Breaking News

వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటన: చర్లపల్లి జైలులో బీఆర్ఎస్ నేతల మద్దతు

మనప్రగతి న్యూస్ మేడ్చల్ మల్కాజ్గిరి ప్రతినిధి:- వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్, మరియూ అధికారులపై దాడి కుట్ర కేసులో అరెస్టై, ప్రస్తుతం చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న కొడంగల్ బీఆర్ఎస్ పార్టీ మాజీ...

జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన వేదం స్కూల్ విద్యార్థులు

మనప్రగతి న్యూస్ / నిర్మల్ ఇంటర్ డిస్టిక్ సబ్ జూనియర్ ఉసు ఛాంపియన్షిప్ 2024 వేదం విద్యార్థుల ప్రతిభ హైదరాబాద్లోని హస్తినాపురంలో భవిష్య ఇంటర్నేషనల్ స్కూల్లో జరిగిన ఇంటర్ ది డిస్టిక్ సబ్ జూనియర్...

బాలల దినోత్సవం వేడుకలో పాల్గొన్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు దంపతులు

మన ప్రగతి న్యూస్/ పిట్లం: పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో గురువారం బాలల దినోత్సవం వేడుకల్లో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వాతంత్ర్య...

సంగారెడ్డి జిల్లాలో తల్లి కొడుకుల దారుణ హత్య

మన ప్రగతి న్యూస్/జిన్నారం సంగారెడ్డి జిల్లా బొంతపల్లిలో తల్లి కొడుకుల హత్య కలకలం రేపింది. వీరభద్రనగర్ కాలనిలో గురువారం ఉదయం తల్లి కొడుకును నాగరాజు అనే వ్యక్తి నడిరోడ్డుపై కత్తితో పొడిచి అతికిరాతకంగా హత్యచేశాడు....

రైతుల ఫిర్యాదు మేరకు వీరోజ్ పల్లి ఐకెపి సెంటర్ ను స్పందించిన విజిలెన్స్ అధికారులు…

మన ప్రగతి న్యూస్ /పెద్ద శంకరంపేట రిపోర్టర్ బాలరాజు మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండలం పరిధిలోని విరోజ్ పల్లి గ్రామంలో జిల్లా విజిలెన్స్ అధికారులు బుధవారం ఐకేపీ సెంటర్ ను సందర్శించారు. రైతుల...

ప్రియురాలిని 20 ముక్కలుగా నరికి పూడ్చి పెట్టిన ప్రియుడు

మనప్రగతి న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాపర్ : భద్రాద్రి కొత్తగూడెం జూలూరుపాడు మండలం మండల పరిధిలోని, మాచినేనిపేటలో ప్రియురాలు స్వాతిని మూడు రోజుల క్రితం చంపి గోనె బస్తాలో పెట్టి పొలంలో...

అన్యాయంగా ఇంటి నిర్మాణాన్ని కూల్చివేసిన మున్సిపల్ అధికారులు

మన ప్రగతి న్యూస్ / కీసర ప్రతినిధి: ధమ్మాయిగూడా మున్సిపాలిటీ పరిధిలోని కుందన్ పల్లి శ్రీ రామలింగశ్వర్ కాలనీ సర్వే నెంబర్ 15 లో 20 సంవత్సరాల క్రితం ప్రభుత్వం 80 గజాల స్థలం...

కమలాపురం క్రాస్ రోడ్ వద్ద రిక్వెస్ట్ బస్సు స్టాప్ ఏర్పాటు చేయండి

మన ప్రగతి న్యూస్/ నర్సంపేట : నర్సంపేట మున్సిపాలిటీ రెండో వార్డు కమలాపురం. గ్రామం క్రాస్ రోడ్ వద్ద నర్సంపేట నుండి మల్లంపల్లి మీదుగా ములుగు వెళ్లే బస్సులు, కమలాపురం మహిళలు ప్రజలు బస్సు...

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు వారికే కేటాయించాలి

మన ప్రగతి న్యూస్/ మహబూబాబాద్ బ్యూరో ఎస్సీ,ఎస్టీ కేసుల పరిష్కారంలో అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని, 15 రోజుల్లో పరిష్కరించి వాటి నివేదిక అందజేయాలని తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల కమిషన్...

సూర్యాపేట అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రత్యేకపూజలు

మన ప్రగతి న్యూస్/ సూర్యాపేట సూర్యాపేట అయ్యప్ప స్వామి ఆలయంలో ఇరుముడి మహోత్సవం, స్వామి వారి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది, స్వామివారికి అంగరంగ వైభవంగా పూజ కార్యక్రమాలు పూజారి రెంటాల సతీష్ కుమార్...