ఘనంగా వసంత పంచమి వేడుకలు
మన ప్రగతి న్యూస్/నాగార్జున సాగర్ ప్రతినిధి నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో సోమవారం పాఠశాల ప్రిన్సిపాల్ రాజశేఖర్ ఆధ్వర్యంలో వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
