Breaking News

గురుకుల పాఠశాల లో ఐదవ తరగతి ప్రవేశానికి ఎంట్రెన్స్ పరీక్ష

మన ప్రగతి న్యూస్ /ఏన్కూర్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నడుపుతున్న గురుకుల పాఠశాలలో నాల్గవ తరగతి చదువుతున్న విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం ఐదవ తరగతిలో ప్రవేశానికి గురుకుల ఎంట్రెన్స్ పరీక్షను ఆదివారం ఉదయం...

సచిన్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ

– వన్డేల్లో 14 వేల పరుగుల మైలురాయి అందుకున్న కోహ్లీ – వేగంగా 14 వేల పరుగులు సాధించిన బ్యాటర్ సచిన్ ను వెనక్కినెట్టిన కోహ్లీ – 350 ఇన్నింగ్స్ ల్లో 14 వేల...

బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ కు ఘన సన్మానం

మనప్రగతి న్యూస్// జగదేవపూర్ ప్రతినిధి భారతీయ జనతా పార్టీ సిద్దిపేట జిల్లా నూతన అధ్యక్షులు గా ఇటీవల ఎన్నికైన బైరి శంకర్ ముదిరాజ్ ను మంగళవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో జగదేవపూర్ మండల బిజెపి...

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

మనప్రగతి న్యూస్ / యాదాద్రి భువనగిరి ప్రతినిధి యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం జమీలాపేట్ గ్రామానికి చెందిన మడిపడిగే యశ్వంత్ తండ్రి మడిపడిగే ఆంజనేయులు (18) అనే యువకుడిని అవుషాపూర్ విబిఐటి ఇంజనీరింగ్...

ఐదు నెలలుగా జీతాలు లేక అవస్థ పడుతున్న ఈ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లు

మన ప్రగతి న్యూస్ / ఏన్కూర్ ఈ పంచాయితీ కంప్యూటర్ ఆపేటర్ల సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు గుర్రం చెన్నారావు మాట్లాడుతూప్రభుత్వమే నేరుగా జీతాలు చెల్లించాలని కోరుతున్న ఈ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లకు ఐదు...

వనపర్తి జిల్లాలో వేల సంఖ్యలో కోళ్లు మృతి

మన ప్రగతి న్యూస్ /వనపర్తి వనపర్తి జిల్లా మదనాపురం, ఆత్మకూరు ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూతో కోళ్లు మృతి వేల సంఖ్యలో కోళ్లు మృతి చెందడంతో చికెన్ అమ్మకాలు నిలిపివేయాలని కలెక్టర్ ఆదేశం కోళ్ల షెడ్లను...

Delhi New Chief Minister: ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా

మన ప్రగతి న్యూస్ /ఢిల్లీ ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరు అనే ఉత్కంఠకు తెరపడింది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖాగుప్తా పేరును ఖరారు చేసింది బీజేపీ అధినాయకత్వం. రేపు సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు...

ఘనంగా సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి ఉత్సవాలు.

మన ప్రగతి న్యూస్/ ఏన్కూర్ ఏన్కూర్ మండలం లోని భద్రు తండా గ్రామంలో మంగళవారం బంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సద్గురు సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి వేడుకలను సాధుసంత్ బానోత్ చందు...

హెచ్ఐవి గురించి ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి.

మన ప్రగతి న్యూస్/ నల్లబెల్లి హెచ్ఐవి గురించి ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలని నల్లబెల్లి ఎంపీడీవో నరసింహమూర్తి అన్నారు. మండలంలోని బోలోనిపల్లి గ్రామంలో వై ఆర్ జి కేర్ ఎల్ డబ్ల్యూ ఎస్ ఆధ్వర్యంలో...

యువతను వెక్కిరిస్తున్న తెలంగాణ క్రీడా ప్రాంగణం

సరియైన ఆట స్థలాలు లేక మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నా యువత మన ప్రగతి న్యూస్/నాగార్జున సాగర్ ప్రతినిధి తెలంగాణ రాష్ట్ర సమితి హయాంలో పరిపాలనలో భాగంగా సామాన్య ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను...