Breaking News

వాజేడు ఎస్సై ఆత్మహత్య

ములుగు జిల్లా వాజేడు ఎస్ ఐ హరీష్ సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. వాజేడు మండలం ముళ్ళకట్ట వద్ద వున్న రిసార్ట్ లో రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్య పాల్పడ్డాడు. ఆత్మహత్య కు గల కారణాలు...

మీ వాహనాలపై ఆ స్టిక్కర్లు ఉన్నాయా? ఇక జైలుకే!

మనప్రగతి న్యూస్/జగదేవపూర్ ప్రతినిధి చాలా మంది వాహనాలపై రకరకాల స్టిక్కర్లు ఉంటాయి. కార్లు, బైకులు, ఆటోలు ఇంకా ఇతర వాహనాలు ఏమి కొన్నా కానీ వాటిపై అనేక రకాల స్టిక్కర్లు అంటించుకొని తిరుగుతూ ఉంటారు....

ప్రధాని నరేంద్ర మోదీ తో అభిప్రాయాలను ప్రత్యక్షంగా పంచుకునేందుకు యువతకు గొప్ప అవకాశం

మేరా యువ భారత్ వేదికగా ప్రారంభం కాబోతున్న వికసిత భారత్ ఛాలెంజ్.. నవంబర్ 25 నుంచి డిజిటల్ క్విజ్ మన ప్రగతి న్యూస్/మహబూబాబాద్ బ్యూరో యువత భాగస్వామ్యం కోసం భారత ప్రభుత్వం ఒక కొత్త...

బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది..కేంద్ర మంత్రి బండి సంజయ్

ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా ముండి చేయి చూపెడుతుంది.._ రాజకీయ వైషమ్యాలను పక్కనపెట్టి తెలంగాణ అభివ్రుద్ధికి సహకరించండి. _ రూ.23 కోట్ల కేంద్ర నిధులతో గంభీరావుపేటలో అభివ్రుద్ధి పనులు ప్రారంభం. మన ప్రగతి న్యూస్/...

మోడీ చేస్తున్న అభివృద్ధిని చూసి మరోసారి బీజేపీకే పట్టం కట్టిన మహారాష్ట్ర ప్రజలు

బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి మన ప్రగతి న్యూస్ /నర్సంపేట మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలలో భారతీయ జనతా పార్టీ మరోసారి గెలిచి అధికారంలోకి రావడంతో నర్సంపేట వరంగల్...

జర్నలిస్టుల సంక్షేమానికి సై

తెలంగాణ ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి జర్నలిస్టులందరికీ సంక్షేమ పథకాలను అంద జేయాలి : టీఎస్ జెయు జర్నలిస్ట్ సంక్షేమ పథకాలకు, అక్రిడేషన్ కార్డులకు లింకు పెట్టవద్దు.. ప్రభుత్వ ఆధ్వర్యంలో సంక్షేమ పథకాలు...

మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై హర్షం వ్యక్తం చేసిన పుల్లారావు

మన ప్రగతి న్యూస్/ నర్సంపేట మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై నర్సంపేట నియోజకవర్గం కంటెస్టెంట్ భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కంభంపాటి పుల్లారావు హర్షం వ్యక్తం చేశారు.. ఘాన విజయం సాధించిన "మహాయుతి కూటమికి" ఆయన...

బీసీ ఏ లకు రాజకీయ రిజర్వేషన్ 15 శాతం కల్పించాలి

వరంగల్ జిల్లా ఆడ్ హక్ కమిటీ కన్వీనర్ గుంటి కిషన్ మన ప్రగతి న్యూస్ /వరంగల్ తెలంగాణా రాష్ట్ర వెనుకపడిన తరగతుల సంక్షేమ సంఘం డెడికేషన్ కమిషన్ చైర్మన్(బూసాని వెంకటేశ్వర్లు) కి వినతి పత్రం...

500 కోట్ల ఆస్తిని కాపాడండి

పేట్ బషీరాబాద్ గ్రామంలో ప్రభుత్వ భూమి కబ్జాలపై మల్కాజిగిరి ఆర్డిఓ కి ఫిర్యాదు మన ప్రగతి న్యూస్ / కుత్బుల్లాపూర్ నియోజక వర్గం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం, పేట్ బషీరాబాద్ గ్రామం,...

పర్యావరణ పరిరక్షణకు ఎలక్ట్రికల్ బైకులు బాగుఎమ్మెల్యే.మన ప్రగతి న్యూస్/ పిట్లం:

పర్యావరణ పరిరక్షణకు ఎలక్ట్రికల్ బైకులు బాగుంటాయని జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావు అన్నారు. ఆయన శుక్రవారం పిట్లం మండల కేంద్రంలోని అక్షయ మోటార్స్ ఎడిఎంఎస్ ఎలక్ట్రిక్ బైక్స్ షోరూం ప్రారంభించారు.ఈసందర్భంగా ఎమ్మెల్యే షోరూం యాజమాన్యానికి...