విద్యుత్ షాక్తో మృతిచెందిన రైతు మృతదేహాన్ని సందర్శించిన చల్లా ధర్మారెడ్డి..
మన ప్రగతి న్యూస్/ హనుమకొండ జిల్లా ప్రతినిధి: దామెర మండలం ఊరుగొండ గ్రామానికి చెందిన చేలికే దామోదర్ విద్యుత్ షాక్కు గురై మృతిచెందిన ఘటనపై పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి స్పందించారు. ఈ...
