Breaking News

రాజన్‌పల్లి అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం

మొక్కజొన్న చేలకు అంటుకున్న మంటలు.. ఆర్పేందుకు గ్రామస్తులు, అధికారుల తీవ్ర యత్నం మన ప్రగతి న్యూస్ గూడూరు రాజన్‌పల్లి గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో మంగళవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా చెలరేగిన మంటలు...

రాజన్‌పల్లి అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం

మొక్కజొన్న చేలకు అంటుకున్న మంటలు.. ఆర్పేందుకు గ్రామస్తులు, అధికారుల తీవ్ర యత్నం మన ప్రగతి న్యూస్ గూడూరు రాజన్‌పల్లి గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో మంగళవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా చెలరేగిన మంటలు...

గంజాయి బాధితుల అరెస్ట్

మన ప్రగతి న్యూస్/ రామన్నపేట: రామన్నపేట పట్టణ శివారులో గల గరిక సత్యనారాయణ ఫంక్షన్ హాల్ వెనకాల ఉన్న కాళీ ప్రదేశం లో గంజాయి త్రాగుతున్నారని సమాచారం తెలుసుకున్న రామన్నపేట ఎస్సై డి.నాగరాజు, సిబ్బంది...

కొడుకుతో గొడవ! తండ్రి ఆత్మహత్య

మన ప్రగతి న్యూస్/శంకరపట్నం: శంకరపట్నం మండలం కేశవపట్నం చిన్నవేణి కొమరయ్య(84),చిన్న కొడుకు చిన్నవేణి ఐలయ్య,కోడలు పద్మ తో ఆస్తి విషయంలో తగాదాలు ఏర్పడ్డాయి.ఆస్తి తగదాలతో మనస్థాపం చెంది సోమవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని...

అదుపుతప్పిన బైక్.. వ్యక్తికి తీవ్ర గాయాలు

మన ప్రగతి న్యూస్/శంకరపట్నం: బైకు అదుపు తప్పి రోడ్డుపై పోసిన వడ్ల కుప్ప పై పడడంతో ఓదెల మండలం కనగర్తి గ్రామస్తుడు గాజుల శంకరయ్య(60)కు తీవ్ర గాయాలు అయ్యాయి.మానకొండూరు మండలం గంగిపల్లి కుటుంబ సభ్యుల...

యువకుడు అదృశ్యం..

మన ప్రగతి న్యూస్ / జవర్ నగర్, మేడ్చల్ జిల్లా స్టాపర్ : కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురై ఓ యువకుడు అదృశ్యమైన ఘటన జవర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు...

పోలీసులపై కిడ్నాపర్ వీరంగం!

మేడిపల్లిలో కలకలం.. కానిస్టేబుళ్లకు గాయాలు మన ప్రగతి న్యూస్ /మేడిపల్లి, మేడ్చల్ జిల్లా స్టాపర్ విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై ఓ ఉన్మాది దాడికి తెగబడిన ఘటన మేడిపల్లి పీఎస్ పరిధిలో ఆదివారం కలకలం...

రైతు భరోసా రెండో విడత నిధులు విడుదల చేయనున్న సీఎం..

రైతులు బహిరంగ సభకు పెద్ద ఎత్తున పాల్గొనాలి.. ఏవో పోరిక జైసింగ్. మన ప్రగతి న్యూస్/నడికూడ: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తుర్ పల్లి గ్రామంలో సోమ వారం ఏర్పాటు చేసిన బహిరంగ...

ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలి జిల్లా కలెక్టర్

_ యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష.. మన ప్రగతి న్యూస్ /రాజన్న సిరిసిల్ల జిల్లా: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. యాసంగి సీజన్...

ప్రమాదవశాత్తు కెనల్ లో పడి వ్యక్తి మృతి..

మనప్రగతి న్యూస్/ జగదేవపూర్ ప్రతినిధి: ప్రమాదవశాత్తు కెనాల్ లో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండల పరిధిలో జరిగిం ది. కర్ణాటక రాష్ట్రం, బీదర్ జిల్లాకు చెంది న...

తమ్ముడి పై కత్తితో దాడి..

ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు.. కుటుంబ కలహాలే కారణం అంటున్న స్థానికులు.. మన ప్రగతి న్యూస్/ నడికూడ: తాగిన మైకంలో అన్న, తమ్ముడిని కత్తితో పొడిచిన సంఘటన నడి కూడ మండలం నార్లాపూర్ గ్రామం...