ఆగి ఉన్నలారీని ‘ఢీ’ కొని యువకుడి మృతి..
మన ప్రతి న్యూస్/శంకరపట్నం: శంకరపట్నం మండలం కేశవపట్నం బైపాస్ వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఇప్పలపల్లి గ్రామానికి చెందిన వెంగళ ప్రవీణ్ ఇంటికి వెళుతుండగా...
