Breaking News

పీఈటి సుజాతకు ఘన సన్మానం

మన ప్రగతి న్యూస్/నల్లబెల్లి మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో పిఈటి సుజాతను ఆ పాఠశాల స్పెషల్ ఆఫీసర్ సునీత ఉపాధ్యాయులు గురువారం ఘనంగా సన్మానించారు. పాఠశాల స్పెషల్ ఆఫీసర్ సునీత మాట్లాడుతూ సుజాత గత...

1 కోటి రూపాయల ఇన్స్యూరెన్స్ చెక్కును కానిస్టేబుల్ కుటుంబానికి అందించిన ఎస్పి

సూర్యాపేట నరసింహ ఐపిఎస్ మన ప్రగతి న్యూస్/ సూర్యాపేట పోలీస్ సాలరీ ప్యాకేజీ ఎస్బిఐ బ్యాంక్ అంకౌంట్ ఇన్స్యూరెన్స్ ద్వారా 1 కోటి రూపాయల ఇన్స్యూరెన్స్ చెక్.కోదాడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నందు పని...

షిటీం కి చెప్పండి సేఫ్ గా ఉండండి

మనప్రగతిన్యూస్ /జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి: జోగులాంబ గద్వాల జిల్లాలోని భరోసా రక్షణ స్పందన కల్పించడం లో షీ టీం సిద్ధంపాఠశాలలు కళాశాలలు ప్రజా స్థలాల్లో అప్రమత్త పర్యవేక్షణతో గద్వాల్ షీ టీమ్జిల్లా ఎస్పీ...

కొత్తగూడెం ఏరియాలోని సింగరేణి ఉద్యోగులకు సైబర్ క్రైమ్, డ్రగ్స్ నియంత్రణ పై అవగాహన…

కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల ప్రకారం…. మన ప్రగతి న్యూస్ / ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సైబర్ క్రైమ్ డిఎస్పి బి అశోక్ కుమార్...

నాలుగవ రోజుకు చేరుకున్న ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలల బంద్

మన ప్రగతి న్యూస్ / యాదాద్రి భువనగిరి ప్రతినిధి: భువనగిరి:-తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ డిగ్రీ మరియు పీజీ కళాశాలల యాజమాన్యాలు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల కోసం చేపట్టిన నిరవధిక బంద్ గురువారం నాలుగవ...

యాంటీ ర్యాగింగ్‌పై మెడికల్‌ విద్యార్థులకు అవగాహన

మన ప్రగతి న్యూస్ /ఏన్కూర్ ర్యాగింగ్‌కు పాల్పడి తమ విలువైన జీవితాన్ని అంధకారంలోకి నెట్టుకోవద్దని ఖమ్మం టౌన్‌ ఏసీపీ రమణమూర్తి విద్యార్థులను హెచ్చరించారు.పోలీస్‌ కమిషనర్‌ సునీల్‌దత్‌ ఆదేశాల మేరకు యాంటీ ర్యాగింగ్‌ చట్టంపై అవగాహన...

ఇందిరమ్మ రాజ్యంలో..ఇసుకాసురులు..!

ఎన్ హెచ్ - 163 పోలీస్ స్టేషన్ పక్కనే ఆగని ఇసుక దందా..! పట్టించుకోని పోలీసులు, రెవెన్యూ,మైనింగ్ అధికారులు చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం వాల్టా చట్టానికి తూట్లు మన ప్రగతి న్యూస్/ రఘునాథపల్లి...

ఆరికాయలపాడు గ్రామంలోభూ భారత నోటీసుల పంపిణీ ప్రారంభం

మన ప్రగతి న్యూస్ /ఏన్కూర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న భూ భారత కార్యక్రమంలో భాగంగా సాదా బైనామా దరఖాస్తుదారులకు నోటీసుల పంపిణీ కార్యక్రమం గురువారం ఆరికాయలపాడు గ్రామపంచాయతీ...

సిద్ధులగుట్ట సిద్దేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే

మన ప్రగతి న్యూస్/ ఎల్లారెడ్డి: తాడ్వాయి మండలంలోని భ్రహ్మజివాడి గ్రామంలో గల సిద్ధులగుట్ట సిద్దేశ్వర స్వామి ఆలయంలో జరిగిన 34వ వార్షికోత్సవ కార్యక్రమానికి ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా...

ఏన్కూర్ మండల వ్యాప్తంగా కార్తీక పౌర్ణమి వేడుకలు భక్తి శ్రద్ధలతో

మన ప్రగతి న్యూస్/ఏన్కూర్: ఏన్కూరు మండల వ్యాప్తంగా బుధవారం కార్తీక పౌర్ణమి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఏన్కూర్ గ్రామంలోని శ్రీ శ్రీ శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర ఆలయంలో కార్తీక పౌర్ణమి...