Breaking News

మున్నూరు కాపు సేవ సంఘం ఆధ్వర్యంలో బండారి క్రాంతికి ఘన సన్మానం …

మన ప్రగతి న్యూస్ / ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వార్డు మెంబర్ గా విజయం సాధించిన సందర్భంగా ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు, అభినందనలు...

దామర్లపల్లి నూతనంగా గెలిచిన వార్డ్ సభ్యులు మన ప్రగతి న్యూస్/ షాబాద్ ప్రతినిధి గ్రంథాలయం రంగారెడ్డి జిల్లా ఛైర్మెన్ మధు సుధన్ రెడ్డి గారినిగుడుపల్లి పెంట రెడ్డి గారి ఆధ్వర్యంలో దామర్లపల్లి గ్రామ పంచాయతీ...

బొంతపల్లి పారిశ్రామికవాడలో రోడ్డు ప్రమాదo యువకుడు మృతి

మన ప్రగతి న్యూస్/ గుమ్మడిదల:సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం బొంతపల్లి పారిశ్రామికవాడలో శునివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గ్రానివెల్స్ కంపెనీ గేటు వెలుపలికి స్కూటీపై వెళ్తున్న సమయంలో అతివేగంగా వచ్చిన జేసీబీ వాహనం...

బుకింగ్ యాప్ ను రైతులు వినియోగించుకోవాలి.

ఏవో పోరిక జైసింగ్ మన ప్రగతి న్యూస్/నడికూడ: రైతులు యూరియా బుకింగ్ యాప్ ను సద్వినియోగం చేసుకోవాలని నడి కూడ ఏవో పోరిక జైసింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. రాబోయే యాసంగి సీజన్ లో...

చదువుకోవడం ఇష్టం లేక మృతి చెందిన విద్యార్థి

మన ప్రగతి న్యూస్ /వీణవంక: వీణవంక మండలం రామకృష్ణాపూర్ గ్రామానికి చెందిన పోతరాజు రామచంద్ర (14) విద్యార్థి మృతి.ఎస్సై ఆవుల తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం రామకృష్ణాపూర్ గ్రామానికి చెందిన పోతరాజు రామచంద్ర కులం...

ప్రజల మనసును గెలుచుకున్న వారే నిజమైన నాయకులు…

శ్రీ బాలాజీ ఎస్టేట్ అధినేత వత్సవాయి రవి… మన ప్రగతి న్యూస్ / ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో : ఖమ్మం జిల్లా డిసెంబర్11న జరిగిన తొలిదశ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజల మనసును...

శ్రీరామగిరి పంచాయతీ కౌంటింగ్‌పై తీవ్ర ఆరోపణలు

రీకౌంటింగ్ కోరుతూ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు మన ప్రగతి న్యూస్/ఏన్కూర్ శ్రీరామగిరి గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో తీవ్ర అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ సర్పంచ్ అభ్యర్థి బండ్ల అంజమ్మ జిల్లా కలెక్టర్‌కు లిఖితపూర్వకంగా...

అత్యధిక కేసుల పరిష్కారం కోసం కృషి చేయండి…

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం. రాజేందర్… జాతీయ లోక్ అదాలత్ పై కోర్ట్ కానిస్టేబుల్స్ తో సమీక్ష సమావేశం… మన ప్రగతి న్యూస్ / ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో :...

కేసులు పరిష్కారం కోసం లోక్ అదాలత్ లో పాల్గొనండి

ఎస్సై సాయి కిషోర్ రెడ్డి మన ప్రగతి న్యూస్/ దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండల కేంద్రంలో ఉన్న కోర్టు నందు డిసెంబర్ 21వ తేదీన జాతీయ మెగా లోక్ అదాలత్ ను...

మద్యం సేవించిన ముగ్గురిపై కేసు

మనప్రగతి న్యూస్/జహీరాబాద్ జహీరాబాద్ టౌన్ పరిధిలో బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించి ప్రజలకు ఇబ్బందులు కలిగించిన ముగ్గురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం సాయంత్రం పస్తపూర్ గ్రామ శివారులోనిఆర్ ఎల్ ఆర్...