మన ప్రగతి న్యూస్/ నడికూడ: గ్రామాల్లో ప్రథమ పౌరులు లేక ప్రత్యేక అధికారుల పాలనలో గ్రామాల్లో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఉంది. వివరాల్లోకి వెళితే.. హనుమకొండ జిల్లా నడికూడ మండలం కేంద్రంలో...
ఈనెల 18 న ఆటో లకు పిసీ నంబరింగ్ వేయించుకోవాలి ట్రాఫిక్ ఎస్సై బండి మోహన్ మన ప్రగతి న్యూస్/ మిర్యాలగూడ వాహన రాకపోకలకు, ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా,ట్రాఫిక్ కి అంతరాయం కలగకుండా రోడ్డు...
మన ప్రగతి న్యూస్/ మహబూబాబాద్ బ్యూరో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 40 శాతం డైట్, కాస్మోటిక్ చార్జీల పెంపు కార్యక్రమాన్ని ఈనెల 14 (శనివారం)న జిల్లాలోని 125 విద్య సంస్థలలో...
సీఎం కప్ ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి మనప్రగతి న్యూస్/ దేవరుప్పుల: క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులను వెలికి తీసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిఎం...
బండ శ్రీనివాస్, తిప్పారపు సంపత్ పిలుపు మన ప్రగతి న్యూస్/ హుజురాబాద్ : మాదిగ కులస్తులంతా ఏకం కావాలని, మన హక్కుల కోసం పోరాడాలని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్,తిప్పారపు సంపత్...
మనప్రగతి/నాగార్జున సాగర్ ప్రతినిధి నందికొండ మున్సిపాలిటీగా ఏర్పడిన తరువాత మున్సిపాలిటీ అభివృద్ధి పనులలో భాగంగా చేపట్టిన కార్యక్రమంలో అమృత్ 2.0 ప్రాజెక్ట్ ఒకటి. ఈ ప్రాజెక్టును గత ప్రభుత్వ హయాంలో నెలకొల్పాలని చాలా రోజులు ...
మన ప్రగతి న్యూస్/ ముస్తాబాద్ రాజన్న సిరిసిల్ల ముస్తాబాద్ మండల కేంద్రంలోని శ్రీ హరిహర పుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో గురువారం మణికంఠ సన్నిధానం వారి ఆధ్వర్యంలో అంగరంగ వైభోగంగా అయ్యప్ప స్వామి అష్టభిషేకలను...
_ఈవో, ప్రత్యేక అధికారి క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలపై దృష్టి సారించాలి. _ కాంగ్రెస్ నాయకుడు దీటి నర్సింలు మన ప్రగతి న్యూస్/ ముస్తాబాద్ రాజన్న సిరిసిల్ల :ముస్తాబాద్ మండల మేజర్ గ్రామపంచాయతీ ఈవో,ప్రత్యేక పాలనాధికారి...
లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి…. ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ మన ప్రగతి న్యూస్/ మహబూబాబాద్ బ్యూరో ఈ నెల 14 న జరిగే జాతీయ మెగా లోక్ అదాలత్ ను కక్షిదారులు...
మన ప్రగతి న్యూస్/సంగెం గ్రామీణ స్థాయిలో క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభను వెలికితీసేందుకే సీఎం కప్-2024 టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు బిసి సంఘం నాయకులు అన్నారు.గురువారం రోజున సంగెం మండల కేంద్రంలోని జెడ్పిహెచ్ ఎస్ హైస్కూల్ లో...