Breaking News

కాల్చొద్దు.. కలియదున్నండి….

వరి కొయ్యల దహనంతో నేలకు, పర్యావరణానికి తీవ్ర అనర్థాలు స్పష్టం చేస్తున్న నిపుణులు రైతుల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ కార్యాచరణ మన ప్రగతి న్యూస్ / జమ్మికుంట టౌన్ జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రంలో...

టిటిడి బోర్డు నెంబర్ నర్సిరెడ్డిని కలిసిన యూత్ కాంగ్రెస్ నాయకులు టేకుల శ్రావణ్

మన ప్రగతి న్యూస్ / జమ్మికుంట టౌన్ తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు (టీటీడీబోర్డు మెంబర్ )నన్నూరి నర్సిరెడ్డి హుజురాబాద్ యూత్ కాంగ్రెస్ నాయకులు టేకుల శ్రావణ్ హైదరాబాద్ లో కలిశారు....

మహా చండీ యాగం లో పాల్గొన డాక్టర్ మట్టా. దయానంద్ విజయ్ కుమార్

మన ప్రగతి న్యూస్ / సత్తుపల్లి ఆర్సీ తల్లాడ మండలం-నారాయణపురం గ్రామంలో మహా చండీ యాగము కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయుకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్...

అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇల్లు అందిస్తాం.

మన ప్రగతి న్యూస్/ సిద్దిపేట జిల్లా ప్రతినిధి. అర్హులైన ప్రజలందరికీ ఇందిరమ్మ ఇల్లు పథకం వర్తింప చేసేలా చొరవ తీసుకుంటామని సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ తెలిపారు. సిద్ధిపేటలోని 9వ...

సీఎం కప్ క్రీడా పోటీలు ప్రారంభించిన ఏఎంసి వైస్ చైర్మన్

మన ప్రగతి న్యూస్/ పిట్లం: పిట్లంలోని జిల్లా పరిషత్ ఉన్నత బాలుర పాఠశాల మైదానంలో సీఎం కప్ మండల స్థాయి క్రీడా పోటీలను ఏఎంసీ వైస్ చైర్మన్ కృష్ణరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన...

కల్యాణ మండపం నిర్మాణానికి భూమి పూజ చేసిన బోథ్ శాసనసభ్యులు.

మన ప్రగతి న్యూస్ /ఇచ్చోడా. ఇచ్చోడా మండలం జమిడి గ్రామం లొ కల్యాణ మండపనికి బుధవారం నాడు బోథ్ శాసనసభ్యులు అనిల్ జాదవ్ భూమి పూజ చేశారు. ముందుగా గ్రామ పెద్దలు శాలువా తో...

ఆదివాసీ గిరిజనుల భూమి సమస్యలను పరిష్కరించాలి

మన ప్రగతి న్యూస్ /ములకలపల్లి ఆదివాసి గిరిజనులు ఉమ్మడి ఖమ్మం జిల్లా లోని భూసమస్యలు పరిస్కారం చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం సీనియర్ నాయకులు కరపాటి గోపాల్ రావు ములకలపల్లి తహశీల్దార్ కి వినతి...

పేకాట స్థావరం పై సిద్దిపేట టాస్క్ ఫోర్స్ మరియు గౌరారం పోలీసుల దాడి

మనప్రగతి న్యూస్/ గజ్వేల్ రూరల్: గౌరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని నాచారం గ్రామ శివారులో కొంతమంది వ్యక్తులు కలసి పేకాట ఆడుతున్నారని నమ్మదగిన సమాచారంపై సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు,గౌరారం పోలీసులు వెళ్లి రైడ్...

మద్యానికి బానిసై ఉరివేసుకొని వ్యక్తి మృతి

మన ప్రగతి న్యూస్/కేసముద్రం : మద్యానికి బానిసై ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం కేసముద్రం మండలంలో చోటుచేసుకుంది.. కేసముద్రం స్టేషన్ ఎస్ఐ మురళీధర్ రాజ్ వివరాలు తెలిపిన ప్రకారం ఇలా ఉన్నాయి.....

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు డాక్టర్ సుధాకర్

మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి:జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన కన్నెబోయిన రమేష్ కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతోమృతి చెందగా బుధవారం పాలకుర్తి నియోజకవర్గ శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ...