తీవ్ర విషాదం… ఎస్ఎల్బీసీ టన్నెల్ లో చిక్కుకున్న ఎనిమిది మంది సజీవసమాధి
టన్నెల్ లో 3 మీటర్ల లోతు బురదలో మృతదేహాలుఆధునిక పరికరాలు, రాడార్ల సాయంతో మృతదేహాల గుర్తింపు మృతుల్లో ఇద్దరు ఇంజినీర్లు, ఆరుగురు కార్మికులు మన ప్రగతి న్యూస్/ హైదరాబాద్ ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న...
