Breaking News

సిద్దిపేట ఆర్టీసీ డిపో మేనేజర్ కి వినతి పత్రం అందజేత

_ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి నాయకులు.. మన ప్రగతి న్యూస్ /ముస్తాబాద్ రాజన్న సిరిసిల్ల: ముస్తాబాద్ మండలం లో సిద్దిపేట నుండి కామారెడ్డి రూట్ లో వెళ్లే బస్సులను ముస్తాబాద్ మండలంలోని నామాపూర్ మోడల్...

తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాల,కళాశాల మొయినాబాద్ గర్ల్స్-1ను సందర్శించిన ప్రకాష్ ఐపిఎస్

మన ప్రగతి న్యూస్ /చేవెళ్ల : మొయినాబాద్ మండల పరిధిలో గల పెద్దమందరం గ్రామ సరిహద్దుల గల తెలంగాణ రాష్ట్ర మైనార్టీ గురుకుల పాఠశాల కళాశాల లో డైట్ మెన్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎన్.ప్రకాష్...

సి ఆర్ టి దొంగ నోటిఫికేషన్ ను రద్దు చేయాలి

తుడుం దెబ్బ ములుగు జిల్లా కమిటి.. మన ప్రతి న్యూస్/ ఎటూర్ నాగరం తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షులు పులిచే బాలకృష్ణ ఆధ్వర్యంలో ఐటిడిఏ ఏటూర్ నాగారం కొమరం భీమ్ విగ్రహం దగ్గర నిరసన...

బాక్సింగ్ పోటీ సెలెక్షన్స్ నిర్వహించిన జిల్లా బాక్సింగ్ అసోసియేషన్

బాక్సింగ్ నేర్చుకోవడం వల్ల అవార్డులతో సహా ఆత్మ సంరక్షణ చదువుతోపాటు క్రీడా స్ఫూర్తి కలిగి ఉండాలి విద్యార్థులు ప్రభుత్వ ఆదరణ లభిస్తే మరిన్ని జిల్లా అవార్డులు సాధించవచ్చు అసోసియేషన్ అధ్యక్షులు పాదం రవీందర్ మన...

మాజీ సర్పంచ్ ల ముందస్తు అరెస్టు.

మనప్రగతి న్యూస్/జగదేవపూర్ ప్రతినిధి సిద్ధిపేట జిల్లా జగదేవ తెలంగాణ రాష్ట్రంలో పల్లెల ప్రగతి పథంలో తమ వంతు సేవలందిస్తూనే గ్రామంలోని అభివృద్ధి పనులైన సిసి రోడ్లు, సైడ్ డ్రైనేజీలు, హైమస్ లైట్లు, పంచాయతీ భవనాలు,...

రేవతి కుటుంబాన్ని ఆదుకోవాలి

సూర స్రవంతి మన ప్రగతి న్యూస్/ హైదరాబాద్ హైదరాబాద్ నారాయణగూడ సంధ్య థియేటర్ యాజమాన్యంపై మరియు అల్లు అర్జున్ పై తీవ్రంగా మండిపడ్డ సమాచార హక్కు చట్టం సాధన కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు సూర...

నల్లబెల్లి నూతన ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన వి. గోవర్ధన్

మన ప్రగతి న్యూస్/ నల్లబెల్లి మండలంలోని పోలీస్ స్టేషన్లో ఎస్సైగా వి. గోవర్ధన్ బాధ్యతలు చేపట్టాడు. నల్లవెల్లి ఎస్ఐగా బాధ్యతలు నిర్వహించిన ప్రశాంత్ బాబు గీసుకొండ పోలీస్ స్టేషన్ కు ట్రాన్స్ఫర్ అవ్వగా నల్లబెల్లి...

మున్నూరు కాపుల ఐక్యత వర్ధిల్లాలి: ఎంపీ రవిచంద్ర

మన ప్రగతి న్యూస్ /వరంగల్ ఎంపీ వద్దిరాజు, మాజీ ఎంపీ హనుమంతరావు, భీమిలి ఎమ్మెల్యే గంటా, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం, నన్నపనేని,బానోతు, మాజీ ఎమ్మెల్సీ పూల, మాజీ ఛైర్మన్ వీరమల్ల...

UPI Payments: ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా.? జనవరి 1 నుంచి రూల్స్ ఛేంజ్..!

మన ప్రగతి న్యూస్/ హైదరాబాద్ 2025లో యూపీఐ లావాదేవీలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముఖ్యమైన నోటిఫికేషన్‌ ను విడుదల చేసింది. కొత్త ఆర్‌బీఐ ద్రవ్య విధానం 2025 జనవరి నుంచి అమల్లోకి...

గడ్డం స్వామిదాసుకు ఎల్వోసీ చెక్కును అందజేసిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు…

మన ప్రగతి న్యూస్/ రేగొండ.భూపాలపల్లిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కొత్తపల్లిగోరి మండలం జగ్గయ్యపేట గ్రామానికి చెందిన గడ్డం స్వామిదాసు కు రూ.2,50,000/ వేల విలువైన ఎల్వోసీ చెక్కును ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అందజేశారు....