Breaking News

సీసీ కెమెరాల ఆటోమేటిక్ క్లిక్‌.వాహనదారులకు బిగ్ అలర్ట్

_ జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే, ఐపీఎస్. మన ప్రగతి న్యూస్ / సిరిసిల్ల జిల్లా స్టాపర్ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ పరిధిలోని కోరుట్ల బస్టాండ్, సాయిరక్ష చౌరస్తా, ఒల్డ్...

మల్కాపురంలో పర్యటించినకలెక్టర్

మన ప్రగతి న్యూస్/ విశాఖపట్నం మల్కాపురం ఏకేసీ కాలనీలో కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ బుధవారం పర్యటించారు. రెండు రోజులుగా కురిసిన వర్షాలకు డ్రైన్లో చేరిన పూడికలు తొలగింపు ప్రక్రియను కలెక్టర్ పరిశీలించి పలు...

ములకలపల్లి మండల ప్రజలకు పోలీస్ వారి విజ్ఞప్తి

ఎస్సై మధు ప్రసాద్ మొంత తుపాన్ తీవ్రత దృష్ట్యా అప్రమత్తంగా ఉండండిఇప్పటికే మన ఊరు చెరువులు కుంటలు నిండుకుండాలా ఉన్నాయిచెరువులు వాగులు వంకలు పొంగి అవకాశం పరిస్థితులు ఉన్నాయివాగులు దాటే ప్రయత్నం చేయకండిరోడ్డుపై వెళ్ళేటప్పుడు...

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ములకలపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు తాండ్ర ప్రభాకర్ రావు మన ప్రగతి న్యూస్/ములకలపల్లి రైతులు వరి కోతలు వాయిదా వేసుకోవాలి. నదీ పరివాహక ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. తక్కువ ఎత్తు ప్రాంతాల ప్రజలు...

కురవి మండల ప్రజలకు పోలీస్ వారి విజ్ఞప్తి

ఎస్సై గండ్రాతి సతీష్ మన ప్రగతి న్యూస్/ కురవి : మొంత తుపాన్ తీవ్రత దృష్ట్యా అప్రమత్తంగా ఉండండిఇప్పటికే మన ఊరు చెరువులు కుంటలు నిండుకుండాలా ఉన్నాయిచెరువులు మత్తడి పొసే అవకాశం వాగులు పొంగే...

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి

. నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం మన ప్రగతి న్యూస్ /రామన్నపేట : మొంథా తుఫాను ప్రభావం వలన ఒక్కసారిగా వాతావరణం మారిపోయి దాదాపు మంగళవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి...

తుఫాన్ వల్ల పంట నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి…

_ స్థానిక ఎమ్మార్వో రామచంద్రం మన ప్రగతి న్యూస్/ ముస్తాబాద్ ముస్తాబాద్ మండల కేంద్రంలోని మండల స్థానిక తాసిల్దార్ రామచంద్రం రైతులకు పలు సూచనలు తెలిపారు.ఈ సందర్భంగా మొంథా తుఫాన్ వలన స్వల్ప అధిక...

వాగులో కొట్టుకుపోయిన డీసీఎం వ్యాన్ – డ్రైవర్ గాలింపు కొనసాగుతోంది

మన ప్రగతి న్యూస్ /ఏన్కూర్ ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం జన్నారం,అంజనాపురం మధ్య నిమ్మ వాగులో ఒక డీసీఎం వ్యాన్ కొట్టుకుపోయింది. భారీ వర్షాల కారణంగా వాగు ఉధృతంగా ప్రవహిస్తుండగా, దాటే ప్రయత్నంలో వ్యాన్...

భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

పాలకుర్తి శాసన సభ్యురాలు యశస్విని రెడ్డి మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి: మొంథ తుఫాన్ ప్రభావంతో మంగళవారం రాత్రి నుండి జనగామ, మహబూబాబాద్,వరంగల్ జిల్లాలలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పాలకుర్తి శాసన సభ్యురాలు యశస్విని...

తుఫాన్ నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి మన ప్రగతి న్యూస్/ నర్సంపేట మొంథా తుఫాన్ తీవ్రస్థాయిలో ఉంటుందనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సూచించారు....