Breaking News

మద్యం మత్తులో బైక్ ను ఢీ కొట్టిన కారు

ఒకరి మృతిఇద్దరికీ తీవ్రమైన గాయాలు మన ప్రగతి న్యూస్/నాగార్జున సాగర్ ప్రతినిధి నాగార్జున సాగర్ దెయ్యాల గండి మూల మలుపు సమ్మక్క సారలమ్మ సమీపంలో శనివారం రోజు అతి వేగంతో మద్యం మత్తులో హైదరాబాద్...

మన ప్రగతి కథనానికి స్పందించిన అధికారులు

మన ప్రగతి న్యూస్ / ఏన్కూర్ ఏన్కూర్ మండల కేంద్రంలో డ్రైనేజీ వ్యవస్థ దుర్భర దుస్థితి అని కథనాన్ని మన ప్రగతి దిన పత్రికలో బుధవారం ప్రసరించింది ఈ కథనానికి స్పందించిన ఏన్కూరు గ్రామపంచాయతీ...

తారాస్థాయికి మట్టి మాఫియాఏజెన్సీలో లక్షలాది రూపాయల వ్యాపారంపర్మిషన్లు సైతం షురూ….?ఓ అధికారి కనుసన్నల్లోనే వ్యవహారం

మనప్రగతి న్యూస్/అశ్వారావుపేట ప్రతినిధి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో మట్టి మాఫియా పూర్వ వైభవం సంతరించుకుంటుంది.అసుపాక, వినాయకపురం  ప్రభుత్వ చెరువుల్లో ఏడతెరపి లేకుండా సుమారు వందల ట్రిపులకు పైగా వ్యాపారం  జరిగినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు,ఒకపక్క...

సుందరీకరణ పేరుతో 70 ఏళ్ల నాటి వృక్షాల కొట్టివేత

మన ప్రగతి న్యూస్/నాగార్జున సాగర్ ప్రతినిధి నాగార్జునసాగర్ హిల్ కాలనీ తెలంగాణ టూరిజం కు చెందిన ప్రాజెక్ట్ గెస్ట్ హౌస్ నందు కొందరు వ్యక్తులు సుమారు 70ఏళ్ల నాటి వృక్షాలను కొట్టివేశారు, అటవీ శాఖ...

భారతమ్మ రైతు ఉత్పత్తి దారుల కంపెనీకి సీఈఓ కావాలి

మన ప్రగతి న్యూస్/ కానాపురం కానాపురం మండలంలోని భారతమ్మ రైతు ఉత్పత్తిదారుల కేంద్రానికి సీఈఓ కావాలని చైర్మన్ మోటూరి శ్వేత, వైస్ చైర్మన్ నాగమణి పత్రిక ప్రకటనలో తెలిపారు. బి ఎస్సీ లేదా ఎమ్మెస్సీ...

వాహనదారులకు అతి ప్రమాదకరంగా మారిన రోడ్డు

మన ప్రగతి న్యూస్ /ఏన్కూర్ ఏన్కూరు మండల కేంద్రం నుండి టీ.యల్.పేట గ్రామం సమీపంలోని గుడ్ న్యూస్ స్కూల్ ఎదురుగా రోడ్డు పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారడం, అడుగు లోతు గుంతలు, ఎత్తు పల్లాల...

పదవ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

*ఎంఈఓ కోడెపాక రఘుపతి మనప్రగతి న్యూస్/చిట్యాల జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో ఈనెల 21 నుంచి ఏప్రిల్ 4 వరకు నిర్వహించనున్న పదవ తరగతి వార్షిక పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయినట్లు మండల...

ఎస్బిఐ మేనేజర్ కు అవార్డు

మన ప్రగతి న్యూస్/ములకలపల్లి ములకలపల్లి మండలంలోని ములకలపల్లి ఎస్బిఐ లో సేవలందిస్తు బదిలీ పై పూసుగూడెం ఎస్బిఐ బ్యాంకుకు వెళ్లిన ఎస్బిఐ మేనేజర్ బి రాజేంద్రనాయక్. ఎస్బిఐ మేనేజర్ రాజేంద్రనాయక్ చేసిన సేవలకు గాను...

10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి

మన ప్రగతి న్యూస్/ముస్తాబాద్ జిల్లా స్టాపర్ _ మండల విద్యాధికారి నిమ్మ రాజిరెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా : ముస్తాబాద్ మండల కేంద్రంలోని రేపటి నుంచి ప్రారంభమయ్యే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు అన్ని...

కళ్యాణ లక్ష్మి &షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి డాక్టర్ అనసూయ సీతక్క..

మనప్రగతి వెబ్ న్యూస్/ కొత్తగూడ మహబూబాబాద్ జిల్లాకొత్తగూడ మండల కేంద్రం తహసిల్దార్ ( ఎంపీడీవో ) కార్యాలయం వద్ద కొత్తగూడ 81 లబ్ధిదారులకు …గంగారం 27 లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన తెలంగాణ రాష్ట్ర...