ఫస్ట్ డే ప్రశాంతం ప్రతి విద్యార్థిమొఖంలో చిరునవ్వు నందిగామలో పదవ తరగతి విద్యార్థులు 1480 మంది ఉండగా 1467 మంది పరీక్షలు రాస్తున్న విద్యార్థిని విద్యార్థులు. మన ప్రగతి న్యూస్ /ఆంధ్ర ప్రదేశ్ /నందిగామ...
మన ప్రగతి న్యూస్/ హైదరాబాద్ కేరళలోని పాలక్కాడు జిల్లా కు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ రెడ్ అలర్ట్ ప్రకటించింది. గురువారం ఆ జిల్లాలో అతినీలలోహిత కిరణాలు అధిక స్థాయిలో ఉన్నట్లు గుర్తించడంతో ఈ...
మన ప్రగతిన్యూస్ /నర్సంపేట వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం లోని ఖానాపూర్ మండలం పాకాల చెరువు సమీపంలో నర్సంపేట నుండి కొత్తగూడ వెళ్తున్న ఆర్టీసీ బస్సును చిలుకమ్మ నగర్ నుండి నర్సంపేటకు వస్తున్న ఆటో...
మన ప్రగతి న్యూస్/ హైదరాబాద్ ఏఆర్. రెహమాన్ కు ఆదివారం ఉదయం ఒక్కసారిగా చాతిలో నొప్పి రావడంతో చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అత్యవసర విభాగంలో ప్రత్యేక వైద్యుల బృందం యాంజీయోగ్రామ్ చికిత్స అందించారు....
మన ప్రగతి న్యూస్/హైదరాబాద్: ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అబూ ఖతల్ సింఘి పాకిస్తాన్లో హతమయ్యాడు.ఈ ఘటన శనివారం రాత్రి 8 గంటలకు అబూ ఖతల్ను ఉరితీశారు. అతను...
.800 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం స్వయం సహాయక సంఘాలకు రూ.100 కోట్ల రుణాల పంపిణీ అనంతరం కృతజ్ఞత సభలో ప్రసంగించనున్న సీఎం ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా భారీగా ఏర్పాట్లు మన ప్రగతి న్యూస్/వరంగల్:...
మన ప్రగతి న్యూస్ /నర్సంపేట నర్సంపేట మండలం లో ని సర్వపురం, స్లం ఏరియాలలో సఖి సెంటర్ వరంగల్ వారు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందిఇందులో భాగంగా సఖి సెంటర్ కేస్ వర్కర్...
మన ప్రగతి న్యూస్/ నెల్లికుదురు: ఇష్టపడి చదివి కష్టపడితేనే విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు అని మహబూబాబాద్ జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎదల్ల యాదవ రెడ్డి అన్నారు. వేం చారిటబుల్ ట్రస్ట్ సహాకారంతో...
మన ప్రగతి న్యూస్/ నెల్లికుదురు: ఇష్టపడి చదివి కష్టపడితేనే విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు అని మహబూబాబాద్ జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎదల్ల యాదవ రెడ్డి అన్నారు. వేం చారిటబుల్ ట్రస్ట్ సహాకారంతో...