అదును పదును చూసి పత్తి విత్తనాలు వేయాలి రైతులకు ఏవో బాలాజీ సూచన
మన ప్రగతి న్యూస్ /వైరా ప్రతినిధి: కొనిజర్ల మండలం రైతులు తొందరపడి పొడి దుక్కిలో పత్తి విత్తనాలు వేయవద్దని మండల వ్యవసాయ అధికారి దొడ్డిగార్ల బాలాజీ సూచించారు. అలినో ప్రభావం కారణంగా ఈ ఏడాది...
