పార్టీ కోసం శ్రమించిన వారికే గుర్తింపు,పదవులు – బూత్ స్థాయి నుంచే బీఆర్ఎస్ బలోపేతానికి కృషి చేయాలని పిలుపు:మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
మన ప్రగతి న్యూస్ /వైరా ప్రతినిధి: పార్టీ కోసం కష్టకాలంలో అంకితభావంతో పనిచేసిన కార్యకర్తలకే భవిష్యత్తులో సముచిత గుర్తింపు, పదవులు, బాధ్యతలు లభిస్తాయని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం టూ...
