Breaking News

కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

మన ప్రగతి న్యూస్ చిట్యాల చిట్యాల మండలం వెంచరామి గ్రామానికి చెందిన దాసరి రక్షిత్ కుమార్ మద్యం సేవించి ఇంటికి రావడం వలన తన తండ్రి మందలించగా ఇంట్లోని గుర్తుతేలియని పురుగుల మందు తాగగా...

ఏన్కూర్ లో ఘనంగా బ్రహ్మంగారి కళ్యాణం మహోత్సవం

మన ప్రగతి న్యూస్ /ఏన్కూర్ ఏన్కూర్ లోని శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయంలో బుధవారం గోవిందమాంబ సమేత బ్రహ్మం గారి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏటా శివరాత్రి పర్వదినాన...

పాము కాటుతో చిన్నారి మృతి

చిట్యాల. ఫిబ్రవరి 25( మన ప్రగతి న్యూస్ ) జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం గిద్దెముత్తారం గ్రామంలో బుధవారం తెల్లవారుజామున పాము కాటుతో ఓ చిన్నారి మృతి చెందింది. కిన్నెర శిరీష –...

వేములవాడ లో మహాశివరాత్రి జాతర

_ రంగురంగుల లైట్స్‌లో ఆలయ శోభ _ భక్తులకు కనువిందు మన ప్రగతి న్యూస్/ వేములవాడ ప్రతినిధి వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి జాతర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రత్యేక లైట్స్, డ్రోన్...

హన్మకొండ,వరంగల్, కాజీపేట ఏరియా ప్రజలకి విజ్ఞప్తి

మన ప్రగతి న్యూస్/ ఉమ్మడి వరంగల్ బ్యూరో తేదీ 26-2-2025 మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పూజల నిమిత్తం భక్తులు తమ వాహనాల్లో వేయిస్తంభాల గుడికి వేలాది గా తరలివస్తారు. కానీ ఆలయం దగ్గర పరిసరాలలో...

దేశవ్యాప్తంగా ఈసారి మండిపోనున్న ఎండలు

మన ప్రగతి న్యూస్ /న్యూఢిల్లీFeb 23, 2025, దేశవ్యాప్తంగా ఈసారి మండిపోనున్న ఎండలుదేశవ్యాప్తంగా ఈసారి ఎండలు మండిపోనున్నాయి. గతేడాది కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయిని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇంకా ఫిబ్రవరి...

పంటపొలం లో 20 లక్షలు..

మన ప్రగతి న్యూస్/ నల్గొండ నల్గొండ జిల్లా దామచర్ల మండలం బొత్తలపాలెం గ్రామంలో పొలానికి వెళ్లిన ఓ రైతుకు కనిపించిన రూ.20 లక్షల విలువైన 500 నోట్ల కట్టలు. అయితే నోట్లపై చిల్డ్రన్స్ బ్యాంక్...

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలి.

_ జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, మహాశివరాత్రి జాతర ఏర్పాట్లను పరిశీలన మన ప్రగతి న్యూస్/ వేములవాడ: దక్షిణ కాశీక్షేత్రం, వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి జాతర సందర్భం గా.. ప్రభుత్వ...

299 మంది రోగులపై వైద్యుడి అత్యాచారం

మన ప్రగతి న్యూస్/హైదరాబాద్:ఫిబ్రవరి 25 పవిత్రమైన వైద్య వృత్తి లోఉన్న ఓ వ్యక్తి విచక్షణ మరిచి క్రూరంగా ప్రవర్తించాడు. తన వద్దకు వచ్చే రోగులకు వైద్యం చేసి నయం చేయవలసింది పోయి వారిపై అకృత్యాలకు...

12 మంది ఆప్‌ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన స్పీకర్

మన ప్రగతి న్యూస్/ న్యూఢిల్లీ 12 మంది ఆప్‌ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన స్పీకర్ఢిల్లీ అసెంబ్లీ సమావేశాల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మంగళవారం సమావేశాలు ప్రారంభం కాగానే స్పీకర్ 12 మంది ఆప్ ఎమ్మెల్యేలను సస్పెండ్...