సరిహద్దు తనిఖీ కేంద్రంలో అప్రమత్తంగా ఉండాలి
-అదనపు కలెక్టర్(రెవెన్యూ) మహేందర్ జీ మన ప్రగతి న్యూస్/వాజేడు: చత్తీస్ ఘడ్ రాష్ట్రం నుండి వరి ధాన్యం తెలంగాణకు రాకుండా అంతర్రాష్ట్ర సరిహద్దు తనిఖీ కేంద్రంలో 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్(రెవెన్యూ)...
