Breaking News

అత్తవారింటిపై అల్లుళ్లు కత్తితో దాడి..

తీవ్రంగా గాయపడిన అత్తమామలు.. ఆసుపత్రికి తరలింపు.. మన ప్రగతి న్యూస్/గజ్వేల్ డివిజన్ ప్రతినిధి: అదనపు కట్నం, కళ్యాణ లక్ష్మి చెక్కు కోసం ఇద్దరు అల్లుళ్ళు కలిసి అత్త, మామ,భార్య పై కత్తితో దాడి చేసి...

వడదెబ్బతో యువకుడు మృతి..

మన ప్రగతి న్యూస్/ దమ్మపేట: దమ్మపేట మండల పరిధిలోని మందలపల్లి గ్రామంలో యువకుడు వడ దెబ్బ కు గురై మృతి చెందాడు. దమ్మపేట ఎస్సై సాయి కిషోర్ రెడ్డి తెలిపిన వివ రాలు ఇలా...

ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశానికి హాజరైన సర్పంచ్ తోట లక్ష్మి

మన ప్రగతి న్యూస్ /ఆత్మకూరు: ఆత్మకూరు మండలంలోని బ్రాహ్మణ పెళ్లి గ్రామంలో పెరుమాండ్ల రాజు మాలతి దంపతులు ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కామారం సర్పంచ్...

అంగరంగ వైభవంగా ప్రారంభమైన రేణుక ఎల్లమ్మ దేవాలయం ప్రతిష్టాపం ఉత్సవాలు

విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి మన ప్రగతి న్యూస్ /ఆత్మకూరు : రేణుక ఎల్లమ్మ కంఠమహేశ్వర విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభోత్సవం అయింది. శుక్రవారం...

ఇందిరానగర్ కాలనీ వద్ద ఎస్సై సంధ్య ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

మన ప్రగతి న్యూస్/ వైరా ప్రతినిధి: ఏన్కూరు మండలం ఇందిరానగర్ కాలనీ వద్ద రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఎస్సై సంధ్య ఆధ్వర్యంలో శుక్రవారం డ్రంక్ అండ్...

మల్లారెడ్డి పేట గ్రామంలో విషాదం..

దేవాలయ కొలనులో పడి హనుమాన్ భక్తుడు మృతి.. మన ప్రగతి న్యూస్/గంభీరావు పేట: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని భీముని మల్లారెడ్డి పేట గ్రామంలో విషాద ఛాయలు అలు ముకున్నాయి. బుధవారం...

కారు పల్టీ కొట్టి.. ఒకరు మృతి..

ఐదుగురికి తీవ్ర గాయాలు.. మన ప్రగతి న్యూస్/నడికూడ: కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టి.. ఒకరు మృతి చెందిన సంఘటన నడి కూడ మండలం నర్సక్కపల్లి సమీపంలోని కల్వర్టు వద్ద బుధవారం రాత్రి...

కారు పల్టీ కొట్టి.. ఒకరు మృతి..

ఐదుగురికి తీవ్ర గాయాలు.. మన ప్రగతి న్యూస్/నడికూడ: కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టి.. ఒకరు మృతి చెందిన సంఘటన నడి కూ డ మండలం నర్సక్కపల్లి సమీపంలోని కల్వర్టు వద్ద బుధవారం...

ఖమ్మం సుడా చైర్మన్‌గా దుర్గాప్రసాద్ నియామకం

మన ప్రగతి న్యూస్/ వైరా ప్రతినిధి: ఖమ్మం జిల్లా పట్టణాభివృద్ధి సంస్థ (సుడా) చైర్మన్‌గా మాజీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు దుర్గాప్రసాద్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో పట్టణాభివృద్ధి కార్యక్రమాలకు...

ఖమ్మంలో మాజీ ఎంపీ నామ పర్యటన – వధూవరులకు ఆశీస్సులు

మన ప్రగతి న్యూస్/ వైరా ప్రతినిధి ఖమ్మం నగరంలో బీఆర్ఎస్ మాజీ లోక్‌సభ పక్ష నేత, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా పలు శుభకార్యాల్లో పాల్గొన్న ఆయన, వివాహ...