ఏన్కూర్ ఎంపీడీవో మారినా… బోర్డుపై పేరు మాత్రం యథాతథం!
మన ప్రగతి న్యూస్/ ఏన్కూర్: ఏన్కూర్ మండల ఎంపీడీవో కార్యాలయంలో అధికారుల మార్పు జరిగినా, బోర్డుపై మాత్రం పాత ఎంపీడీవో రంజిత్కుమార్ పేరే కొనసాగుతోంది. అక్టోబర్ 27న నూతన ఎంపీడీవో పల్లి భాగ్యశ్రీ బాధ్యతలు...
