_ పోస్టర్ ఆవిష్కరించారు మన ప్రగతి న్యూస్/ ముస్తాబాద్ రాజన్న సిరిసిల్ల :ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల ఆశా వర్కర్లు రాష్ట్రవ్యాప్తంగా ఆశా వర్కర్ల బస్సు జాతాను విజయవంతం చేయాలని మండల కేంద్రంలో రాజీవ్...
కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన ఝాన్సీ రెడ్డి మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గ ప్రతినిధి: పాలకుర్తి నియోజకవర్గం లోని తొర్రూరు మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమాండ్ల తిరుపతి రెడ్డి జన్మదిన వేడుకలను ఆదివారం మండల కేంద్రంలో...
తెలుగు విశ్వవిద్యాలయం కు పాల్కురికి సోమనాథునిపేరు పెట్టాలి సాహితీ కళా స్రవంతి అధ్యక్షుడు సబ్బని లక్ష్మినారాయణ మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గ ప్రతినిధి: మహాకవులు పాల్కురికి సోమనాథుడు ,బమ్మెర పోతన లు పుట్టిన జన్మస్థలాలు దర్శనీయ...
మన ప్రగతి న్యూస్/నాగార్జున సాగర్ ప్రతినిధి ఆదివారం గుంటూరు నల్లపాడు గ్రౌండ్స్ లో జరిగిన మాలల సింహ గర్జనకు నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక హిల్ కాలనీ పైలాన్ కాలనీ నుంచి ప్రజలు నాయకులు...
గ్రూపు రాజకీయాలు చేస్తే సహించేది లేదు కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఝాన్సీ రెడ్డి మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గ ప్రతినిధి: పేద ప్రజల ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం...
మన ప్రగతి న్యూస్/హత్నూర: కనీస విత్రం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామ పంచాయతీ కార్మికుల సమావేశం ఆదివారం మండల పరిధిలోని దౌల్తాబాద్ లో సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి సిఐటియు జిల్లా కార్యదర్శి...
మండల కేంద్రాలో అంబేద్కర్ భవనాలు కనీసం శంకుస్థాపన కరువయే 2025,ఏప్రిల్ 14 వరకన్న జిల్లాలోని అంబేద్కర్ భవన్లనునిర్మాణాలుపూర్తిచేస్తారా.. ఆవేదన వ్యక్తం చేసిన అంబేద్కర్ భవన్ & విగ్రహ నిర్మాణ సమితి జిల్లా చైర్మన్ దళితరత్ననెమలినర్సయ్యమాదిగ...
బట్టు చైతన్య. పి వై ఎల్ జిల్లా కార్యదర్శి. డిమాండ్. మన ప్రగతిన్యూస్ / కొత్తగూడ ప్రగతిశీల యువజన సంఘం పివైఎల్ కొత్తగూడ గంగారం మండలాల నిర్మల జనరల్ బాడీని స్థానిక సిపిఐ ఎంఎల్...
మాసాయిపేట ప్రతినిధి మన ప్రగతి న్యూస్మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని నూతనంగా ఏర్పడిన మాసాయిపేట మండల కేంద్రానికి 108 అంబులెన్స్ మంజూరు కాగా నేడు అంబులెన్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న పిసిసి ప్రధాన కార్యదర్శి,...
పార్టీలకు అతీతంగా పేదలకు ఇందిరమ్మా ఇండ్లను అందించాలి. బిజెపి మండల ప్రధాన కార్యదర్శి తడక వినయ్ గౌడ్ మన ప్రగతి న్యూస్ /నల్లబెల్లి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇల్లు పార్టీలకు...