Breaking News

ఆపద వస్తే నేనున్నాను, అదైర్య పడకండి..!!

--కాంగ్రెస్ పార్టీ మానుకోట జిల్లా కార్యదర్శి వాంకుడోత్ కొమ్మాలు నాయక్. మనప్రగతి న్యూస్/మహబూబాబాద్ జిల్లా బ్యూరో: ఎవరికీ ఏ ఆపద వచ్చిన నేనున్నాను అదైర్య పడకండి భరోసాను కల్పిస్తూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ...

అక్రమ కట్టడాన్ని తొలగించాలి.

--తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు ఈసం సుధాకర్. మనప్రగతి న్యూస్/మహబూబాబాద్ జిల్లా బ్యూరో : గూడూరు మండల కేంద్రంలో నిర్మిస్తున్న అక్రమ కట్టడాన్ని తొలగించకపోతే తుడుం దెబ్బ ఆధ్వర్యంలో ఆక్రమిస్తామని తుడుం దెబ్బ రాష్ట్ర...

ధ్యానం తో సంపూర్ణ ఆరోగ్యం…..

మన ప్రగతి న్యూస్ /ఆత్మకూరు ధ్యానంతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని శ్రీ రామచంద్ర మిషన్ హార్ట్ నెస్ సెంటర్ కోఆర్డినేటర్ శారద అన్నారు. మండల కేంద్రంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో శ్రీరామచంద్ర మిషన్ హార్ట్...

రిమ్మనగూడలో మహిళా దారుణ హత్య,పరారీలో నిందితుడు

_భార్యను హత్య చేసిన రెండో భర్త చూడడానికి వఛ్చి కడతీర్చి మనప్రగతి న్యూస్ గజ్వేల్/ రూరల్: భార్యను చూడడానికి వచ్చిన రెండో భర్త దారుణంగా హత్య చేసి పరారయ్యాడు.సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం రిమ్మనగూడలో...

అప్పుల బాధతో కౌలు రైతు మృతి

మన ప్రగతి న్యూస్ /రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం సిరిపురం గ్రామానికి చెందినా మోటే కళమ్మ భర్త/మృతుడు అయిన మోటే నరసింహ S/o బుచ్చయ్య వయస్సు 50 సం// రాలు తన...

55 లక్షల ఎకరాలలో రికార్డు స్థాయిలో వరి పంట సాగు

_ నీరు వృధా కాకుండా సమర్థవంతంగా సాగు నీటి నిర్వహణ జరగాలి _ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని మంత్రి ఆదేశించారు _ యాసంగి సాగు నీటి సరఫరా పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన...

50 క్వింటాళ్ళ పి.డి.ఎస్ బియ్యం పట్టివేత

మన ప్రగతి న్యూస్ /రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో మల్లికార్జున బిన్ని రైస్ మిల్లు దగ్గరలోని షట్టర్ లో ఉన్న 50 క్వింటాళ్ళ పి.డి.ఎస్ బియ్యాన్ని పౌరసరఫరా శాఖ అధికారులు,...

ఎస్సీ, ఎస్టీలకు అట్రాసిటీ కేసులలో పరిహారం పంపిణీ..

మన ప్రగతి న్యూస్/ రాజన్న సిరిసిల్ల బ్యూరో _ ఎస్సీ, ఎస్టీలకు అట్రాసిటీ చట్టం ప్రకారం పంపిణీ _ 46 మందికి 36 లక్షల 87వేల 500 లు బ్యాంక్ ఖాతాల్లో జమ రాజన్న...

మంత్రి, ప్రభుత్వ విప్ లను కలసిన నూతన జిల్లా ఎస్పీ

మన ప్రగతి న్యూస్/ రాజన్న సిరిసిల్ల బ్యూరో మంత్రి, ప్రభుత్వ విప్ లను కలసిన నూతన ఎస్పీ ఇటీవలే బదిలీపై రాజన్న సిరిసిల్ల జిల్లాకు వచ్చిన నూతన జిల్లా ఎస్పి గీతే మహేష్ బాబాసాహెబ్...

*కమలానగర్ లో అగరంగా వైబావంగా శ్రీనివాసుని కళ్యాణం.

మన ప్రగతి న్యూస్ కాప్రా: ఈసీఐఎల్ పరిధిలోని కమలానగర్ లో తిరుమల శ్రీవారి సంకల్పించిన 111 కళ్యాణంలో భాగంగా 78వ శ్రీనివాస కళ్యాణం కమల నగర్ సీనియర్ సిటిజన్ గ్రౌండ్ లో ఆదివారం ఘనంగా...