Breaking News

దామర్లపల్లి గ్రామపంచాయతీ స్వచ్ఛభారత్ కార్యక్రమం

దామర్లపల్లి గ్రామపంచాయతీ అభివృద్ధి మన ప్రగతి న్యూస్ /షాబాద్ ప్రతినిధి: దామర్లపల్లి గ్రామపంచాయతీ లో ఈరోజు చేపట్టిన స్వచ్ఛభారత్ కార్యక్రమం లో సర్పంచ్ పొన్న చైతన్య కృష్ణారెడ్డి వార్డు సభ్యులు గ్రామ పెద్దలు గ్రామ...

రోడ్డు రహదారి భద్రత నియమాలను ప్రతి ఒక్కరూ పాటించాలి..

పరకాల సబ్ ఇన్స్పెక్టర్ రమేష్. మన ప్రగతి న్యూస్/నడికూడ: రోడ్డు రహదారి భద్రత నియమ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని పరకాల సబ్ ఇన్స్పెక్టర్ రమేష్ నాయక్ అన్నారు. జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల్లో...

విద్యార్థుల క్షేత్రస్థాయి పరిశీలన

మన ప్రగతి న్యూస్/ హనుమకొండ జిల్లా ప్రతినిధి:దామెర మండలంలోని కొగిలివాయి గ్రామంలో వ్యవసాయ కళాశాల వరంగల్ విద్యార్థులు సందర్శించడం జరిగింది. గ్రామ సర్పంచ్ చుక్క వనిత, ఉప సర్పంచ్ ప్రశాంత్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్...

జాతీయ రహదారిలో భద్రత నియమాలు పాటించాలి

-ఈస్ట్ జోన్ డిసిపి అంకిత్ కుమార్ మన ప్రగతి న్యూస్//హనుమకొండ జిల్లా ప్రతినిధి : :జాతీయ రహదారిలో భద్రత నియమాలు ప్రతి ఒక్కరూ పాటించాలని ఈస్ట్ జోన్ డిసిపి అంకిత్ కుమార్ అన్నారు.తెలంగాణ రాష్ట్ర...

పద్మశాలీ కులస్తులు రాబోయే జెడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల్లో సత్తా చాటాలి

నేతన్నల సంక్షేమానికి ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలి టీపీపీఎస్ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి : పద్మశాలీలు కులస్తులు రాబోయే జెడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికల్లో ఐక్యంగా పోరాడి రాజకీయంగా సత్తా చాటాలని...

మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన బిఆర్ఎస్ నాయకులు ఐలేని సుధాకర్ రెడ్డి

మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి: మండలంలోని శాతపురం గ్రామానికి చెందిన అంగడి యాదయ్య అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం రాత్రి మృతి చెందగా మంగళవారం బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు ఐలేని సుధాకర్ రెడ్డి పార్థివ దేహాన్ని...

డాక్టర్ గండు హరికిషోర్ గౌడ్‌కు వివేకానంద జాతీయ ప్రతిభా పురస్కారం

మన ప్రగతి న్యూస్ / ఏన్కూర్ గత 35 సంవత్సరాలుగా ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ రంగాల్లో సేవలందిస్తూ రెండున్నర లక్షల మందికిపైగా ప్రజలకు మార్గనిర్దేశం చేసిన ఖమ్మం జిల్లా వాసి డాక్టర్ గండు హరికిషోర్ గౌడ్‌కు...

మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన బిఆర్ఎస్ నాయకులు ఐలేని సుధాకర్ రెడ్డి

మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి: మండలంలోని శాతపురం గ్రామానికి చెందిన అంగడి యాదయ్య అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం రాత్రి మృతి చెందగా మంగళవారం బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు ఐలేని సుధాకర్ రెడ్డి పార్థివ దేహాన్ని...

ప్రతి ఒక్కరూ స్వీయ క్రమశిక్షణతో రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలి

. ఎస్పీ రోహిత్ రాజు సుజాతనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కార్యక్రమం .కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో సురక్షితంగా గమ్యాలను చేరుకోండి . ప్రాణాలతో ఇంటికి చేరండి కార్యక్రమం ప్రారంభోత్సవం .జిల్లా వ్యాప్తంగా...

రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు అవగాహన సదస్సు

మన ప్రగతి న్యూస్/ దమ్మపేట : కొత్త గూడెం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు దమ్మపెట పోలీసుల ఆధ్వర్యంలో మండలంలోని ముస్టిబండ గ్రామంలో రోడ్డు ప్రమాద నివారణ అవగాహన కార్యక్రమం మంగళవారం నిర్వహించడం జరిగింది....