Breaking News

యువకుడు అదృశ్యం..

మన ప్రగతి న్యూస్ / జవర్ నగర్, మేడ్చల్ జిల్లా స్టాపర్ : కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురై ఓ యువకుడు అదృశ్యమైన ఘటన జవర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు...

పోలీసులపై కిడ్నాపర్ వీరంగం!

మేడిపల్లిలో కలకలం.. కానిస్టేబుళ్లకు గాయాలు మన ప్రగతి న్యూస్ /మేడిపల్లి, మేడ్చల్ జిల్లా స్టాపర్ విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై ఓ ఉన్మాది దాడికి తెగబడిన ఘటన మేడిపల్లి పీఎస్ పరిధిలో ఆదివారం కలకలం...

రైతు భరోసా రెండో విడత నిధులు విడుదల చేయనున్న సీఎం..

రైతులు బహిరంగ సభకు పెద్ద ఎత్తున పాల్గొనాలి.. ఏవో పోరిక జైసింగ్. మన ప్రగతి న్యూస్/నడికూడ: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తుర్ పల్లి గ్రామంలో సోమ వారం ఏర్పాటు చేసిన బహిరంగ...

ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలి జిల్లా కలెక్టర్

_ యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష.. మన ప్రగతి న్యూస్ /రాజన్న సిరిసిల్ల జిల్లా: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. యాసంగి సీజన్...

ప్రమాదవశాత్తు కెనల్ లో పడి వ్యక్తి మృతి..

మనప్రగతి న్యూస్/ జగదేవపూర్ ప్రతినిధి: ప్రమాదవశాత్తు కెనాల్ లో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండల పరిధిలో జరిగిం ది. కర్ణాటక రాష్ట్రం, బీదర్ జిల్లాకు చెంది న...

తమ్ముడి పై కత్తితో దాడి..

ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు.. కుటుంబ కలహాలే కారణం అంటున్న స్థానికులు.. మన ప్రగతి న్యూస్/ నడికూడ: తాగిన మైకంలో అన్న, తమ్ముడిని కత్తితో పొడిచిన సంఘటన నడి కూడ మండలం నార్లాపూర్ గ్రామం...

నేటి తరానికి ఆదర్శం అంబేద్కర్.

మన ప్రగతి న్యూస్ / గుండాల ప్రతినిధి :భారత రాజ్యాంగ నిర్మాత డా. బిఆర్ అంబేద్కర్ నేటితరానికి ఆదర్శమని ఆయన చేసిన కృషి వళ్ళనే మనం అనేక రంగాల్లో రాణిస్తున్నామని ఆలేరు మాజీ ఎమ్మెల్యే...

పడవ పల్టీ కొట్టి యువకుడు గల్లంతు..

మన ప్రగతి న్యూస్/ భూదాన్ పోచంపల్లి: స్నేహితులందరూ కలిసి సరదాగా చెరు వు వద్ద ఉన్న పడవతో చెరువులోకి వెళ్ల డంతో ప్రమాదవశాత్తు పడవ బోల్తా పడగా.. ఓ యువకుడు నీటిలో మునిగి గల్లంతయిన...

విద్యుత్ షాక్ తో మహిళా మృతి..

మన ప్రగతి న్యూస్/వర్ధన్నపేట: వర్ధన్నపేట మండల పరిధిలోని ఇల్లంద గ్రామానికి చెందిన ఊర సమ్మక్క అనే మహిళ సోమవారం ఉదయం తడి టవల్ తీగలపై ఆరేస్తుండగా కరెంట్ షాక్ తగిలి ఆపాస్మరక స్థితిలో కిందపడి...

తల్లి కూతుర్ల అదృశ్యం

మన ప్రగతి న్యూస్/రామన్నపేట: కుంచపు బాలరాజు గత 8 సంవత్సరాల క్రితం బాపట్ల జిల్లా (ఏపి) నుండి రామన్నపేటకు వచ్చి మేస్త్రి పని చేసుకుంటూ జీవిస్తున్నాడు.అతనికి రెండు సంవత్సరాల క్రితం రజిని (20)తో వివాహం...