్ అఖండ విజయం సాధించిన సందర్భంగా ఆదివారం ఆ పార్టీ శ్రేణులు విజయోత్సవ ర్యాలీ...

పార్టీకి ద్రోహం చేస్తే సహించేది లేదు

రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ మన ప్రగతి న్యూస/ ఖమ్మం జిల్లా స్టాపర్: కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పదవులు అనుభవిస్తూ, పార్టీ ప్రయోజనాలకు విఘాతం కలిగించే వారిపై సత్తుపల్లి...

మున్నూరు కాపు సేవ సంఘం ఆధ్వర్యంలో బండారి క్రాంతికి ఘన సన్మానం …

మన ప్రగతి న్యూస్ / ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వార్డు మెంబర్ గా విజయం సాధించిన సందర్భంగా ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు, అభినందనలు...

దామర్లపల్లి నూతనంగా గెలిచిన వార్డ్ సభ్యులు మన ప్రగతి న్యూస్/ షాబాద్ ప్రతినిధి గ్రంథాలయం రంగారెడ్డి జిల్లా ఛైర్మెన్ మధు సుధన్ రెడ్డి గారినిగుడుపల్లి పెంట రెడ్డి గారి ఆధ్వర్యంలో దామర్లపల్లి గ్రామ పంచాయతీ...

బొంతపల్లి పారిశ్రామికవాడలో రోడ్డు ప్రమాదo యువకుడు మృతి

మన ప్రగతి న్యూస్/ గుమ్మడిదల:సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం బొంతపల్లి పారిశ్రామికవాడలో శునివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గ్రానివెల్స్ కంపెనీ గేటు వెలుపలికి స్కూటీపై వెళ్తున్న సమయంలో అతివేగంగా వచ్చిన జేసీబీ వాహనం...

బుకింగ్ యాప్ ను రైతులు వినియోగించుకోవాలి.

ఏవో పోరిక జైసింగ్ మన ప్రగతి న్యూస్/నడికూడ: రైతులు యూరియా బుకింగ్ యాప్ ను సద్వినియోగం చేసుకోవాలని నడి కూడ ఏవో పోరిక జైసింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. రాబోయే యాసంగి సీజన్ లో...