Breaking News

భీమారంలో విషాదం..- చెట్టుకు ఉరివేసుకొని వ్యక్తి మృతి..- శోకసంద్రంలో కుటుంబ సభ్యులు..మన ప్రగతి న్యూస్/మంచిర్యాల జిల్లా ప్రతినిధి:అనారోగ్యంతో చెట్టుకు ఉరివేసుకొని, వ్య క్తి మృతి చెందిన ఘటనతో వారి కుటుం బంలో విషాద ఛాయలు అలుమున్నా యి. స్థానికుల సమాచారం మేరకు.. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం భీమారం గ్రామంలో విషాదం చోటు చే సుకుంది. గ్రామానికి చెందిన బండి రమే ష్ ( 47 ) కు గత కొంతకాలంగా తీవ్రమైన అనారోగ్యం మరియు ఆర్థిక ఇబ్బందుల తో మానసికంగా కుంగిపోయి, బాధను తట్టుకోలేక శనివారం తెల్లవారుజామున గ్రామ చివర్లోని ఉన్న చెట్టుకు ఉరివేసుకొ ని మృతి చెందాడు. మృతుడు రమేష్ కు భార్య మంజుల, కుమార్తె పావని (20), కుమారుడు లక్ష్మీనారాయణ (16) ఉ న్నారు. కుటుంబ పోషణ భారం మొత్తం ఆయన పైనే ఉండడంతో, అనారోగ్యం కారణంగా పని చేయలేక పోవడం, దాని కి తోడు అప్పులు ఈ రెండు కలిసి అత న్ని తీవ్ర ఒత్తిడికి గురిచేశాయి. ఇంత చి న్న వయసులోనే తండ్రిని కోల్పోయిన పిల్లల పరిస్థితి, భర్తను కోల్పోయిన భా ర్య మంజుల దుఃఖం వర్ణనాతీతంగా మా రింది. విషయం తెలుసుకున్న గ్రామస్తు లు, బంధువులు రమేష్ ఇంటికి చేరుకు ని కుటుంబ సభ్యులను ఓదార్చి, పరామ ర్శించారు. ఇలాంటి సమయంలో కుటుం బానికి అందరి అండ అవసరం. స్థానిక నాయకులు, స్వచ్ఛంద సంస్థలు కుటుం బానికి చేయూత నివ్వాలని గ్రామస్తులు కోరుతున్నారు.

సీఎం రాకకు ముమ్మర ఏర్పాట్లు

_ వేములవాడలో వేగంగా సిద్ధమవుతున్న సభా ప్రాంగణం. మన ప్రగతి న్యూస్/రాజన్న సిరిసిల్ల, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాకకు వేములవాడ పట్టణంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెల 20 వ తేదీన...

“వావ్ ” సిద్దిపేట ట్యాంక్ బండ్… డెనోసార్ పార్క్..

సిద్దిపేట కోమటి చెరువు పర్యాటకను మెచ్చిన జర్మనీ పర్యాటక బృందం. మన ప్రగతి న్యూస్/సిద్దిపేట జిల్లా ప్రతినిధి: సిద్దిపేట కోమటి చెరువు వద్ద ఉన్న తెలంగాణ టూరిజం శాఖ నిర్మించిన డైనోసార్ పార్కు ను...

ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే(సామాజిక,ఆర్థిక,విద్య,ఉపాధి,రాజకీయ కుల సర్వే) లో ములుగు జిల్లా మొదటి స్థానం (87.1) శాతం

సమగ్ర కుటుంబ సర్వే లో ప్రజలందరూ భాగస్వాములు అయినందుకు ప్రత్యేక ధన్యవాదాలు ములుగు జిల్లా కలెక్టర్ ని మరియు జిల్లా,మండల,గ్రామ అధికారులను అభినందించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ...

పాఠశాలకు ఆలస్యంగా వచ్చారని 15 మంది విద్యార్థినుల జట్టు కత్తిరించిన కేజీబీవీ హాస్టల్ ఇంచార్జ్.

మన ప్రగతి న్యూస్/ విశాఖపట్నం విశాఖపట్నం - జి. మాడుగల కేంద్రంలోని కేజీబీవీలో పాఠశాలకు ఆలస్యంగా వచ్చారని హాస్టల్ ఇంచార్జ్ ప్రసన్న కుమారి ఏకంగా 15 మంది విద్యార్థినుల జట్టు కత్తిరించింది.పాఠశాలకు ఆలస్యంగా వచ్చినంత...

సినీ హీరో యాక్షన్ కింగ్ అర్జున్ కు గౌరవ డాక్టరేట్

మన ప్రగతి న్యూస్/ హైదరాబాద్ సౌత్ ఇండియా సినీ ప్రపంచంలో యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా పేరు తెలియని వారు ఉండరు. హీరోగా ఎన్నో హిట్లు సాధించి హీరోగా తన స్టామినాను యావత్ సినీ...

బిఆర్ఎస్ ప్రముఖులతో కలిసి ఢిల్లీలో పలు కమిషన్స్ కు లగచర్ల బాధితుల ఫిర్యాదు

పాల్గొన్న పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర మన ప్రగతి న్యూస్/ వరంగల్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర,కే.ఆర్.సురేష్ రెడ్డి,దీవకొండ దామోదర్ రావులు పలువురు బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఢిల్లీలో జాతీయ మానవ...

మండలంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన జిల్లా కలెక్టర్

మన ప్రగతి / నర్మేట్ట : మండలంలో జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషా ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. నర్మేట్ట లో కుల ఘణన సర్వే ప్రక్రియ ను పరిశీలించారు. ఇంటి కుటుంబ సభ్యులను...

అధ్వానంగా నిజాంపేట్ – బాచుపల్లి రహదారి

గుంతలు పడి, కంకర తేలిన రోడ్లు తీవ్ర ఇబ్బంధులు పడుతున్న ప్రయాణికులు పట్టించుకోని అధికారులు మన ప్రగతి న్యూస్ / కుత్బుల్లాపూర్ నియోజక వర్గం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా: నిత్యం నగరంలోని ఏదో ఓ...

ఇందిరా మహిళా శక్తి విజయోత్సవాలను జయప్రదం చేయాలి 

తహసిల్దార్ శ్రీనివాస్  మనప్రగతిన్యూస్/పాలకుర్తి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేడు వరంగల్లో చేపట్టిన ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ లను జయప్రదం చేయాలని తహసిల్దార్  పి.శ్రీనివాస్ మహిళలకు సూచించారు. సోమవారం మండల కేంద్రంలో గల ఐకెపి...

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలన దేశానికే ఆదర్శం

వరంగల్  జరిగే విజయోత్సవ సభను విజయవంతం చేయాలి  లగచర్ల ఘటనను రాజకీయం చేస్తున్న బిఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం పై కుట్ర చేసేందుకే దిగజారుడు రాజకీయాలు  ప్రజా పాలనను చూసి ఓర్వలేకనే విమర్శలు  పాలకుర్తి ఎమ్మెల్యే...