Breaking News

అన్యకాంతం అవుతున్న భూములను కాపాడాలి

సిపిఎం ఆధ్వర్యంలో ఉప తహసిల్దార్ కు వినతి పత్రం అందజేత సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి సోమయ్య మన ప్రగతి న్యూస్/ జఫర్‌గడ్:మండల కేంద్రంతో పాటు, మండలంలోని ఆయా గ్రామాల్లో ఉన్న...

జర్నలిస్టులు కట్టుకున్న ఇల్లు వారికే కేటాయించాలి…

-అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం… మన ప్రగతి న్యూస్/హుజురాబాద్: మా ఇల్లు మాకు కావాలి అనే నినాదంతో హుజురాబాద్ జర్నలిస్టులు చేపట్టిన నిరసన కార్యక్రమలు మంగళవారం రెండో రోజుకు చేరింది. హుజురాబాద్ ప్రెస్ క్లబ్ నుంచి...

రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ రైల్వే లైన్ కూడా ! మన ప్రగతి న్యూస్ /హైదరాబాద్

రీజనల్ రింగ్ రోడ్‌తో హైదరాబాద్‌ను మరింతగా విస్తరించాలన్న ఆలోచనలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మరో ఆలోచన చేస్తోంది. ట్రిపుల్ ఆర్ చుట్టూ రీజినల్ రింగ్‌ రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించిన‌ అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం...

మహా కుంభమేళలో పవిత్ర స్నానం ఆచరించిన కేంద్రమంత్రి అమిత్ షా!హైదరాబాద్:కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు మహా కుంభమేళాలో పవిత్ర స్నానం చేయనున్నారు. నిన్న అంటే ఆదివారం నాడు ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ గంగానదిలో స్నానం చేశారు. నేడు అమిత్ సా త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరిస్తారు. మన ప్రగతి న్యూస్/ హైదరాబాద్

దీని తరువాత ఆయన అఖారా సాధువులను కలుస్తారు. 144 సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఈ మహా కుంభమేళాకు లక్షలాది మంది భక్తులు తరలివ చ్చారు. ఇప్పటివరకు కోట్లాది మంది భక్తులు స్నానాలు చేశారు. ఈ...

సూర్యాపేట : సూర్యాపేట లోని మామిళ్ళగడ్డ కు చెందిన వడ్లకొండ కృష్ణ అనే యువకుడి హత్య ,

జనగామ రహదారి నుంచి పిల్లలమర్రి కి వెళ్లే మూసి కెనాల్ కట్టపై పడి ఉన్న మృతదేహం , బండ రాళ్లతో కొట్టి హత్య చేసినట్లు ఆనవాళ్ళు , ఆరు నెలల కిందట ప్రేమ వివాహం...

ఎస్సీ బాయ్స్ హాస్టల్‌లో విద్యార్థి మృతి. మన ప్రగతి న్యూస్/ వనపర్తి

వనపర్తి జిల్లా గోపాల్ పేట మండల కేంద్రంలోని ఎస్సీ బాయ్స్ హాస్టల్‌లో ఉంటూ 8వ తరగతి చదివే భరత్ అనే విద్యార్థి మృతి ఉదయం హాస్టల్‌లో ఫిట్స్ రావడంతో తోటి విద్యార్థులు వనపర్తి హాస్పిటల్‌కు...

హైదరాబాద్ శ్రీచైతన్య కాలేజీ హాస్టల్స్లో ఉంటున్న విద్యార్థుల పరిస్థితేంటో ఇప్పుడు..?!

మన ప్రగతి న్యూస్/ హైదరాబాద్ మాదాపూర్‌లోని శ్రీచైతన్య విద్యాసంస్థలకు సంబంధించిన సెంట్రల్ కిచెన్ లైసెన్స్‌ను తెలంగాణ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ రద్దు చేసింది. శుక్రవారం(జనవరి 24, 2025) ఈ కిచెన్‌లో ఫుడ్‌ సేఫ్టీ అధికారులు...

అప్పు కట్టలేదని ఇంటి ముందు పొయ్యి పెట్టిన బ్యాంక్ అధికారులు మన ప్రగతి న్యూస్ దేవరప్పుల

జనగామ జిల్లా దేవరుప్పుల మండలం పెదతండాకు చెందిన గుగులోత్ లక్ష్మి తెలంగాణ గ్రామీణ బ్యాంకులో మహిళా సంఘంలో రుణం తీసుకొని, రూ.61 వేలు అప్పు పడింది అప్పు కట్టాలని గుగులోత్ లక్ష్మి ఇంటి ముందు...

ఆ గ్రామంలో మందు అమ్మితే 60 వేల జరిమానా.. చెప్తే 10 వేల నజరానా మన ప్రగతి న్యూస్ /కామారెడ్డి

కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం పోతాయిపల్లి గ్రామస్థులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. పోతాయిపల్లి గ్రామస్థులు తమ గ్రామంలో మద్యనిషేధం విధిస్తున్నట్లు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. గ్రామంలో బెల్టుషాపులు ఎక్కువటం వల్ల యువకులు, రైతుకూలీలు మద్యానికి...

తెలంగాణలో ఇవాళ అర్ధరాత్రి నుంచి ‘భరోసా’ డబ్బులు ..!!

తెలంగాణలో ఇవాళ అర్ధరాత్రి నుంచి 'భరోసా'డబ్బులుపడనున్నాయి.తెలంగాణరాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోయే రైతు భరోసా, ఆత్మీయ భరోసా పథకాలకు సంబంధించిన డబ్బులు లబ్ధిదారుల అకౌంట్లలో అర్ధరాత్రి నుంచి జమ అవుతాయని అధికారులు చెబుతున్నారు. నేడు ఆదివారం సెలవు...