Breaking News

వైట్‌హౌస్ సమీపంలో ఇద్దరు నేషనల్ గార్డ్ సభ్యులపై కాల్పులు..

ఇద్దరు సైనికుల పరిస్థితి విషమం.. పోలీసుల అదుపులో నిందితుడుఇది లక్ష్యంగా చేసుకుని చేసిన దాడేనని అధికారుల అనుమానం.. ఘటనపై తీవ్రంగా స్పందించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మన ప్రగతి న్యూస్/ప్రత్యేక ప్రతినిధి: వాషింగ్టన్‌లో కాల్పుల...

కార్మిక సంక్షేమ మండలి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు

మన ప్రగతి న్యూస్/ ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని బిందర్ వర్తక సంఘం భవనంలో భవన ఇతర నిర్మాణ రంగాల కార్మిక సంక్షేమ మండలి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ముఖ్యఅతిథిగా బాన్సువాడ...

రఘునాథపల్లి మండలంలో వరుస దొంగతనాలు..

మన ప్రగతి న్యూస్/ రఘునాథపల్లి: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలో ఇటీవల వరుసగా దొంగతనాలు జరుగుతున్నాయి. మంగళవారం రాత్రి రఘునాథపల్లి మండలం కాంచనపల్లి గ్రామంలో ఉప్పలమ్మ ఇంట్లో దొంగలు చొరబడి దొంగతనం చేశారు.. ఇల్లు...

మహిళలందరికీ ఇందిరా మహిళా శక్తి చీరలు అందజేయాలి

పర్సనబోయిన సతీష్ మన ప్రగతి న్యూస్/నల్గొండ/మిర్యాలగూడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరా మహిళా శక్తి చీరలను తమ భావన సంఘ మహిళల కే కాకుండా తెలంగాణ రాష్ట్ర మహిళలందరికీ చీరలు అందజేయాలని...

లక్ష్మీనరసింహుని హుండీ లెక్కింపులో పాల్గొన్న పుండరీక భక్త సేవా సమాజం

మన ప్రగతి న్యూస్/ భూధాన్ పోచంపల్లి: ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీ నరసింహుని(పరకమణి )హుండీ లెక్కిం పు కార్యక్రమంలో భూదాన్ పోచంపల్లి శ్రీ పుండరీక భక్త సేవా సమాజం ప్రతి నిధు లు పాల్గొనడం...

ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వహించాలి

_ ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ _ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఆర్ఓ, ఏఆర్ఓ లకు శిక్షణ మన ప్రగతి న్యూస్ /రాజన్న సిరిసిల్ల, జిల్లా గ్రామ పంచాయతీ ఎన్నికల విధులు సమర్థవంతంగా...

కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతిష్టాత్మకంగా మహిళలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలు

పర్యాటక శాఖ సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి మన ప్రగతి న్యూస్/ సూర్యాపేట జిల్లా స్టాపర్ కోటి మంది మహిళలను కోటిశ్వరులను చేయాలన్న ఉద్దేశ్యం తో...

అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీ సీజ్

వాహనాల తనిఖీ నిర్వహిస్తున్న ఎస్ఐ బాలస్వామి నాదం మన ప్రగతి న్యూస్/ దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం దమ్మపేట పోలీస్ ఎస్ఐ బాలస్వామి నాదం వాహనాల తనిఖీ...

తిమ్మారావుపేటలో పంచాయతీ ఎన్నికలపై అవగాహన కల్పించిన సీఐ ముత్తులింగం

మన ప్రగతి న్యూస్ /ఏన్కూర్ రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తిమ్మారావుపేట గ్రామంలో మంగళవారం సాయంత్రం సర్కిల్ ఇన్స్పెక్టర్ ముత్తులింగం ప్రజలను కలుసుకుని అవగాహన కల్పించారు. ఎన్నికల నిబంధనలు, చట్టపరమైన ఆంక్షలు,...

మహిళలను కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం 

6 కోట్ల 73 లక్షల వడ్డీరేని రుణాల పంపిణీ చేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గ్రామీణ మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం ఉపాధి కల్పన కోసమే వనిత క్యాంటీన్ల ఏర్పాటు  మనప్రగతిన్యూస్/ పాలకుర్తి...