నకిలీ విత్తనాల పేరిట రైతులను మోసం చేస్తే ఊరుకునేదే లేదు చట్టబద్ధంగా కఠిన చర్యలు తప్పవు : ఏవో బాలాజీ
మన ప్రగతి న్యూస్/ వైరా ప్రతినిధి: నకిలీ విత్తనాల పేరిట రైతులను మోసం చేసే వ్యక్తులు, డీలర్లపై చట్టబద్ధంగా కఠిన చర్యలు తీసుకుంటామని కొనిజర్ల మండల వ్యవసాయ అధికారి దొడ్డిగార్ల బాలాజీ హెచ్చరించారు. వానాకాలం...
