Breaking News

దావోస్‌లో సమావేశమైన ముగ్గురు సీఎంలు

దావోస్‌లో సమావేశమైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మహారాష్ట్ర సీఎం దేవెంద్ర ఫడ్నవిస్

డ్రగ్స్ మహమ్మరిని తరిమి కొడతారు

విద్యార్థులు, యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు డ్రగ్స్ రహిత పాలకుర్తిగా తీర్చిదిద్దాలి డ్రగ్స్ డీలర్ల భరతం పట్టాలిఎమ్మెల్యే యశస్విని రెడ్డి పాలకుర్తిలో డ్రగ్స్ కు వ్యతిరేకంగా యూత్ కాంగ్రెస్ భారీ ర్యాలీ మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం...

ఎల్కతుర్తి ఎస్ఐపై వేటు

విధుల్లో నుంచి ఎస్ఐ రాజ్ కుమార్ సస్పెన్షన్.. ఉత్తర్వులు జారీ చేసిన సిపి అంబర్ కిషోర్ ఝా.. మన ప్రగతి న్యూస్/ఎల్కతుర్తి హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి ఎస్సై రాజ్ కుమార్ పై వేటు పడింది....

ప్రభుత్వ ధమన నీతికి పరాకాష్ట..! సెకండ్ ఏ ఎన్ ఎం ల అరెస్ట్..

మన ప్రగతి న్యూస్ /రేగొండ : తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వ ధమన నీతికి పరాకాష్ట సెకండ్ ఏఎన్ఎం ల అక్రమ అరెస్టులు అని రేగొండ సెకండ్ ఏ ఎన్ ఎం ల అధ్యక్ష కార్యదర్శులు...

నల్లబెల్లి నూతన ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన వి. గోవర్ధన్

మన ప్రగతి న్యూస్/ నల్లబెల్లి మండలంలోని పోలీస్ స్టేషన్లో ఎస్సైగా వి. గోవర్ధన్ బాధ్యతలు చేపట్టాడు. నల్లవెల్లి ఎస్ఐగా బాధ్యతలు నిర్వహించిన ప్రశాంత్ బాబు గీసుకొండ పోలీస్ స్టేషన్ కు ట్రాన్స్ఫర్ అవ్వగా నల్లబెల్లి...

మంత్రుల పర్యటన.జిల్లాకు వరాలు….!

మన ప్రగతి న్యూస్/జయశంకర్, భూపాలపల్లి జిల్లా ప్రతినిధి : జిల్లా లోని మంత్రుల పర్యటన ప్రజలకు ఆశించిన ఫలితాలు అందనున్నాయి. అని మంత్రులు పేర్కొన్నారు. ఈ క్రమం లో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర,ఐటీ...

ఘనంగా మహర్షి పాఠశాలలో స్వయం పరిపాలన

_ విద్యార్థులేఉపాధ్యాయులైన వేళ మన ప్రగతి న్యూస్/ ముస్తాబాద్ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని మహర్షి ఇంగ్లీష్ మీడియం పాఠశాల ఆధ్వర్యంలో స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులే ఉపాధ్యాయులుగా...

కురుమల ఆత్మగౌరవ భవన ప్రారంభోత్సవానికి బయలుదేరిన కురుమ నాయకులు.

మన ప్రగతి న్యూస్/ హత్నూర: కురుమ సంఘం రాష్ట్ర నాయకులు పిలుపుమేరకు కోకాపేటలో కురుమ ఆత్మగౌరవ భవన ప్రారంభోత్సవానికి హత్నూర మండలంలోని కురుమలు శనివారం బయలుదేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కురుమల అభివృద్ధికి...

విద్యార్థులకు మెరుగైన ఆహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యం.మంత్రి కొండ సురేఖ.

మన ప్రగతి న్యూస్/హత్నూర: ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు మెరుగైన ఆహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని దేవదాయ అడవి శాఖామంత్రి ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి కొండా సురేఖ అన్నారు. మండల కేంద్రమైన డాక్టర్ బి.ఆర్...

పార్లమెంట్ పై ముష్కరుల దాడిలో వీరమరణం పొందిన అమరులకు నివాళులు అర్పించిన ఎంపీ రవిచంద్ర

మన ప్రగతి న్యూస్ /వరంగల్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పాకిస్థాన్ ప్రేరేపిత తీవ్రవాదుల దాడిలో అసువులు బాసిన అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.పాకిస్థాన్ ఐఏస్ఐ ప్రేరేపిత తీవ్రవాదులు 2001లో సరిగ్గా ఇదే రోజున (డిసెంబర్...