మట్టెనగుట్టను అక్రమంగా లీజు పేరుతో తోవ్వుతు మట్టిని అమ్ముకుంటున్న వారిపై చర్య తీసుకోవాలి
రైతుల పొలాలను ఖరాబు చేస్తూ వృత్తిదారులను ఇబ్బంది పెడుతున్న మైనింగ్ లీజు దారుల లీజును రద్దు చేయాలి- సిపిఎం నాయకులు గ్రామ ప్రజల డిమాండ్ మన ప్రగతి న్యూస్ / యాదాద్రి భువనగిరి ప్రతినిధి...
