Breaking News

కొండపోచమ్మ ను దర్శించుకున్న ఎమ్మెల్సీ యాదవ రెడ్డి.

మనప్రగతి న్యూస్/జగదేవపూర్ ప్రతినిధి సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం లోని తిగుల్ నర్సాపూర్ గ్రామ సమీపంలోని అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కొండపోచమ్మ ఆలయం లో 23 వ వార్షికోత్సవం లో భాగంగా చివరి...

ఆగని బెల్ట్ దందా.!మూడు పెగ్గులు..తొమ్మిది కిక్కులు

మండలంలో విచ్చలవిడిగా మద్యం సరఫరా వైన్ షాపుల నుండి బెల్ట్ షాపులకు జోరుగా మద్యం తరలింపు పట్టించుకోని ఆబ్కారీ అధికారులు నష్టపోతున్న మందుబాబులు మన ప్రగతి న్యూస్ /రఘునాథపల్లి: తాగేందుకు నీటికి కరువు కావచ్చు...

బీబీనగర్లో హిందుస్థాన్ సానిటరీ వేర్ గోడౌన్ లో అగ్నిప్రమాదం

మన ప్రగతి న్యూస్ / యాదాద్రి భువనగిరి ప్రతినిధి యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి హిందుస్థాన్ సానిటరీ వేర్ గోడౌన్ లో అగ్నిప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో కొంతమేర ఆస్తి నష్టం...

ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి జడ్పీ సీఈవో స్వప్న

మన ప్రగతి న్యూస్/హత్నూర: ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని జడ్పీ సీఈవో హత్నూర మండల ప్రత్యేక అధికారి స్వప్న పేర్కొన్నారు. శుక్రవారం ఎంపీడీవో శంకర్ తో కలిసి సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని లక్మా...

వేధింపులకు గురౌవుతున్న మహిళలు మౌనం వీడి షీటీంకు ఫిర్యాదు చేయండి వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా

మన ప్రగతి న్యూస్/వరంగల్ క్రైమ్ : మహిళలు ఎక్కడైన లైంగిక వేధింపులకు గురౌవుతుంటే మౌనం పాటించకుండా ధైర్యంగా షీ టీంకు ఫిర్యాదు చేయాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్ కిషోర్ ఝా మహిళలు, విధ్యార్థునులకు...

బీసీ ఏ లకు రాజకీయ రిజర్వేషన్ 15 శాతం కల్పించాలి

వరంగల్ జిల్లా ఆడ్ హక్ కమిటీ కన్వీనర్ గుంటి కిషన్ మన ప్రగతి న్యూస్ /వరంగల్ తెలంగాణా రాష్ట్ర వెనుకపడిన తరగతుల సంక్షేమ సంఘం డెడికేషన్ కమిషన్ చైర్మన్(బూసాని వెంకటేశ్వర్లు) కి వినతి పత్రం...

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

మన ప్రగతి న్యూస్/హత్నూర: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును శుక్రవారం సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని వడ్డేపల్లి గ్రామానికి చెందిన సిహెచ్ జ్యోతి తండ్రి నర్సింలు, కు తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షులు దండు...

రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు దుర్గాప్రసాద్ ఎంపిక

మనప్రగతిన్యూస్/పాలకుర్తి: జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని చెన్నూరు మహర్షి విద్యా మందిర్ లో 9వ తరగతి చదువుతున్న రావుల దుర్గాప్రసాద్ 14వ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపికయ్యాడని పాఠశాల కరస్పాండెంట్...

పశువులకు ఉచిత గర్భ కోశ వ్యాధుల చికిత్స శిబిరం

మన ప్రగతి న్యూస్/ బాన్సువాడ రూరల్: కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని సంగోజీపేట్ గ్రామంలో శుక్రవారం పశువులకు ఉచిత గర్భ కోశ వ్యాధుల చికిత్స శిబిరం ఏర్పాటు చేశారు. 26 గర్భ కోశ వ్యాధుల...

కేసముద్రం మండలం శ్రీ వివేక వర్ధని విద్యార్థుల ప్రతిభ

మన ప్రగతి న్యూస్/కేసముద్రం : మండలంలోని శ్రీ వివేకవర్ధిని విద్యార్థులు చెకుముకిలో జిల్లా స్థాయి కి ఎంపికైనట్లు పాఠశాల కరస్పాండెంట్, జనవిజ్ఞాన వేదిక జిల్లా ఉపాధ్యక్షులు చిర్ర యాకాంతం గౌడ్ తెలిపారు.శుక్రవారం పాఠశాలలో జిల్లా...