హోలీలో ఇలా చేస్తే కఠిన చర్యలే.. ప్రజలకు ఎస్సై హెచ్చరిక
మన ప్రగతి న్యూస్/శంకరపట్నం: మండలంలో హోలీ పండుగను మంగళవారం ప్రశాంతంగా జరుపుకోవాలని కేశవపట్నం ఎస్సై శేఖర్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇష్టం లేని వారిపై బలవంతంగా రంగులు పూస్తే ఊరుకునేది లేదని,బహిరంగ ప్రదేశాలలో,పాదచారులు,ఇతరుల...
