జన్నారం రైతు వేదికలో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు
మన ప్రగతి న్యూస్/ వైరా ప్రతినిధి ఏన్కూర్ మండలం జన్నారం గ్రామంలోని రైతు వేదికలో గురువారం వైరా డివిజన్ వ్యవసాయ సహాయ సంచాలకులు టి. కరుణశ్రీ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు జరిగింది....
