Breaking News

గంభీరావుపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వెబినార్

మన ప్రగతి/గంభీరావుపేట రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలోనీ ప్రభుత్వ డీగ్రీ ప్రథమ ద్వితీయ తృతీయ విద్యార్థులకు గణిత శాస్త్రంలో ఆ విభాగాధిపతి డాక్టర్ శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ వి విజయలక్ష్మి అధ్యక్షతన...

ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో వ్యక్తికి తీవ్ర గాయాలు..

మన ప్రగతి న్యూస్/సైదాపూర్: హుజురాబాద్ మండలం తుమ్మనపల్లి జాతీయ రహదారిపై మంగళవారం టీవీఎస్ ఎక్సెల్ వాహనాన్ని ఆర్టిసి బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో సైదా పూర్ మండలం సోమవారం గ్రామానికి చెందిన గడ్డం...

ఫిష్ కాలనీలో పేదల కల సాకారం

-హామీ నిలబెట్టుకుని ఇళ్ల నిర్మాణం పూర్తి.-ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ప్రజల తరఫున పోరాటం తప్పదు.-వుల్లెంగల సేవా ట్రస్ట్ అధినేత నవీన్ (కరీంనగర్ జిల్లా మన ప్రగతి న్యూస్)జనవరి-5 కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్...

డంపింగ్ యార్డు తొలగించి అన్ని సౌకర్యాలతో నూతన స్మశాన వాటిక నిర్మించాలి

(కరీంనగర్ జిల్లా స్టాఫర్ మన ప్రగతి ప్రతినిధి)జనవరి-5 కలెక్టరేట్ ప్రజావాణిలో 50 మంది సంతకాలతో అలుగునూరు గ్రామ ప్రజల వినతి పత్రం అందజేశారు.కరీంనగర్ జిల్లా అలుగునూరు గ్రామ ప్రజలు మానేరు వాగు తీరాన ఉన్న...

గుర్తు తెలియని వాహనం ఢీకొని మేకలు మృతి

మన ప్రగతి న్యూస్/ నల్లబెల్లి మండలంలోని 365 జాతీయ రహదారి పై బిల్ నాయక్ తండ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని అదే గ్రామానికి చెందిన కి చెందిన మలోత్ శర్మ యొక్క ఆరు...

రామన్నపేట జూనియర్ సివిల్ జడ్జి నూతన ఏజీపీ గా సుక్క శ్రవణ్

మన ప్రగతి న్యూస్/రామన్నపేట: రామన్నపేట జూనియర్ సివిల్ జడ్జి నూతన ఏజీపీ గా నియమితులైన సిరిపురం గ్రామానికి చెందిన సుక్క శ్రవణ్ మాట్లాడుతూ తన నియమాకానికి సహకరించిన నకిరేకల్ శాసన సభ్యులు వేముల వీరేశం,జిల్లా...

మూడవ ప్రపంచ తెలుగు మహాసభలలో పాల్గొన్న

పోతన సాహిత్య కళావేదిక అధ్యక్షులు మాన్యపు భుజేందర్ మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి : ఆంధ్ర సారస్వతా పరిషత్ ఆధ్వర్యంలో గుంటూరు అమరావతి నగరంలో జనవరి 3,4,5 తేదీలలో జరుగుతున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు...

హెల్మెట్ ధరించండి సురక్షితంగా ప్రయాణించండి

ఎస్సై దూలం పవన్ కుమార్ మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి: ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి క్షేమంగా ఇంటికి చేరుకోవాలని ఎస్సై దూలం పవన్ కుమార్ అన్నారు.రోడ్డు భద్రత వారోత్సవలలో భాగంగా,...

కలెక్టర్ కు ఫిర్యాదు మేరకు రెడ్ మిక్స్ ప్లాంటుకు నోటీసులు జారీచేసిన ఏఈ పవిత్ర

మన ప్రగతి న్యూస్/నల్లబెల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన రెడీమిక్స్ క్రషర్ కు ఎస్సారెస్పీ ఏఈ పవిత్ర సోమవారం నోటీసులు జారీ చేశారు. రెడ్డి మిక్స్ క్రషర్ వల్ల ప్రక్కనే ఉన్న కస్తూరిబా బాలికల...

అక్రమ నిర్మాణాలపై ఏఈ ఆగ్రహం

మన ప్రగతి న్యూస్/నల్లబెల్లి మండలంలోని ఎస్సారెస్పీ కెనాల్కు అనుకొని ఎలాంటి పర్మిషన్ లేకుండా అక్రమంగా కడుతున్న నిర్మాణాలపై ఎస్సారెస్పీ ఏఈ పవిత్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కెనాల్ భద్రతకు నీటి ప్రవాహానికి తీవ్ర...