Breaking News

తృటిలో తప్పిన పెను ప్రమాదం

మొంథా తఫాన్ ప్రభావంతో కూలిన ఇల్లు మనప్రగతి న్యూస్ /నెక్కొండ : నెక్కొండ మండలంలోని సాయిరెడ్డి పల్లి గ్రామనికి చెందిన పొదిల జయప్రకాశ్, మౌనికలు నివసిస్తున్న పెంకటిల్లు మొంథా తుఫాన్ ప్రభావంతో ఇంటి చుట్టూ...

రేపు గ్రీవెన్స్ రద్దు-పాఠశాలలకు సెలవు

ప్రభుత్వ,స్థానిక సంస్థల మరియు ప్రైవేట్ యాజమాన్యాల పాఠశాలలకు సెలవు మన ప్రగతి న్యూస్ / యాదాద్రి భువనగిరి ప్రతినిధి: భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రతి గురువారం ప్రజల సమస్యలను పరిష్కరించే గ్రీవెన్స్ కార్యక్రమంను...

భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

. రామన్నపేట ఎస్ ఐ డి.నాగరాజు మన ప్రగతి న్యూస్/రామన్నపేట: మొంథా తుపాన్ తీవ్రత ద్రుష్ట ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్ ఐ డి. నాగరాజు తెలిపారు.ఒక ప్రకటనలో మాట్లాడుతూ గ్రామాలలో చెరువులు, కుంటలు...

మెరుగైన వైద్య సేవల కోసం కేంద్ర మంత్రి బండి సంజయ్ కృషి..

1 కోటి 50 లక్షల సి ఎస్ ఆర్ నిధులతో 15 రకాల వైద్య పరికరాలను అందించిన కేంద్రమంత్రి బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధిని విస్మరించింది.. జమ్మికుంట ఆసుపత్రిలో అనేక...

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

_ జిల్లా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మన ప్రగతి న్యూస్/సిరిసిల్ల, జిల్లా స్టాపర్ తుఫాన్ నేపథ్యంల జిల్లాలో 2 రోజుల పాటు భారీ నుంచి కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని...

డీసీఎం వ్యాన్ కొట్టుకుపోయిన ఘటనపై ఏసీపీ రఘు, సీఐ ముత్తిలింగం సమీక్ష

నీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో గాలింపు చర్యలు కష్టసాధ్యం మన ప్రగతి న్యూస్ / ఏన్కూర్ ఖమ్మం జిల్లా ఏన్కూరు, కొనిజర్ల మండలాల సరిహద్దులోని అంజనాపురం–జన్నారం గ్రామాల మధ్య నిమ్మ వాగులో డీసీఎం వ్యాన్...

ఎస్ఐ వెంకటకృష్ణ ఆధ్వర్యంలో రింగ్ రోడ్డుకి మరమ్మత్తులు

మన ప్రగతి న్యూస్ /తల్లాడ స్థానిక స్టేషన్ తల్లాడ ఎస్సై వెంకటకృష్ణ, ఆధ్వర్యంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు భారీగా కురిసిన వర్షానికి తల్లాడ రింగ్ రోడ్డు పక్కన ప్రధాన రహదారి భారీగా గుంటల...

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎస్సై బి శ్రావణ్ కుమార్.

మన ప్రగతి న్యూస్/లింగాల గణపురం. లింగాల గణపురం మండలం రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న తుఫాను ప్రభావం మూడు నాలుగు రోజులపాటు ఉండే అవకాశం ఉందా అని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజలు...

మొంథా తుఫానుతో పంటలు నష్టపోయిన రైతులను

ప్రభుత్వాలు తక్షణం ఆదుకోవాలి సిపిఐ ఎం మండల నాయకులు మాలోత్ కిషన్ నాయక్ డిమాండ్ మన ప్రగతి న్యూస్ కురవి : డోర్నకల్ నియోజకవర్గ వ్యాప్తంగా మొంథా తుఫానుతో వర్షం ఈదురుగాలుల కారణంగా చేతికొచ్చిన...

మొంథా తుఫాన్ కారణంగా జర్నలిస్టులు జాగ్రత్తగా ఉండాలి

తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా అధ్యక్షులు షానూర్ బాబా మన ప్రగతి న్యూస్ / యాదాద్రి భువనగిరి ప్రతినిధి: భువనగిరి పట్టణ కేంద్రంలో తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు మొహమ్మద్...