19న వరంగల్లో ప్రజా పాలన విజయోత్సవ సభకు తరలి రండి
విజయోత్సవ సభకు పదివేల మందితో తరలి రావాలని పిలుపునిచ్చిన నర్సంపేట ఎమ్మెల్యే తెలంగాణ ప్రజా పాలన సభకు కాంగ్రెస్ శ్రేణులు తరలిరావాలని ముఖ్య కార్యకర్తల సమావేశంలో తెలియజేసిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మన...