Breaking News

గడ్డి మందు తాగి హాస్టల్ విద్యార్థుల ఆత్మహత్యాయత్నం..

మన ప్రగతి న్యూస్ / జమ్మికుంట టౌన్ జమ్మికుంట పట్టణంలోని ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన జమ్మికుంట పట్టణంలో కలకలం రేకెత్తించింది. జమ్మికుంట పట్టణంలోని ఎస్వి పాఠశాల...

మౌళిక సమస్యల పరిష్కారానికి నర్సంపేట ఎంఎల్ఏ నల్లబెల్లిలో పర్యటించాలి.

చింతకింది కుమారస్వామి బీసీ హక్కుల సాధన సమితి జిల్లా కార్యదర్శి మన ప్రగతి న్యూస్/నల్లబెల్లి మండల కేంద్రంలో పేరుకుపోయిన మౌళిక సమస్యలను పరిశీలించడానికి ఎంఎల్ఏ దొంతి మాధవరెడ్డి తక్షణమేనల్లబెల్లిలో పర్యటించాలనీ చింతకింది కుమారస్వామి అన్నారు....

సునీతమ్మ గెలుపుతోనే గోపీనాథ్‌కి నిజమైన నివాళి మాజీ ఎంపీ నామ

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బిఆర్ఎస్ ప్రచారంలో ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు మన ప్రగతి న్యూస్/ఏన్కూర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారాన్ని వేడెక్కిస్తూ బిఆర్ఎస్ పార్టీ తరపున మాజీ లోక్‌సభ పక్షనేత, ఖమ్మం...

సామినేని రామారావు హత్య కేసులో దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలి సిపిఎం డిమాండ్

మండల కార్యదర్శి దొంతబోయిన నాగేశ్వరరావు మన ప్రగతి న్యూస్/ఏన్కూర్: పాతర్లపాడు మాజీ సర్పంచ్‌, సిపిఎం సీనియర్ నాయకుడు కామ్రేడ్ సామినేని రామారావు అత్యంత కిరాతకంగా హత్య చేసిన దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలని సిపిఎం...

చర్చికి గృహ జ్యోతి

మన ప్రగతి న్యూస్/ నల్లబెల్లి మండలంలోని ఓ చర్చికి గృహ జ్యోతి వర్తింప చేయడంతో ప్రజల్లో ఆగ్రహం రేపింది. అసలు లబ్ధిదారులకు గృహ జ్యోతి వర్తింప చేయకుండా చర్చికి గృహ జ్యోతి పథకము వర్తింప...

ఐకెపి కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

ఎంఈఓ కిషోర్ నాయక్ ఏపిఎం జానకి మన ప్రగతి న్యూస్ నల్గొండ/వేములపల్లి ప్రభుత్వ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఏపీఎం సూచించారు. వేములపల్లి మండలంలోని లక్ష్మీదేవి గూడెం ఐకెపి మహిళా...

భారత మహిళా జట్టు వన్డే ప్రపంచ కప్ గెలుపు పట్ల నామ నాగేశ్వరరావు అభినందనలు

మన ప్రగతి న్యూస్/ ఖమ్మం జిల్లా భారత మహిళా క్రికెట్ జట్టు తొలిసారిగా వన్డే ప్రపంచకప్‌ను కైవసం చేసుకొని భారత క్రీడా చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిందని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ లోక్‌సభ...

చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం పట్ల మాజీ ఎంపీ నామ దిగ్భ్రాంతి

మన ప్రగతి న్యూస్ /ఖమ్మం జిల్లా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై బీఆర్ఎస్ పార్టీ మాజీ లోక్‌సభ పక్షనేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు...

ఘోర బస్సు ప్రమాదంపై మంత్రి పొంగులేటి తీవ్ర దిగ్భ్రాంతి

గాయపడిన వారికి అత్యుత్తమ వైద్యం – మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి మన ప్రగతి న్యూస్/ హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఖానాపూర్ స్టేజీ వద్ద ఆర్టీసీ బస్సు, టిప్పర్ ఢీకొని జరిగిన...

చేవెళ్ల బస్సు ప్రమాదంపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దిగ్భ్రాంతి

మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ మన ప్రగతి న్యూస్ / హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో ఆర్టీసీ బస్సు, టిప్పర్ లారీ ఢీకొన్న ఘోర రోడ్డు ప్రమాదంలో...