Breaking News

గ్రామసభ ఇందిరమ్మ లిస్టులో పేరు రాలేదని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఓ వ్యవసాయ కూలీ

మన ప్రగతి న్యూస్ /ఏటూరునాగారం ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెంలో మూడవ రోజు ప్రారంభించిన ప్రజాపాలన గ్రామ సభలో ఇందిరమ్మ ఇళ్ళ అర్హుల లీస్టును వెల్లడించిన అధికారులు.కొత్తూరుకు చెందిన కుమ్మరి నాగేశ్వరరావు అనే...

గ్రామ సభలో అధికారులను నిలదీసిన ప్రజలు.అనర్హుల కే పథకాలా, అర్హులకు లేవా .ప్రజల ప్రశ్నలకు సమాధానాలు లేవు.నేనున్నా మీకు అండ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి .

మన ప్రగతి న్యూస్ / వీణవంక వీణవంక మండలం చల్లూరు గ్రామంలో ప్రజా పాలన గ్రామసభలో దాదాపు 100 మంది పోలీసులు మోహరించడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి...

గ్రామ సభలో భారీగా మోహరించిన పోలసులు

మన ప్రగతి న్యూస్/ వీణవంక హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హాజరు కావడంతోనే హై అలర్ట్ అయినా పోలీసులు .వీణవంక మండలం చల్లూర్  గ్రామంలో ఎప్పుడు ఏమి జరుగుతుందో అనే ఆందోళనలో గ్రామసభ...

రసాభాసాగా మారిన గ్రామసభలు..

అయోమయంలో అర్హులు. వాగ్వాదానికి దిగిన గ్రామస్తులు. మన ప్రగతి న్యూస్/ నడికూడ: అర్హులకు కాకుండా.. అనర్హులకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించడం తో గ్రామసభలో వాగ్వాదం చోటు చేసుకుంది. గురువారం నడికూడ మండల కేంద్రంలో ఇంచార్జ్...

రసాభాసాగా మారిన గ్రామసభలు..

అయోమయంలో అర్హులు. వాగ్వాదానికి దిగిన గ్రామస్తులు. మన ప్రగతి న్యూస్/ నడికూడ: అర్హులకు కాకుండా.. అనర్హులకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించడం తో గ్రామసభలో వాగ్వాదం చోటు చేసుకుంది. గురువారం నడికూడ మండల కేంద్రంలో ఇంచార్జ్...

11వ కార్మెల్ ఛాంపియన్ ట్రోపీలో కార్మెల్ కాన్వెంట్ విద్యార్థుల ప్రతిభ 

మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి: 11వ కార్మెల్ ఛాంపియన్ ట్రోపి ఇంటర్ స్కూల్ క్రీడల్లో కార్మెల్ కాన్వెంట్ స్కూల్ విద్యార్థిని, విద్యార్థులు ప్రతిభను కనపరిచారని కార్మెల్ కాన్వెంట్ హై స్కూల్ ప్రిన్సిపాల్ లిజ్ డెత్ తెలిపారు....

అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు

డిఆర్డిఏ పిడి వసంత -జాబితా ఎంపికపై అధికారులను నిలదీస్తున్న ప్రజలు -పగడ్బందీగా లబ్ధిదారులను ఎంపిక చేస్తాం అంటున్న అధికారులు మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి: అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయని డిఆర్డిఏ పిడి వసంత అన్నారు....

బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు మారం రవికుమార్ ను సన్మానించి యూత్ నాయకులు

మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి:భారతీయ జనతా పార్టీ పాలకుర్తి మండలఅధ్యక్షులుగా నూతనంగా ఎంపికైన మారం రవికుమార్ ను బుధవారం మండలంలోని బమ్మెర గ్రామానికి చెందిన బీజేవైఎం నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సందీప్, వినయ్,...

తెలంగాణకు డ్రైపోర్టు నిర్మించనున్నాం.. దావోస్‌లో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

దావోస్ లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, హీరో మోటార్ కార్ప్ సంయుక్తంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యమంత్రి గారి స్పీచ్ పాయింట్స్ ప్రపంచ స్థాయి అత్యున్నత ప్రమాణాలతో...

దావోస్‌లో సమావేశమైన ముగ్గురు సీఎంలు

దావోస్‌లో సమావేశమైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మహారాష్ట్ర సీఎం దేవెంద్ర ఫడ్నవిస్