Breaking News

వేములవాడలో ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీలు

చిన్నారులు అధికంగా వినియోగించే పానీపూరి, చాట్ బండ్లపై ప్రత్యేక దృష్టి నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక మన ప్రగతి న్యూస్ /వేములవాడ ప్రతినిధి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఫుడ్...

వేములవాడలో ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీలు

చిన్నారులు అధికంగా వినియోగించే పానీపూరి, చాట్ బండ్లపై ప్రత్యేక దృష్టి నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక మన ప్రగతి న్యూస్ /వేములవాడ ప్రతినిధి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఫుడ్...

నకిలీ విత్తనాల పేరిట రైతులను మోసం చేస్తే ఊరుకునేదే లేదు చట్టబద్ధంగా కఠిన చర్యలు తప్పవు : ఏవో బాలాజీ

మన ప్రగతి న్యూస్/ వైరా ప్రతినిధి: నకిలీ విత్తనాల పేరిట రైతులను మోసం చేసే వ్యక్తులు, డీలర్లపై చట్టబద్ధంగా కఠిన చర్యలు తీసుకుంటామని కొనిజర్ల మండల వ్యవసాయ అధికారి దొడ్డిగార్ల బాలాజీ హెచ్చరించారు. వానాకాలం...

ఏన్కూరులో క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు వైరా ఎమ్మెల్యే బహుమతుల ప్రదానం

మన ప్రగతి న్యూస్/ వైరా ప్రతినిధి: ఏన్కూరు మండల కేంద్రంలో తరుణ్ మెమోరియల్ ఆధ్వర్యంలో, గరుడ సహకారంతో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమం మంగళవారం సాయంత్రం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య...

వేములవాడ జయవరం వద్ద రోడ్డు ప్రమాదం..

రేకుర్తి యువకుడు అక్కడికక్కడే మృతి మనప్రగతి న్యూస్/వేములవాడ ప్రతినిధి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ శివారులోని జయవరం వద్ద సోమవారం మధ్యాహ్నం జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే...

ఈదురుగాలుల ధాటికి ఆరు ఇళ్ల పైకప్పులు ధ్వంసం

ఏన్కూరు మండలం రాయమాదారంలో చెట్లు కూలి, విద్యుత్ స్తంభం విరగడంతో అంతరాయం మన ప్రగతి న్యూస్ /వైరా ప్రతినిధి: ఏన్కూరు మండలం రాయమాదారం గ్రామంలో బుధవారం సాయంత్రం కురిసిన వర్షానికి తోడు వీచిన బలమైన...

షార్ట్ సర్క్యూట్‌ తో ఎస్బిఐ సేవలకు బ్రేక్..

బ్యాంకు వద్ద ఖాతాదారుల నిరీక్షణ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలకు ఇబ్బందులు మన ప్రగతి న్యూస్/ ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి పట్టణంలోని ఎస్బిఐ బ్రాంచ్‌లో బుధవారం జరిగిన షార్ట్ సర్క్యూట్కారణంగాబ్యాంకింగ్సేవలుతాత్కాలికంగానిలిచిపోవడంతో ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు....

టీఎల్‌పేట గ్రామంలో వర్షపు నీటి తో రోడ్లపైకి నీరు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు

మన ప్రగతి న్యూస్/ వైరా ప్రతినిధి: ఏన్కూరు మండలం టీఎల్‌పేట గ్రామంలోని అంబేద్కర్ నగర్ వద్ద శుక్రవారం సాయంత్రం కురిసిన వర్షానికి రహదారిపై భారీగా నీరు నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు....

అదును పదును చూసి పత్తి విత్తనాలు వేయాలి రైతులకు ఏవో బాలాజీ సూచన

మన ప్రగతి న్యూస్ /వైరా ప్రతినిధి: కొనిజర్ల మండలం రైతులు తొందరపడి పొడి దుక్కిలో పత్తి విత్తనాలు వేయవద్దని మండల వ్యవసాయ అధికారి దొడ్డిగార్ల బాలాజీ సూచించారు. అలినో ప్రభావం కారణంగా ఈ ఏడాది...

రైలు కింద పడి యువకుడు మృతి..

మన ప్రగతి న్యూస్/నల్లబెల్లి: నల్లబెల్లి గ్రామానికి చెందిన యువకుడు అల్లే ప్రశాంత్( 23 ) రైలు కింద పడి మృతి చెందాడు. స్థానికుల సమాచారం వేరకు.. ప్రశాంత్ రైల్వే ట్రాక్ సమీపంలో ఉండగా ప్రమాదవశాత్తు...

రంగాపురం గ్రామంలో అగ్ని ప్రమాదం.

భారీగా ఆస్తి నష్టం మన ప్రగతి న్యూస్/నల్లబెల్లి మండలంలోని రంగాపురం గ్రామంలో భారీ అగ్నిప్రమాదం జరిగిందిజరిగిన అగ్ని ప్రమాదంలో మీరాల పెద్ద సమ్మయ్య రేకుల ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఇంట్లో నిల్వ...