Breaking News

అదనపు కట్నం కోసం భార్యను వేదించిన భర్త

_ ఏడాదిన్నర జైలు శిక్ష _ రూ.3,000/-రూ.జరిమానా మన ప్రగతి న్యూస్ / ముస్తాబాద్ అదనపు కట్నం కోసం భార్యను వేదించిన భర్తకు ఏడాదిన్నర జైలు శిక్షతో పాటు రూ. 3000/- రూల జరిమానా...

ఫుడ్ ఇన్స్పెక్టర్ మండలంలో ఆకస్మిక తనిఖీ

మన ప్రగతి న్యూస్ /నల్లబెల్లి మండలంలో జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పద్మావతి ఏజెన్సీస్ కూల్ డ్రింక్ షాప్ లో ఎక్స్పైరీ డేట్ కూల్ డ్రింక్ అమ్ముతున్నారని సమాచారంతో తనకి...

నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవాలి.

రేపల్లె వాడలో జిల్లా కలెక్టర్. మన ప్రగతి న్యూస్ /ఏన్కూర్ నిధులను సమర్థవంతంగా వినియోగించుకుంటూ లబ్ధిదారులు నాణ్యతతో కూడిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.గురువారం జిల్లా...

గురుకుల విద్యాలయాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్.

మన ప్రగతి న్యూస్ /ఏన్కూర్ ఏన్కూర్ లోని బాలుర గురుకుల విద్యాలయాన్ని గురువారం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సందర్శించారు. పాఠశాల పరిసరాలను, డార్మెటరీని పరిశీలించారు. భోజనం మంచిగా ఉంటున్నదా, లేదా అని అడిగి...

అంగన్వాడి టీచర్లకు అవగాహన సదస్సు

ముఖ్యఅతిథిగా సిడిపిఓ నిర్మలా జ్యోతి అంగన్వాడీ టీచర్లు కు వాటర్ బాటిల్స్ పంపిణీ మన ప్రగతి న్యూస్/ ఖమ్మం జిల్లా స్టాపర్ కల్లూరు ప్రాజెక్టు పరిధిలో పేరువంచ సెక్టార్ సూపర్ వైజర్ భవాని ఆధ్వర్యంలో...

ఘనంగా శివ పార్వతుల ఊరేగింపు..

మన ప్రగతి న్యూస్/ములకలపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావు పేట నియోజకవర్గం ములకలపల్లి మండలం పూసుగూడెం పంచా యితీ కొమ్ముగూడెం గ్రామంలో శివ పార్వతుల దంపతుల ఊరేగింపు మహోత్సవం ఘనంగా నిర్వహిం చారు. ఈ...

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన భూపాల్ పల్లి డి.ఎస్.పి

మన ప్రగతి న్యూస్ చిట్యాల చిట్యాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ మేరకు గురువారం భూపాలపల్లి డి.ఎస్.పి సంపత్ రావు పోలింగ్ కేంద్రాన్ని...

అయోమయంలో మహిళా సంఘాలు

నర్సరీ బిల్లులు రాక అవస్థలు మన ప్రగతి న్యూస్/నాగార్జున సాగర్ ప్రతినిధి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా మహిళలకు అన్ని విధాల చేయూతనిస్తూ మహిళ సంఘాలను అభివృద్ధి చేసి ,...

వాయు లింగేశ్వర ఆలయంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం

మన ప్రగతి న్యూస్/నాగార్జున సాగర్ ప్రతినిధి నందికొండ మున్సిపాలిటీ నాగార్జునసాగర్ పైలాన్ కాలనీ బీసీ కాలనీ పరిధిలోని వాయు లింగేశ్వర ఆలయంలో గురువారం నాడు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని దేవాలయ అభివృద్ధి కమిటీ...

ప్రశాంతంగా ముగిసిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు

మన ప్రగతి న్యూస్ /చిట్యాల గురువారం జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటింగ్ ప్రశాంతంగా జరిగినట్లు తహసిల్దార్ నల్లబెల్లి హేమా తెలిపారు. మండల కేంద్రం లోని ప్రభుత్వ పాఠశాలలో పోలింగ్ బూత్ నెంబర్ 63లో 44...