Breaking News

ఆత్మహత్యకు పాల్పడిన వృద్ధుడు

మన ప్రగతి న్యూస్/ వీణవంక: వీణవంక మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన గిరవేన రాజయ్య (80) వృద్ధుడు సోమవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో తన స్వగృహంలో ఉరేసుకొని ఆత్మ హత్య పాల్పడినట్లు గ్రామస్థులు...

వేములవాడలో పారిశుద్ధ్యానికి కొత్త వాహనాలు ప్రారంభం

రూ.21.50 లక్షలతో 2 ట్రాక్టర్లు, వాటర్ ట్యాంకర్ ట్రాలీ కొనుగోలు మన ప్రగతి న్యూస్ /వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపాలిటీలో పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరచేందుకు కొనుగోలు చేసిన కొత్త వాహనాలను సోమవారం...

తమ్ముని మృతికి కారణమైన అన్న అరెస్టు సిద్దిపేట టూ టౌన్ పోలీస్.

మన ప్రగతి న్యూస్/ సిద్దిపేట జిల్లా ప్రతినిధి. బోయగల్లి సిద్దిపేటలోని వంగలి రాములు, వంగలి ప్రభు, వంగలి కొండలు అని వారికి సంబంధించిన పాత ఇల్లు దరచేసుకోగా , వంగలి కొండలు పట్టుకొని మిగతా...

దుబ్బాక; సిద్దిపేట్ _మెదక్ హైవే పై యాక్సిడెంట్

మన ప్రగతి న్యూస్/దుబ్బాక సిద్దిపేట్_మెదక్ ప్రధాన రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామ శివారులో బైక్ అదుపుతప్పి కింద పడటంతో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు తీవ్రంగా...

ఘోర రోడ్డు ప్రమాదం! యువకుడు మృతి!!

మన ప్రగతి న్యూస్/మానకొండూరు: మానకొండూరులోని రాజీవ్ నగర్ కి చెందిన యుండింటి సాయికుమార్ (25) పెద్ద చెరువు సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.కరీంనగర్ లో ఓ ప్రైవేటు ఉద్యోగం...

విద్యుత్ షాక్‌తో మహిళా కూలీ మృతి..

అనుమానాస్పద మృతిగా తండ్రి ఫిర్యాదు.. మన ప్రగతి న్యూస్/చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి: విద్యుత్ షాక్ తో మహిళా కూలీ మృతి చెందిన ఘటన.. జైపూర్ మండలం పౌనూర్ గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది....

అనవసరమైన కాల్ చేస్తూ పోలీస్ వారి టైం వృధా చేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు

మన ప్రగతి న్యూస్/గంభీరావుపేట రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో అత్యవసర సేవకు ఉపయోగించగాల్సిన 100 కు డయల్ చేసి వారి సమయాన్ని వృధా చేస్తున్న నర్మలకు చెందిన రాజబోయిన కృష్ణ కాంత్ అర్ధరాత్రి...

గద్దలగూడెం ఏరులో కరెంట్‌ ప్రవహించి 15 గొర్రెల మృతి – పరిశీలించిన డీఈ రమేష్

మన ప్రగతి న్యూస్ /వైరా ప్రతినిధి ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం కొనిజర్ల మండలం గద్దలగూడెం గ్రామ పరిధిలోని ఏరు వద్ద శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. నారాయణపేట జిల్లా నుండి సంచారంగా వచ్చిన...

వ్యవసాయ బావిలో క్రేన్ పడి ముగ్గురు మృతి, ఒకరి పరిస్థితి విషమం,

మొగుళ్లపల్లి మండలంలో విషాదం.. మన ప్రగతి న్యూస్/ మొగుళ్లపల్లి: జయశంకర్ జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని కొరికిశాలలో శనివారం వ్యవ సాయ బావిలో క్రేన్ సాయంతో పూడికతీస్తుండగా.. ప్రమాదవశాత్తు క్రేను వైరు తెగి, కూలీల పై...

మహిళా వైద్యురాలు లేక గర్భిణులకు ఇబ్బందులు..

•పురిటి నొప్పులతో వచ్చిన గర్భిణికి నిరాశ.. •వైద్యసేవల కోసం గర్భిణుల ఆవేదన.. మన ప్రగతి న్యూస్ /వేములవాడ: వేములవాడ ఏరియా ఆసుపత్రిలో మహిళా వైద్యురాలు అందుబాటులో లేకపోవడంతో గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.అత్యవసర పరిస్థితుల్లో...