పంచాయతీ ఎన్నికలకు మార్గదర్శకాలు చేసిన-ఎస్ ఐ గోవర్ధన్
మన ప్రగతి న్యూస్ /నల్లబెల్లి మండలంలో జరగబోయే రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలకు ప్రజలకు ఎస్సై గోవర్ధన్ మార్గదర్శకాలు జారీ చేశారు. పోలింగ్ కేంద్రాల చుట్టూ 100 మీటర్లలో ర్యాలీలు, గుంపులు, ప్రచారం...
