మన ప్రగతి న్యూస్/శంకరపట్నం: రాష్ట్రంలో 1024 రా మిల్లులు,970 బాయిల్డ్ మిల్లులు కలిపి మొత్తం 1997 రైస్ మిల్లులు ఉన్నాయి.లోడింగ్, అన్లోడింగ్ మిల్లుల కోసం ప్రతి మిల్లులో కనీసం 50 నుండి 200 మంది...
రైతు సంఘం మండల కార్యదర్శి ఎర్రగోర్ల రామారావు మన ప్రగతి న్యూస్/ములకలపల్లి: సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో నరసాపురం గ్రామంలో ఘనంగా అమరవీరుల వర్ధంతి సభ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సభలో...
మన ప్రగతి న్యూస్/వనపర్తి/ఆత్మకూర్:- ఆత్మకూరు పట్టణంలో ఆదివారం జాతీయ న్యాయ సేవల దినోత్సవ సందర్భంగా మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో ఆత్మకూరు న్యాయస్థానం నుండి గాంధీ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు.రాజ్యాంగ మౌలిక...
బిజెపి నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమిద్దాం రైతు సంఘం మండల కార్యదర్శి ఎర్ర గొర్ల రామారావు మన ప్రగతి న్యూస్/ములకలపల్లి: సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో ములకలపల్లి మండలం లో తోగ్గుడెం,చితలగుంపు గ్రామలలో...
మన ప్రగతి న్యూస్/ ములకలపల్లి : ములకలపల్లి మండల కేంద్రం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆదేశాలమేరకు. తెలంగాణ...
మన ప్రగతి న్యూస్/ ఏన్కూర్: తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణం మరియు సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఖమ్మం క్యాంపు కార్యాలయంలో శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా...
మన ప్రగతి న్యూస్/ తెలకపల్లి ప్రతినిధి నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండల కేంద్రంలోని ప్రైవేట్ వెంచర్ లో మండల కేంద్రానికి కొంతమంది యువకులు గంజాయి సేవిస్తున్న క్రమంలో నమోదైన సమాచారంతో ఎస్సై బి...
మన ప్రగతి న్యూస్/ తెలకపల్లి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండల కేంద్రంలో గంజాయికి బానిసలైన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు డి.ఎస్.పి శ్రీనివాస్ యాదవ్, సీఐ అశోక్ రెడ్డి, ఎస్ఐ బి...
మన ప్రగతి న్యూస్/ హన్మకొండ జిల్లా ప్రతినిధి దామెర : ఇటీవల మన ప్రగతి పత్రికలో ప్రచురితమైన " రోడ్డుపైనే మొరం డంప్ " అనే కథనం ప్రచురితం అయిన విషయం విదితమే కాగా...
రోడ్డు ప్రమాదాల పైన ప్రత్యేక దృష్టి సారించి నివారణ చర్యలు తీసుకోవాలి గ్రామ పోలీసు అధికారులు ప్రజలకు మెరుగైన సేవలు అందించే విధంగా పని చేయాలి శాంతి భద్రతల పరిరక్షణకు అధికారులు,సిబ్బంది ఎల్లప్పుడూ ప్రజలు...