Breaking News

నర్సంపేట మున్సిపాలిటీలో ఎం జరుగుతుంది.

మన ప్రగతి న్యూస్/ నర్సంపేట నర్సంపేట పట్టణ మున్సిపాలిటీలో ఏం జరుగుతుందని ప్రశ్నించిన బిజెపి జిల్లా దళిత మోర్చా నాయకులు కూనమల్ల పృథ్వీరాజ్. ఈ సందర్భంగా మాట్లాడుతూ నర్సంపేట మున్సిపాలిటీ కమిషనర్ గా రావాలంటే...

చిత్తు బొత్తు ఆడుతున్న పలువురుని అరెస్టు చేసిన పోలీసులు

మన ప్రగతి న్యూస్ /నర్సంపేట పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో చిత్తుబొత్తు డబ్బులు పెట్టి ఆడుతున్న పలువురిని అరెస్టు చేసినట్లు పట్టణ సీఐ రమణమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో జూదం లాంటి...

మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై హర్షం వ్యక్తం చేసిన పుల్లారావు

మన ప్రగతి న్యూస్/ నర్సంపేట మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై నర్సంపేట నియోజకవర్గం కంటెస్టెంట్ భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కంభంపాటి పుల్లారావు హర్షం వ్యక్తం చేశారు.. ఘాన విజయం సాధించిన "మహాయుతి కూటమికి" ఆయన...

గీతాంజలి హై స్కూల్ లో ఫ్రూట్స్ డే సెలబ్రేషన్స్

మన ప్రగతి న్యూస్/ నర్సంపేట నర్సంపేట పట్టణంలోని గీతాంజలి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లో వారాంతపు కార్యక్రమాలలో భాగంగా ఫ్రూట్స్ డే ను ఘనంగా నిర్వహించారని పాఠశాల ప్రిన్సిపల్ గూడూరు ప్రవీణ్ కుమార్...

గురుకుల హాస్టల్ ను సందర్శించిన మాజీ ఎమ్మెల్యే పైళ్ల

మన ప్రతి న్యూస్ / యాదాద్రి భువనగిరి ప్రతినిధి యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని గురుకుల హాస్టల్ ను బిఆర్ఎస్ నాయకులతో కలిసి సందర్శించారు.విద్యార్థులకు...

కస్తూరిబా పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన తహసిల్దార్

మన ప్రగతి న్యూస్/ నల్లబెల్లి మండలంలోని కస్తూరిబా పాఠశాలను తహసిల్దార్ ముప్పుకృష్ణ ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలలోని స్టాక్ రిజిస్టర్ ను, వంట సామాగ్రిని పరిశీలించారు. పిల్లలకు వండిన వంటలను రుచికరంగా ఉన్నాయా లేదా...

మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆదివాసుల నిరసన

మన ప్రగతి న్యూస్ /ఏటూరు నాగారం మావోయిస్టుల దుశ్చర్యనునిరసిస్తూ శనివారం ఉదయం ఆదివాసీలు, ఆదివాసీ సంఘాల నాయకులు ఏటూరు నాగారం మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం ధర్నాకు కూర్చున్నారు. శుక్రవారం వాజేడు...

వడ్ల కొనుగోలు కేంద్రాలు తెరిచేది ఎప్పుడు

దిగాలుగా కల్లాల ముందు కూర్చొని చూస్తున్న రైతులు 10 నుండి 15 రోజుల నుండి కల్లాలలో ఆరబెడుతున్న రైతులు ఎక్కువగా ఎండడం వలన తాలుగా మారి తక్కువ అవుతాయని రైతుల ఆందోళన మన ప్రగతి...

26న జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయండి.

రైతులందరికీ పూర్తిగా పంట రుణాలను మాఫీ చేయాలి. నాలుగు లేబర్ చట్టాలను రద్దు చేయాలి. జిల్లా సంయుక్త కిషోర్ మార్చ జాయింట్ ప్లాట్ ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ పిలుపు. మన ప్రగతి న్యూస్...

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా అధికారి

రామచంద్రపురం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన జిల్లా సహకార అధికారి. మన ప్రగతి న్యూస్/ములకలపల్లి ములకలపల్లి మండలంలోని పిఏసిఏస్ సంఘ పరిధిలోగల ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రామచంద్రపురం సెంటర్ ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా...