Breaking News

పాల్వంచ మండలంలో అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లను, డ్రైనేజీలను

వెంటనే మరమ్మతులు చేయాలిబిఆర్ఎస్ పార్టీ పాల్వంచ… మన ప్రగతి న్యూస్ / ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలోని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి...

పాత్రికేయుల సేవలు అమూల్యం – నామా నాగేశ్వరరావు శుభాకాంక్షలు

మన ప్రగతి న్యూస్ /ఖమ్మం జిల్లా ప్రపంచానికి నిజాలను నిర్భయంగా చేరవేస్తూ, ప్రజాస్వామ్యానికి అండగా నిలిచి, సామాజిక సమస్యలను వెలుగులోకి తెచ్చే బాధ్యతాయుత పాత్రికేయుల సేవలు అమూల్యమైనవని మాజీ లోక్‌సభ పక్ష నేత, బీఆర్ఎస్...

జర్నలిస్టు సాంబశివరావు మృతికి సంతాపం

టిడబ్ల్యూజేఎఫ్ నేతృత్వంలో కుటుంబానికి ఆర్థికసాయం మన ప్రగతి న్యూస్/ఏన్కూర్: ఖమ్మం జిల్లా కామేపల్లి మండల కేంద్రానికి చెందిన సీనియర్ జర్నలిస్టు, మీసేవ నిర్వాహకుడు ముక్తి సాంబశివరావు (40) సోమవారం రాత్రి గుండెపోటుతో మృతిచెందారు. ఆయన...

రామన్నపేట ఏరియా ఆసుపత్రి లో ఏఐటియు నూతన కమిటీ ఎన్నిక

మన ప్రగతి న్యూస్/రామన్నపేట: రామన్నపేట ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు హాస్పిటల్ సిబ్బంది తెలంగాణ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ ఏఐటియు సర్వసభ్య సమావేశము ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇట్టి...

రామలింగయ్య మృతదేహనికి నివాళులర్పించిన కెజికెఎస్ నాయకులు

మన ప్రగతి న్యూస్/రామన్నపేట: కొమ్మాయిగూడెం గ్రామానికి చెందిన కల్లుగీత కార్మికుడు వీరమల్ల రామలింగయ్య అనారోగ్యంతో మరణించడంతో వారి పార్థివదేహానికి కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎర్ర రవీందర్, జిల్లా సహాయ కార్యదర్శి భావండ్లపల్లి...

పొగమంచులో వాహన ప్రయాణం ప్రమాదకరం

మన ప్రగతి న్యూస్/ఏన్కూర్: దట్టమైన పొగమంచు కారణంగా వాహన ప్రయాణాలు ప్రమాదకరమని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ హెచ్చరించారు. ఇటీవల జిల్లాలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలకు...

ఇంగ్లీషు పఠన నైపుణ్యాల పెంపే లక్ష్యం

ప్రతి పిల్లవాడు చదవాలి అమలు పరిశీలించిన జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మన ప్రగతి న్యూస్ /ఏన్కూర్ జిల్లాలోని ప్రతి విద్యార్థి ఇంగ్లీషు పఠన నైపుణ్యాలను మెరుగుపరచేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని జిల్లా...

సామాజిక తెలంగాణ కోసమే మా పోరాటం – జాగృతి అధ్యక్షురాలు కవిత

మన ప్రగతి న్యూస్/ఏన్కూర్ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన ఖమ్మం జిల్లా రాష్ట్ర రాజకీయాలలో ప్రత్యేక స్థానం కలిగి ఉందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. మంగళవారం ఖమ్మంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో...

మాదకద్రవ్యాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించాలి సీఐ జానకిరామ్ రెడ్డి 

మనప్రగతిన్యూస్/పాలకుర్తినియోజకవర్గం ప్రతినిధి: మాటకద్రవ్యాలను నిర్మూలించడంలో ప్రతి ఒక్కరు వ్యక్తిగత బాధ్యతగా గుర్తించాలని పాలకుర్తి సీఐ వంగాల జానకిరామ్ రెడ్డి సూచించారు. మాదకద్రవ్యాల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో...

మాదక ద్రవ్యాల నియంత్రణ ప్రతి పౌరుని బాధ్యత!

-సీఐ సంజీవ్. మన ప్రగతి న్యూస్/మానకొండూర్: మాదకద్రవ్యాల వినియోగం వలన కలిగే దుష్ప్రభావాల పై యువత,విద్యార్థులకు, ప్రజలకు అవగాహన కలిగి ఉండాలని మానకొండూర్ సీఐ సంజీవ్ అన్నారు.మంగళవారం బాలుర పాఠశాల విద్యార్థులతో కలిసి మండల...