Breaking News

ఎస్పీగా పదోన్నతి పొందిన చెన్నయ్య….

మన ప్రగతి న్యూస్/మహబూబాబాద్ బ్యూరో మహబూబాబాద్ జిల్లా అడిషనల్ ఎస్పీ గా సేవలు అందిస్తున్న జోగుల చెన్నయ్య నాన్ క్యాడర్ ఎస్పీ గా పాదోన్నతి పొంది,హైదరాబాద్ కామండ్ కంట్రోల్ ( ఐసీసీసి) ఎస్పీ గా...

ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-II పరీక్షలు…

మన ప్రగతి న్యూస్/జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రతినిధి :ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షా కేంద్రాల వద్ద పట్టిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసారు.ఎస్పీ కిరణ్ ఖరే ఐపీఎస్రెండు రోజుల పాటు తెలంగాణ పబ్లిక్...

మెనూ పాటించడంలేదని రెసిడెన్షియల్ హాస్టల్ సిబ్బందిని సస్పెండ్ చేసిన కలెక్టర్

మనప్రగతి న్యూస్ / యాదాద్రి భువనగిరి ప్రతినిధి యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హాస్టల్‌ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ హనుమంత రావు.మధ్యాహ్న భోజనంలో కొత్త మెనూ...

ప్రభుత్వ నిబంధనల ప్రకారం క్షేత్రస్థాయిలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే స్పష్టంగా, వేగంగా పూర్తి చేయాలి…

కొనుగోళ్లు చేసిన ధాన్యాన్ని వెంట వెంటనే తరలించాలి…. అంగన్వాడి కేంద్రాలలో మెనూ ప్రకారం పౌష్టిక ఆహారం అందించాలి… జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్… మన ప్రగతి న్యూస్/మహబూబాబాద్ బ్యూరో మహబూబాబాద్, మరిపెడ, కురవి...

అసెంబ్లీ సాక్షిగా నాగార్జున సాగర్ అభివృద్ధి ని ప్రస్తావించిన ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి

మన ప్రగతి న్యూస్/నాగార్జున సాగర్ ప్రతినిధి ఈ నెల 9 వ తారీఖున ప్రారంభమైన శీతాకాల అసెంబ్లీ సమావేశాలు కొనసాగింపుగా సోమవారంనాడు ప్రారంభం సమావేశం తర్వాత పర్యాటక రంగం విధానంపై ఎమ్మెల్యే కుందూరు జయవీర్...

రాష్ట్రీయ బాల స్వస్థ బృందం ఆద్వర్యంలో విద్యార్థులకు రక్త పరీక్షలు

మన ప్రగతి న్యూస్/నాగార్జున సాగర్ ప్రతినిధి నందికొండ మున్సిపాలి పరిధిలోని స్థానిక మహాత్మా జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల గురుకుల పాఠశాలలో   రాష్ట్రీయ బాల స్వస్థ బృందం ఆర్ బి ఎస్ కే  మొబైల్ టీమ్...

జాతీయ ఎస్టి కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్ ను కలిసిన మజ్దూర్ యూనియన్ నాయకులు…

మన ప్రగతి న్యూస్/మహబూబాబాద్ బ్యూరో జిల్లా కేంద్రం, గిరిజన పార్లమెంట్ కేంద్రంలో లోకో మోటివ్ పిరియాడికల్ వర్క్ షాపు (లోకోమోటివ్ పి ఓ హెచ్) ఏర్పాటు చేయాలని మజ్దూర్ యూనియన్ వరంగల్ బ్రాంచ్ సెక్రెటరీ...

ఆరోగ్యం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి 

షుగర్, కిడ్నీ పరీక్షలు తప్పకుండా చేయించుకోవాలి  మాజీ సైనిక వైద్యాధికారి డాక్టర్ కల్నన్ బిక్షపతి ఓం సార్ ఆసుపత్రి ఆధ్వర్యంలో 40 మందికి ఉచిత రక్త పరీక్షలు  మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గ ప్రతినిధి: ఆరోగ్యం పట్ల...

ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన జడ్పీ సీఈవో

మన ప్రగతి న్యూస్ /నల్లబెల్లి మండలంలోని రుద్రగూడెం, కొండాయిల్ పల్లె గ్రామాలలో జడ్పీ సీఈవో జిల్లా నోడల్ అధికారి రామ్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి సర్వేను వేగవంతం చేయాలని ,ఈనెల 31 వరకు...

సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగస్తులను క్రమబద్ధీకరించాలి.

తహసిల్దార్ కి వినతి పత్రం అందజేసిన దళివిద్యావంతుల వేదిక జిల్లా కార్యదర్శి మన ప్రగతి న్యూస్ /నల్లబెల్లి మండల కేంద్రంలోని స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో ముప్పు కృష్ణ కి సమగ్ర శిక్ష అభియాన్...