Breaking News

ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం

మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఝాన్సీ రెడ్డి మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి : ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా నిరంతరం సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నామని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి...

పట్టభద్రుల పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన దుర్గం అశోక్

మన ప్రగతి న్యూస్/ చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి కోటపల్లి మండలం లో పట్టభద్రుల పోలింగ్ బూత్ ను సందర్శించిన మంచిర్యాల జిల్లా జనరల్ సెక్రటరీ బిజెపి కాంటెస్టెడ్ ఎమ్మెల్యే దుర్గం అశోక్. కోటపల్లి మండల...

టాటా ఏస్ లో మంటలు తప్పిన ప్రమాదం.

మన ప్రగతి న్యూస్/ చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి నెన్నెల నుండి కాలేశ్వరం జాతరకు పోతుండగా భీమారం మండలం బూరుగు పెల్లి వద్ద టాటా ఏస్ లో మంటలు రావడంతో ప్రయాణికులు అందరూ గమనించి చాకచక్యంగా...

వృద్ధురాలి హత్య కేసు నిందితులను పట్టుకున్న పోలీసులు

మన ప్రగతి న్యూస్ చిట్యాల టేకుమట్ల మండలం గరిమిళ్ళపల్లి గ్రామానికి చెందిన సూరపాక వీరమ్మ (75) అనే మహిళను హత్య చేసిన ఘటనలో నిందితులను పోలీసులు అరెస్టు చేసి పట్టుకున్నారు. బుధవారం మండల కేంద్రంలోని...

సీసీ కెమెరాల నిఘా నీడలో మహాశివరాత్రి జాతర

_ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మన ప్రగతి న్యూస్/ వేములవాడ అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా పటిష్ట భద్రత నిరంతరం సిబ్బందికి వైర్లెస్ సెట్ ద్వారా సూచనలు చేస్తూ భక్తులకు సులభంగా దర్శనం...

కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

మన ప్రగతి న్యూస్ చిట్యాల చిట్యాల మండలం వెంచరామి గ్రామానికి చెందిన దాసరి రక్షిత్ కుమార్ మద్యం సేవించి ఇంటికి రావడం వలన తన తండ్రి మందలించగా ఇంట్లోని గుర్తుతేలియని పురుగుల మందు తాగగా...

ఏన్కూర్ లో ఘనంగా బ్రహ్మంగారి కళ్యాణం మహోత్సవం

మన ప్రగతి న్యూస్ /ఏన్కూర్ ఏన్కూర్ లోని శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయంలో బుధవారం గోవిందమాంబ సమేత బ్రహ్మం గారి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏటా శివరాత్రి పర్వదినాన...

పాము కాటుతో చిన్నారి మృతి

చిట్యాల. ఫిబ్రవరి 25( మన ప్రగతి న్యూస్ ) జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం గిద్దెముత్తారం గ్రామంలో బుధవారం తెల్లవారుజామున పాము కాటుతో ఓ చిన్నారి మృతి చెందింది. కిన్నెర శిరీష –...

వేములవాడ లో మహాశివరాత్రి జాతర

_ రంగురంగుల లైట్స్‌లో ఆలయ శోభ _ భక్తులకు కనువిందు మన ప్రగతి న్యూస్/ వేములవాడ ప్రతినిధి వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి జాతర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రత్యేక లైట్స్, డ్రోన్...

హన్మకొండ,వరంగల్, కాజీపేట ఏరియా ప్రజలకి విజ్ఞప్తి

మన ప్రగతి న్యూస్/ ఉమ్మడి వరంగల్ బ్యూరో తేదీ 26-2-2025 మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పూజల నిమిత్తం భక్తులు తమ వాహనాల్లో వేయిస్తంభాల గుడికి వేలాది గా తరలివస్తారు. కానీ ఆలయం దగ్గర పరిసరాలలో...