Breaking News

ఎస్సీ బాయ్స్ హాస్టల్‌లో విద్యార్థి మృతి. మన ప్రగతి న్యూస్/ వనపర్తి

వనపర్తి జిల్లా గోపాల్ పేట మండల కేంద్రంలోని ఎస్సీ బాయ్స్ హాస్టల్‌లో ఉంటూ 8వ తరగతి చదివే భరత్ అనే విద్యార్థి మృతి ఉదయం హాస్టల్‌లో ఫిట్స్ రావడంతో తోటి విద్యార్థులు వనపర్తి హాస్పిటల్‌కు...

హైదరాబాద్ శ్రీచైతన్య కాలేజీ హాస్టల్స్లో ఉంటున్న విద్యార్థుల పరిస్థితేంటో ఇప్పుడు..?!

మన ప్రగతి న్యూస్/ హైదరాబాద్ మాదాపూర్‌లోని శ్రీచైతన్య విద్యాసంస్థలకు సంబంధించిన సెంట్రల్ కిచెన్ లైసెన్స్‌ను తెలంగాణ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ రద్దు చేసింది. శుక్రవారం(జనవరి 24, 2025) ఈ కిచెన్‌లో ఫుడ్‌ సేఫ్టీ అధికారులు...

అప్పు కట్టలేదని ఇంటి ముందు పొయ్యి పెట్టిన బ్యాంక్ అధికారులు మన ప్రగతి న్యూస్ దేవరప్పుల

జనగామ జిల్లా దేవరుప్పుల మండలం పెదతండాకు చెందిన గుగులోత్ లక్ష్మి తెలంగాణ గ్రామీణ బ్యాంకులో మహిళా సంఘంలో రుణం తీసుకొని, రూ.61 వేలు అప్పు పడింది అప్పు కట్టాలని గుగులోత్ లక్ష్మి ఇంటి ముందు...

ఆ గ్రామంలో మందు అమ్మితే 60 వేల జరిమానా.. చెప్తే 10 వేల నజరానా మన ప్రగతి న్యూస్ /కామారెడ్డి

కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం పోతాయిపల్లి గ్రామస్థులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. పోతాయిపల్లి గ్రామస్థులు తమ గ్రామంలో మద్యనిషేధం విధిస్తున్నట్లు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. గ్రామంలో బెల్టుషాపులు ఎక్కువటం వల్ల యువకులు, రైతుకూలీలు మద్యానికి...

తెలంగాణలో ఇవాళ అర్ధరాత్రి నుంచి ‘భరోసా’ డబ్బులు ..!!

తెలంగాణలో ఇవాళ అర్ధరాత్రి నుంచి 'భరోసా'డబ్బులుపడనున్నాయి.తెలంగాణరాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోయే రైతు భరోసా, ఆత్మీయ భరోసా పథకాలకు సంబంధించిన డబ్బులు లబ్ధిదారుల అకౌంట్లలో అర్ధరాత్రి నుంచి జమ అవుతాయని అధికారులు చెబుతున్నారు. నేడు ఆదివారం సెలవు...

Vishwa Hindu Parishad: కనీసం ముగ్గురిని కనండి.. మన ప్రగతి న్యూస్ /హైదరాబాద్

హిందువుకుల వీహెచ్​పీ విజ్ఞప్తిదేశంలో హిందువుల జననాల రేటు తగ్గుతోందని విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్​పీ) ఆందోళన వ్యక్తం చేసింది. ప్రతి హిందువు కనీసం ముగ్గురు పిల్లల్ని కనాలని పిలుపునిచ్చింది. దేశంలో హిందువుల జననాల రేటు...

డఫోడిల్స్ పాఠశాలలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

మన ప్రగతి న్యూస్/ నర్సంపేట పట్టణంలోని డఫోడిల్స్ సి బి ఎస్ ఇ పాఠశాలలో చైర్మన్ చింతల నరేందర్ ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర వేడుకలు జరిగాయి. విద్యార్థులు జాతీయ నాయకుల వేషధారణలతో జాతీయ నాయకులను...

మన ప్రగతి క్యాలెండర్ ఆవిష్కరణ చేసినజిల్లా లీగల్ సర్వీస్ న్యాయ సేవ సహాయ అథారిటీ జడ్జి గంట కవిత దేవి

మన ప్రగతి న్యూస్/ జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి: జోగులాంబగద్వాలజిల్లాలోని కేటి దొడ్డిమండలంపరిధిలోని పాగుంట గ్రామంలోయుపిఎస్ ప్రాథమిక పాఠశాలలోజిల్లా న్యాయసేవసహాయలీగల్ సర్వీస్అథారిటీజడ్జి గంట కవితదేవితో జిల్లా స్టాప్ రిపోర్టర్ స్వామీ తో కలిసి తెలుగుజాతీయ...

కష్టపడ్డ వారికి తగిన ప్రాధాన్యమిస్తా..

గుట్టయ్యకు పిసిసి మహేష్ హామీ.. మన ప్రగతి న్యూస్/ నెల్లికుదురు: పార్టీ కోసం కష్టపడ్డ వారికి త్వరలో చేపట్టే నియామకాలలో తగిన ప్రాధాన్యం కల్పిస్తామని పిసిసి రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తమకు...

మల్లంపల్లిలో మండల పాలన కార్యాలయమును ప్రారంభించిన మంత్రులు

మన ప్రగతి న్యూస్/ మల్లంపల్లి నూతనంగా ఏర్పాటు చేసిన మల్లంపల్లి మండల పాలన కార్యాలయంను ప్రారంభించిన మంత్రులు ధనసరి అనసూయ సీతక్క, కొండా సురేఖ.శుక్రవారం ములుగు జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన మల్లంపల్లి మండలంను...