Breaking News

జర్నలిస్టులందరికీ సంక్షేమ పథకాలను అంద జేయాలి : టీఎస్ జెయు

జర్నలిస్ట్ సంక్షేమ పథకాలకు, అక్రిడేషన్ కార్డులకు లింకు పెట్టవద్దు.. ప్రభుత్వ ఆధ్వర్యంలో సంక్షేమ పథకాలు అమలు చేయాలి తెలంగాణ సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ హరీష్ కుమార్ కు టీ ఎస్ జె...

వరంగల్ జిల్లా నర్సంపేట మండలం గురిజాల బాలిక జాతీయ స్థాయి హాకీ పోటీలకు ఎంపిక

మన ప్రగతి న్యూస్/ నర్సంపేట రూరల్ తండ్రి దేశం కోసం జవాన్ కావాలనుకున్నాడు….భారత సరిహద్దులో సేవలు అoదించాలనుకున్నాడు…పేదరికంతో పాటు వృద్ధాప్యంలోనున్న తల్లిదండ్రుల సంరక్షణతో ఆశయం ఆగిపోయింది.ఐతేనేం కన్న కూతురుతో తన కల నెరవేర్చాలని అనుకున్నాడు…దేశం...

భారత్లో ఫ్లై ఓవర్ల నగరం తెలుసా??

మన ప్రగతి న్యూస్,/ చెన్నై ప్రస్తుత కాలంలోబ్రిడ్జీలు, ఫ్లై ఓవర్లు లేని నగరం ఎక్కడా లేదు.ఇప్పుడున్న నగరాల్లో కనీసం 5 లేదా 10 వరకైనా ఫ్లై ఓవర్లు ఉంటాయి. అయితే ఇప్పుడు భారతదేశంలో అత్యధికంగా...

అక్రమంగా మాజీ సర్పంచుల ముందస్తు అరెస్టులు..

తీవ్రంగా ఖండించిన మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షులు సాంబశివ రెడ్డి.. మన ప్రగతి న్యూస్/ నడికూడ: ప్రజాపాలన అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ సర్పంచులను పోలీసులు అక్రమం గా అరెస్టు చేయడాన్ని సర్పంచుల ఫోరం...

సాయి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా గోల్డ్ మెడల్ సాధించిన గుడుగుంట్ల సాహితి

మనప్రగతి న్యూస్ / వేములపల్లి : సాయి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు పంజాబ్ రాష్ట్రంలోని పాటియాలలో నిర్వహించిన సాయి ఆల్ ఇండియా ఇంటర్ వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్ యూత్ జూనియర్ -...

గ్రూప్-3 రాత పరీక్షల నిర్వహణలో సమగ్ర సన్నాహాలు: అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి

మనప్రగతి న్యూస్ /మేడ్చల్ మల్కాజ్గిరి ప్రతినిధి:- తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ నిర్వహిస్తున్న గ్రూప్ -3 రాత పరీక్షలకు విధులు నిర్వహిస్తున్న సంబంధిత అధికారులు అందరూ సమన్వయంతో పని చేసి, పరీక్షలు ప్రశాంతంగా...

విజ్ డమ్ హైస్కూల్ లో ఘనంగా జరిగిన స్వయం పరిపాలన మరియు బాలల దినోత్సవ వేడుకలు

మన ప్రగతి న్యూస్/ నర్సంపేట విజ్ డమ్ హైస్కూల్ మరియు ప్రీ స్కూల్ లో బాలల దినోత్సవం మరియు స్వయం పరిపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్వయం పరిపాలన దినోత్సవం సందర్భంగా పిల్లలే...

గ్రూప్ -3 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ పరీక్షల నిర్వహణపై అధికారులు, సిబ్బందికి శిక్షణ ఉదయం 09.30 గంటల తరువాత అనుమతి లేదు మధ్యాహ్నం 02.30 గంటల తరువాత అనుమతి లేదు మొబైల్...

సంగారెడ్డి జిల్లాలో తల్లి కొడుకుల దారుణ హత్య

మన ప్రగతి న్యూస్/జిన్నారం సంగారెడ్డి జిల్లా బొంతపల్లిలో తల్లి కొడుకుల హత్య కలకలం రేపింది. వీరభద్రనగర్ కాలనిలో గురువారం ఉదయం తల్లి కొడుకును నాగరాజు అనే వ్యక్తి నడిరోడ్డుపై కత్తితో పొడిచి అతికిరాతకంగా హత్యచేశాడు....

ప్రియురాలిని 20 ముక్కలుగా నరికి పూడ్చి పెట్టిన ప్రియుడు

మనప్రగతి న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాపర్ : భద్రాద్రి కొత్తగూడెం జూలూరుపాడు మండలం మండల పరిధిలోని, మాచినేనిపేటలో ప్రియురాలు స్వాతిని మూడు రోజుల క్రితం చంపి గోనె బస్తాలో పెట్టి పొలంలో...