బ్రేకింగ్ న్యూస్
లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..
భక్తి

వేములవాడ కోడెలకు పశుగ్రాసం (గడ్డి) వితరణ

వేములవాడ కోడెలకు పశుగ్రాసం (గడ్డి) వితరణ

మన ప్రగతి న్యూస్ /ముస్తాబాద్ ప్రతినిధి

శ్రీ పాండురంగ స్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా: ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామం నుండి వేములవాడ రాజరాజేశ్వర దేవాలయంలో నీ కోడెలకు ప్రశుగ్రాసం గడ్డి ప్రతి సంవత్సరం అనవీధిగా వస్తున్న సందర్భంగా గురువారం పోతుగల్ గ్రామ రైతులు 10 మంది 7.8 ట్రాక్టర్ లో కోడెలకు పశుగ్రాసం వేయడం జరుగుతుందని గ్రామ మాజీ సర్పంచ్ గౌతమ్ రావు తెలిపారు పోతుగల్లోని గ్రామ రైతులు అక్క రాజు పరుశరాములు.రేపాక బాల్ నర్స్. చేక్కపల్లి రాజు.బోయ శ్రీకాంత్. పుల్లయ్య. రైతులు పశుగ్రాసం తీసుకువెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ మాజీ సర్పంచ్ గౌతమ్ రావు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ వేములవాడ రాజరాజేశ్వర మా గ్రామాన్ని ఎల్లవేళ దీవనలు. దీవిస్తూ ఎల్లప్పుడూ గ్రామాభివృద్ధి గాని పాడి పాడి పంటలు గాని అన్నిటి కూడా రాజరాజేశ్వర వెన్నంటి ఉండి ఆశీర్వదిస్తూ ఉండాలని కోరారు. ఈ అవకాశం ఇచ్చిన రైతులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.