Breaking News

ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా ప్రజలు రాజకీయ పార్టీలు సహకరించాలి.

_ శాంతిభద్రతల పరిరక్షణే ప్రధాన ధ్యేయం _ ముందస్తు అనుమతి లేని ర్యాలీలు, సభలకు పూర్తి నిషేధం _ స్థానిక ఎస్సై సిహెచ్ గణేష్, మన ప్రగతి న్యూస్ / ముస్తాబాద్.రాజన్న సిరిసిల్ల జిల్లా...

సీఎం రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేయాలి

-సర్పంచ్ అభ్యర్థుల గెలుపుకు యూత్ కాంగ్రెస్ కృషి చేయాలి -యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపెల్లి సందీప్ మన ప్రగతి న్యూస్ /నర్సంపేట ఈనెల 5న నర్సంపేటలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పర్యటనను...

ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా ప్రజలు సహకరించాలి.

రఘునాథపల్లి ఎస్సై డి. నరేష్ మన ప్రగతి న్యూస్/రఘునాథపల్లి : రఘునాథపల్లి మండల ప్రజలు గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అక్రమంగా మద్యం నిల్వ, అమ్మకాలు చేయకూడదని.. బెల్ట్ షాప్స్ నడపవద్దని ఎస్సై నరేష్...

సీఎం సభ స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి,ఎస్పీ సన్ ప్రిత్ సింగ్,డీసీపీ అంకిత్ కుమార్

మన ప్రగతి న్యూస్/ నర్సంపేట నర్సంపేట పట్టణంలో ఈనెల 5న జరిగే సుమారు 1,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు శంకుస్థాపనలు చేయుటకు విచ్చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి హెలిక్యాప్టర్ ల్యాండింగ్,...

మాజీ కౌన్సిలర్ జుర్రు రాజు ఆధ్వర్యంలో శరత్ మాక్స్ కేర్ కంటి ఆసుపత్రి వైద్య శిబిరం

మన ప్రగతి న్యూస్/ నర్సంపేట పట్టణంలోని రెండవ వార్డు కమలాపురంలో శరత్ మాక్స్ కేర్ కంటి ఆసుపత్రి వారి నుండి స్థానిక కౌన్సిలర్ జుర్రుర్రాజు ఆధ్వర్యంలో కంటి పరీక్షల క్యాంపు పెట్టడం జరిగింది. ఈ...

లక్ష్మీదేవి గూడెం గ్రామ కార్యదర్శి కుర్చీలో గ్రామ సిబ్బంది

మన ప్రగతి న్యూస్ /నల్గొండ/వేములపల్లి వేములపల్లి మండలం లక్ష్మీదేవి గూడెం గ్రామపంచాయతీ కార్యదర్శి కూర్చోవాల్సిన కుర్చీలో గ్రామ సిబ్బంది కూర్చోవడం జరిగింది. ఒక అధికారి కుర్చీలో సిబ్బంది కూర్చోవడం ఎక్కడ లేని విధంగా లక్ష్మీదేవి...

జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు

ముందస్తు అనుమతి లేని ర్యాలీలు, సభలకు పూర్తి నిషేధం శాంతిభద్రతల పరిరక్షణే ప్రధాన ధ్యేయం ప్రజా శాంతి భద్రతలకు భంగం కలిగించే కార్యక్రమాలు పూర్తిగా నిషేధం నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చట్టపరమైన కఠిన చర్యలు...

సీతారామ ప్రాజెక్టు పనుల్లో ఘోర ప్రమాదం, డైలీ వేజ్ కార్మికుడు మృతి

మన ప్రగతి న్యూస్/ దమ్మపేట : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలం పరిధిలోని నాగుపల్లి గ్రామం వద్ద సీతారామ ప్రాజెక్టు పనులు చేస్తుండగా హెవీ విద్యుత్తులైన్ కు మిషన్ తాగటంతో మిషన్ ఆపరేటర్...

గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఊపందుకున్న నామినేషన్లు..

మన ప్రగతి న్యూస్/ దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా.. మొదటి రోజు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దారా రోహిణి యుగంధర్ నామినేషన్ దాఖలు చేశారు. రెండవ...

జిల్లా పరిధిలో పోలీస్ యాక్ట్ అమలు

_ జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే మన ప్రగతి న్యూస్ / సిరిసిల్ల జిల్లా శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని పోలీస్ యాక్ట్ 1861 ప్రకారం నెల రోజుల డిసెంబర్ 1వ తేది నుండి...