Breaking News

సరిహద్దు తనిఖీ కేంద్రంలో అప్రమత్తంగా ఉండాలి

-అదనపు కలెక్టర్(రెవెన్యూ) మహేందర్ జీ మన ప్రగతి న్యూస్/వాజేడు: చత్తీస్ ఘడ్ రాష్ట్రం నుండి వరి ధాన్యం తెలంగాణకు రాకుండా అంతర్రాష్ట్ర సరిహద్దు తనిఖీ కేంద్రంలో 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్(రెవెన్యూ)...

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయండి

పట్టణంలో పారిశుద్ధ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి వనపర్తి జిల్లా అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు) యాదయ్య మన ప్రగతి న్యూస్/వనపర్తి/ఆత్మకూర్:- ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలను త్వరగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని వార్డ్ అధికారులకు...

ఏన్కూరు–లింగన్నపేట రహదారి పై వాగు ఉధృతి

అప్రమత్తంగా వ్యవహరిస్తున్న పంచాయతీ కార్యదర్శి గోపి మన ప్రగతి న్యూస్/ఏన్కూర్ మోంథా తుపాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఏన్కూరు–లింగన్నపేట రహదారిపై వాగు అలుగుపడి రోడ్డుపై నీరు ప్రవహిస్తోంది. వరద ఉధృతి కారణంగా...

ఎస్టీ జాబితా నుండి లంబాడీలను తొలగించాలి

మన ప్రగతి న్యూస్/వాజేడు: ఎస్టీ జాబితా నుండి లంబాడీలను తొలగించాలని ఆదివాసి నాయకులు అన్నారు.నవంబర్ 3వ తేదీన చలో ఐటీడీఏ ఏటూరునాగారం విజయవంతం చేయాలని ఆదివాసి జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపునిచ్చారు. బుధవారం పేరూరు...

భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఆత్మకూరు సబ్ ఇన్స్పెక్టర్ నరేందర్ మన ప్రగతి న్యూస్/వనపర్తి/ఆత్మకూర్:- రాబోవు మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆత్మకూర్ మండలంలోని మరియు పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆత్మకూరు సబ్...

సిఈఐఆర్ పోర్టల్ ద్వారా సెల్ ఫోన్ రికవరీ

బాధితునికి సెల్ఫోన్ అందజేసిన ఎస్సై నరేందర్ మన ప్రగతి న్యూస్/వనపర్తి/ఆత్మకూర్:- వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణ కేంద్రానికి చెందిన కార్తీక్ గత నెల 12వ తేదీన ఆత్మకూరు బస్ స్టేషన్ నుండి అక్షర స్కూల్...

రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి

సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి నర్సంపేట నియోజకవర్గ పీసీసీ సభ్యులు) మన ప్రగతి న్యూస్/ నెక్కొండ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లే ప్రమాదం ఉన్నందున, ఎవరూ వాటిని దాటే ప్రయత్నం చేయవద్దు. అలాగే, మత్స్యకారులు...

మొంథా తుఫాన్ కారణంగా జిల్లా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి

తుఫాన్ తో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి బిఆర్ఎస్ జిల్లా నాయకులు డా.ర్యాకల శ్రీనివాస్ మన ప్రగతి న్యూస్ / యాదాద్రి భువనగిరి ప్రతినిధి: భువనగిరి:-మోంథా తుఫాను కారణంగా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సామాజికవేత్త...

మోంథా తుఫాన్ ప్రభావం తీవ్రం – ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఏన్కూర్ తాసిల్దార్ సి.హెచ్. శేషగిరిరావు సూచనలు మన ప్రగతి న్యూస్/ఏన్కూర్ మోంథా తుఫాన్ ప్రభావం తీవ్రంగా కొనసాగుతుందని ఏన్కూర్ మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మండల తాసిల్దార్ సి.హెచ్. శేషగిరిరావు సూచించారు. సాధ్యమైనంత వరకు...

వర్షాల దృష్ట్యా ప్రజలు,రైతులు అధికారులు అప్రమత్తంగా ఉండాలి

తుపాను ప్రభావంతో రైతులు నష్టపోకుండా చూడాలి తక్కెళ్ళపల్లి రవీందర్రావు మన ప్రగతి న్యూస్ / నర్సంపేట వరంగల్ జిల్లా వాతావరణ శాఖ జిల్లాకు రెడ్ అలర్ట్ చేసిన నేపథ్యంలో… క్షేత్ర స్థాయిలో అధికారులు అప్రమత్తంగా...