Breaking News

ఘనంగా ఏన్కూరులో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

మన ప్రగతి న్యూస్ /వైరా ప్రతినిధి: ఏన్కూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ సిహెచ్ శేషగిరిరావు, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో పల్లి...

ఘనంగా ఏన్కూరులో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

మన ప్రగతి న్యూస్ /వైరా ప్రతినిధి: ఏన్కూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ సిహెచ్ శేషగిరిరావు, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో పల్లి...

సీతారామ ప్రాజెక్టు కెనాల్ పేరు ముసుగులో మట్టి దందా – ఆరోపణలు తీవ్రం

మన ప్రగతి న్యూస్ /వైరా ప్రతినిధి: కారేపల్లి మండలం చీమలపాడు గ్రామం లోని సీతారామ ప్రాజెక్టు కెనాల్ పనుల పేరుతో మట్టి అక్రమ రవాణా జరుగుతోందన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. అధికారిక అనుమతుల ముసుగులో...

ముదిరాజులను బిసిఏ లో చేర్చవద్దు .

తెలంగాణ రాష్ట్ర గంగపుత్ర సంఘం మన ప్రగతి న్యూస్/ హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర గంగపుత్ర అభివృద్ధి సంస్థ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పొన్నం ప్రభాకర్ మంత్రిని కలిసి తెలంగాణ రాష్ట్ర కుల గణన లో...

మహిళల భద్రతే.. సమాజ శ్రేయస్సు..

ఎంపీడీవో రామకృష్ణ.. మన ప్రగతి న్యూస్/నడికూడ: మహిళల భద్రతే సమాజ శ్రేయస్సు అని నడికూడ ఎంపీడీవో ఆర్. రామకృష్ణ అన్నారు. బుధవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మహిళల పరిరక్షణకై ఎంపీడీవో ఆధ్వర్యంలో ప్రతిజ్ఞ...

మండల బాలల పరిరక్షణ కమిటీ నియామకం..

మన ప్రగతి న్యూస్/ నడికూడ: బాలల పరిరక్షణ గ్రామ కమిటీలలో పరి ష్కారం కాని సమస్యలను మండల బాల ల పరిరక్షణ కమిటీ పరిష్కరిస్తుందని మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధి కారి ఆర్....

ఏన్కూర్ మండలంలో వడదెబ్బతో వృద్ధుడి మృతి

మన ప్రగతి న్యూస్/ వైరా ప్రతినిధి: ఏన్కూర్ మండల పరిధిలోని తూతక్కలింగన్నపేట గ్రామంలో వడదెబ్బతో ఓ వృద్ధుడు మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన...

జాతీయస్థాయి బేస్ బాల్ పోటీలకు విజ్ డమ్ విద్యార్థిని ఎంపిక

మన ప్రగతి న్యూస్/ నర్సంపేట నర్సంపేట పట్టణంలోని విజ్ డమ్ హై స్కూల్ కు చెందిన ఏ. చందన అనే విద్యార్థిని సబ్ జూనియర్ బేస్ బాల్ పోటీల్లో జాతీయ స్థాయికి ఎంపికైనట్లు జిల్లా...

ఉక్కిరి బిక్కిరి చేస్తున్న మిల్లుల బూడిద

మన ప్రగతి న్యూస్/ హుజూర్నగర్ హుజూర్ నగర్ పట్టణంలో కొన్ని ప్రాంతాల్లో రైస్ మిల్లు నుండి వస్తున్న బూడిద ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.కొన్ని ప్రాంతాల్లో ఇండ్లలో ఉండలేని పరిస్థితి. బూడిద పెద్ద ఎత్తున ఇండ్ల...

చోరీ కేసును చేధించిన పాలకుర్తి పోలీసులు..

ఇద్దరు దొంగల అరెస్టు, రిమాండ్ కు తరలింపు.. 6 లక్షల 25 వేలు బంగారు వెండి వస్తువుల స్వాధీనం.. వివరాలు వెల్లడించిన ఎస్ఐ .పవన్ కుమార్. మన ప్రగతి న్యూస్ /పాలకుర్తి నియోజకవర్గ ప్రతినిధి:...

తృటిలో తప్పిన పెను ప్రమాదం..

తెగిపడ్డ 11 కెవి విద్యుత్ వైరు బీడు ఖనిజపురాలలో మంటలు భయాందోళనకు గురైన సమీప గ్రామాల ప్రజలు.. మూడు ఎకరాల మామిడి తోట అగ్నికి ఆహుతి.. సుమారు పది లక్షల ఆస్తి నష్టం.. మన...