Breaking News

నేటి నుండి మూడవ విడత నామినేషన్ ప్రక్రియ

పాలకుర్తి,దేవరోప్పుల, కొడకండ్ల మండలాల్లో నామినేషన్ స్వీకరణ కి ఏర్పాట్లు పూర్తి ఎన్నికల సంఘం ఆదేశాలను పాటించాలిజనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి: సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు జరిగే...

ఈ దారికి దిక్కెవరు

.తెలంగాణ తెలుగుదేశంపార్టీ రాష్ట్ర కార్యదర్శి రాపోలు నరసింహ మన ప్రగతి న్యూస్/రామన్నపేట: రామన్నపేట సిరిపురం మధ్యలో ఉన్న రైల్వే ట్రాక్ దగ్గర వర్షం నీరు నిలిచి 20 రోజుల నుండి ప్రయాణకులు తీవ్ర ఇబ్బందులకు...

ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా ప్రజలు సహకరించాలి.

నల్లబెల్లి ఎస్ఐ గోవర్ధన్ మన ప్రగతి న్యూస్/నల్లబెల్లి మండల ప్రజలు గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అక్రమంగా మద్యం నిల్వ, అమ్మకాలు చేయకూడదని.. బెల్ట్ షాప్స్ నడపవద్దని ఎస్సై గోవర్ధన్ సూచించారు. సోషల్ మీడియాలో...

నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి 

ఆర్వోలు, ఏఆర్వోలు అప్రమత్తంగా ఉండాలి  నామినేషన్ల ప్రక్రియ సజావుగా జరిగేందుకు చర్యలు  ఎంపీడీవో వి.వేదవతి  మనప్రగతిన్యూస్/పాలకుర్తినియోజకవర్గం ప్రతినిధి: నామినేషన్ల స్వీకరణకు క్లస్టర్ల వారిగా ఏర్పాట్లను పూర్తి చేశామని ఎంపీడీవో వర్కల వేదవతి తెలిపారు. మంగళవారం...

ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా ప్రజలు రాజకీయ పార్టీలు సహకరించాలి.

_ శాంతిభద్రతల పరిరక్షణే ప్రధాన ధ్యేయం _ ముందస్తు అనుమతి లేని ర్యాలీలు, సభలకు పూర్తి నిషేధం _ స్థానిక ఎస్సై సిహెచ్ గణేష్, మన ప్రగతి న్యూస్ / ముస్తాబాద్.రాజన్న సిరిసిల్ల జిల్లా...

ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా ప్రజలు రాజకీయ పార్టీలు సహకరించాలి.

_ శాంతిభద్రతల పరిరక్షణే ప్రధాన ధ్యేయం _ ముందస్తు అనుమతి లేని ర్యాలీలు, సభలకు పూర్తి నిషేధం _ స్థానిక ఎస్సై సిహెచ్ గణేష్, మన ప్రగతి న్యూస్ / ముస్తాబాద్.రాజన్న సిరిసిల్ల జిల్లా...

సీఎం రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేయాలి

-సర్పంచ్ అభ్యర్థుల గెలుపుకు యూత్ కాంగ్రెస్ కృషి చేయాలి -యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపెల్లి సందీప్ మన ప్రగతి న్యూస్ /నర్సంపేట ఈనెల 5న నర్సంపేటలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పర్యటనను...

ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా ప్రజలు సహకరించాలి.

రఘునాథపల్లి ఎస్సై డి. నరేష్ మన ప్రగతి న్యూస్/రఘునాథపల్లి : రఘునాథపల్లి మండల ప్రజలు గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అక్రమంగా మద్యం నిల్వ, అమ్మకాలు చేయకూడదని.. బెల్ట్ షాప్స్ నడపవద్దని ఎస్సై నరేష్...

సీఎం సభ స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి,ఎస్పీ సన్ ప్రిత్ సింగ్,డీసీపీ అంకిత్ కుమార్

మన ప్రగతి న్యూస్/ నర్సంపేట నర్సంపేట పట్టణంలో ఈనెల 5న జరిగే సుమారు 1,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు శంకుస్థాపనలు చేయుటకు విచ్చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి హెలిక్యాప్టర్ ల్యాండింగ్,...

మాజీ కౌన్సిలర్ జుర్రు రాజు ఆధ్వర్యంలో శరత్ మాక్స్ కేర్ కంటి ఆసుపత్రి వైద్య శిబిరం

మన ప్రగతి న్యూస్/ నర్సంపేట పట్టణంలోని రెండవ వార్డు కమలాపురంలో శరత్ మాక్స్ కేర్ కంటి ఆసుపత్రి వారి నుండి స్థానిక కౌన్సిలర్ జుర్రుర్రాజు ఆధ్వర్యంలో కంటి పరీక్షల క్యాంపు పెట్టడం జరిగింది. ఈ...