జిల్లా పరిషత్ సీఈవో ఆకస్మిక తనిఖీ
మన ప్రగతి న్యూస్/శంకరపట్నం: శంకరపట్నం మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని శుక్రవారం జిల్లా పరిషత్ సీఈవో శ్రీనివాస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.కార్యాలయంలో స్బిబంది హాజరుపట్టిక,విధుల్లో ఉన్న ఉద్యోగుల వివరాలపై ఆరాతీశారు.ఆయన మాట్లాడుతూ ఎంపీడీవో తో...
