Breaking News

విద్యుత్ ఘాతానికి గురై పాడి గేదె మృతి

మన ప్రగతి న్యూస్/ చిట్యాల విద్యుదాఘాతానికి గురై పాడి గేదే మృతి చెందిన సంఘటన మండలంలోని చల్లగరిగ గ్రామంలో గురువారం ఉదయం జరిగింది. బాధితురాలు తెలిపిన ప్రకారం చల్లగరిగ గ్రామంలోని ఇంచర్ల లక్ష్మికి చెందిన...

చలివేంద్రం ను ఏర్పాటుచేసిన ఈవో నందిశెట్టినాగేశ్వరరావు

చలి వేంద్రమును ప్రారంభించిన ఎంపీడీవో డి చంద్రశేఖర్ మన ప్రగతి న్యూస్/ ఖమ్మం జిల్లా స్టాపర్ కల్లూరు మేజర్ గ్రామపంచాయతీ బస్ షెల్టర్ వద్ద కల్లూరు గ్రామపంచాయతీ ఈవో నందిశెట్టి నాగేశ్వరావు ఆధ్వర్యంలో ఏర్పాటు...

డిసిసిబి బ్యాంకు రుణాలను సకాలంలో చెల్లించండి

మన ప్రగతి న్యూస్/ములకలపల్లి ములకలపల్లి మండలంలోని డిసిసిబి బ్యాంకు మేనేజర్ డి సతీష్ గురువారం నాడు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిసిసిబి బ్యాంకు మేనేజర్ డి సతీష్ మాట్లాడుతూ వ్యవసాయ రుణాలు,...

ఓటింగ్ సరళిని పరిశీలించిన సబ్ కలెక్టర్ కిరణ్మయి

మన ప్రగతి న్యూస్/ బాన్సువాడ డివిజన్: బాన్సువాడ డివిజన్లోని పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఓటింగ్ సరళని పరిశీలించిన బాన్సువాడ డివిజన్ సబ్ కలెక్టర్ కిరణ్మయి మాట్లాడుతూ ఓటింగ్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేయడం...

కుటుంబ కలహాలతో ఉరి వేసుకుని వ్యక్తి మృతి

మన ప్రగతిన్యూస్/ చిట్యాల చిట్యాల మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన పెద్ది కిట్టయ్య పెద్ద కుమారుడు పెద్ది సతీష్ కొంతకాలంగా మద్దానికి బానిస అయ్యి భార్యతో గొడవ పడుతున్నాడు. ఈ క్రమంలో అతని భార్య...

జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ పోలింగ్

_ పట్టబధ్రులది 68.51 శాతం _ టీచర్లది 94.63 శాతం మన ప్రగతి న్యూస్/రాజన్న సిరిసిల్ల, పట్టభద్రుల, టీచర్ ఎమ్మెల్సీ స్థానాల కోసం జిల్లా వ్యాప్తంగా 41 కేంద్రాలు ఏర్పాటు చేసి పోలింగ్ నిర్వహించారు....

.

కనుల పండుగగా సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి : మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని బుధవారం శివ పార్వతుల కళ్యాణ మహోత్స కార్యక్రమం కనుల పండగ జరగగా గురువారం రథోత్సవాన్ని రంగురంగుల పూలతో...

ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ 

పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన జనగామ డిసిపి  మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి : నల్లగొండ, ఖమ్మం, వరంగల్ నియోజక వర్గం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా గురువారం ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని తహసిల్దార్...

ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ 

పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన జనగామ డిసిపి  మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి : నల్లగొండ, ఖమ్మం, వరంగల్ నియోజక వర్గం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా గురువారం ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని తహసిల్దార్...

విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి

మన ప్రగతి న్యూస్/ ముస్తాబాద్ రాజన్న సిరిసిల్ల :ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన ఓల్లెపు దేవరాజు తండ్రి ఓల్లెపు రాములు. సుమారు 40 సంవత్సరంలో అనుఅతను ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి మృతి చెందిన...