Breaking News

బైక్‌ అదుపుతప్పి డివైడర్‌కు ఢీ: యువకుడి మృతి

మరో యువకుడికి తీవ్ర గాయాలు.. కుషాయిగూడ పీఎస్‌ పరిధిలో విషాదం మన ప్రగతి న్యూస్ /కుషాయిగూడ, మేడ్చల్ జిల్లా స్టాపర్ : అతివేగం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకోగా, మరొకరిని ఆసుపత్రి పాలు చేసింది....

ఆటో డ్రైవర్‌ అదృశ్యం

మన ప్రగతి న్యూస్ / జవహర్‌నగర్, మేడ్చల్ జిల్లా స్టాపర్ ‌: ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న వ్యక్తి అదృశ్యమైన ఘటన బాలాజీ నగర్‌లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బాలాజీ నగర్‌కు చెందిన...

అదృశ్యమైన యువకుడి ఆచూకీ కోసం గాలింపు

మన ప్రగతి న్యూస్ జవహర్‌నగర్, మేడ్చల్ జిల్లా స్టాపర్ : బయటకు వెళ్లిన యువకుడు తిరిగి రాని ఘటనపై జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మిస్సింగ్ కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. మల్కారం...

10 వార్డు వివేకానంద కాలనీ లో కొత్త ట్రాన్స్ ఫార్మర్ ప్రారంభించిన మున్సిపాలిటీ చైర్ పర్సన్

10 వార్డు కౌన్సిలర్ హన్మకొండ శ్రీధర్ మన ప్రగతి న్యూస్/ నర్సంపేట నర్సంపేట పట్టణంలోని 10వార్డు వివేకానంద కాలనీలో కాలువ కట్టమీద కొత్త ట్రాన్స్ ఫార్మర్ ను మున్సిపాలిటీ చైర్ పర్సన్ పెండెం శ్రీ...

ప్రతి ఒక్కరు ఆరోగ్యాన్ని రక్షించుకోవాలి

చైర్ పర్సన్ లక్ష్మీరామానంద్ మనకు ప్రతి న్యూస్/ నర్సంపేట ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ఏ.ఎస్.ఆర్ సేవా స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు ఎర్రబోయిన రాజశేఖర్ ఆధ్వర్యం లోనర్సంపేట బాయ్స్ హైస్కూల్ లో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా...

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

మన ప్రగతి న్యూస్/ భూదాన్ పోచంపల్లి: రోడ్డు ప్రమాదంలో యువ కుడు మృతి చెందిన సం ఘటన శుక్రవారం రాత్రి యాదాద్రి భువనగిరి జి ల్లా, భూదాన్ పోచంపల్లి మండలంలో జరిగింది. బీ హార్...

తడకమళ్ళలో అక్రమ ఇసుక రవాణా – రెండు ట్రాక్టర్లు పట్టుబాటు

మన ప్రగతి న్యూస్/ మిర్యాలగూడ: గ్రామ శివారులోని మూసి వాగులో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఘటనపై పోలీసులు దాడి చేసి రెండు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.పోలీసులకు అందిన...

విద్యుత్ షాక్ తో మహిళ మృతి..

మన ప్రగతి న్యూస్/నడికూడ: విద్యుత్ షాక్ తో మహిళ మృతి చెందిన ఘటన నడికూడ మండలం వరికోల్ గ్రామంలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. వరికోల్ గ్రామానికి చెందిన సనుగోజు వనమాల (46) జీవన...

నకిలీ బంగారం తాకట్టు… రూ. 9.53 లక్షల రుణ మోసం – ముగ్గురు అరెస్ట్

మన ప్రగతి న్యూస్/ వైరా ప్రతినిధి ఏన్కూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి బ్యాంకులో రూ. 9.53 లక్షల రుణం పొందిన మోసం కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు...

వరకట్న హత్య కేసులో ముగ్గురికి జీవిత ఖైదు

సిరిసిల్ల కోర్టు కఠిన తీర్పు – ప్రతి ఒక్కరికి రూ.2 వేల జరిమానా మన ప్రగతి న్యూస్ /రుద్రంగి/ రాజన్న సిరిసిల్ల జిల్లా : రాజన్న సిరిసిల్ల జిల్లాలో సంచలనం సృష్టించిన వరకట్న హత్య...