అస్వస్థ విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలి – ఎమ్మెల్యే రాందాస్ నాయక్
మన ప్రగతి న్యూస్/ ఏన్కూర్: ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం బోడియ తండా ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించడంతో 14 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. భోజనం చేసిన అనంతరం విద్యార్థులకు వాంతులు,...
