Breaking News

డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు – నిందితుడికి 5 రోజుల జైలు శిక్ష

మన ప్రగతి న్యూస్/ సిద్దిపేట జిల్లా స్టాపర్ : సిద్దిపేట 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వ్యక్తిని కోర్టులో హాజరుపరిచారు. ఈ విచారణలో భాగంగా...

పెద్దవేడు గ్రామంలో అమెజాన్ కంపెనీ సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు

మన ప్రగతి న్యూస్/షాబాద్ ప్రతినిధి షాబాద్ మండల్ పెద్దవేడు గ్రామంలో అమెజాన్ కంపెనీ వారి సహకారంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా గ్రామంలో అంగన్‌వాడీ భవనం, ప్రీ–ప్రైమరీ స్కూల్ భవనం,...

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం

‘అరైవ్ అలైవ్’తో ట్రాఫిక్‌పై అవగాహన అదనపు డీసీపీ ఎన్. వెంకట రమణ మన ప్రగతి న్యూస్ /కుషాయిగూడ, మేడ్చల్ జిల్లా స్టాపర్ : ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించి క్షేమంగా ఇంటికి...

జాతీయ ఓటర్ దినోత్సవాన్ని విజయవంతం చేయాలి

-జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మన ప్రగతి న్యూస్/ కరీంనగర్ జిల్లా స్థాపర్: జాతీయ ఓటర్ దినోత్సవం విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. ఈనెల 25న నిర్వహించనున్న జాతీయ...

స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేసిన -ఎమ్మెల్యే

మన ప్రగతి న్యూస్/ భూదాన్ పోచంపల్లి: మండలంలోని స్వయం సహాయక సంఘాలకు బుధవారం నాడు భువనగిరి ఎ మ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమం...

బ్రహ్మోత్సవాల ప్రారంభ రోజున పంచ కట్టుతో దర్శించుకున్న -ఎమ్మెల్యే

మన ప్రగతి న్యూస్/ భూదాన్ పోచంపల్లి: స్థానిక శ్రీ మార్కండేశ్వర స్వామి దేవాలయం 49 వార్షిక బ్రహ్మోత్సవాల ప్రారంభం సందర్భంగా బుధవారం నాడు ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి ఆలయాన్ని సంద ర్శించి స్వామివారిని...

గుర్రపు బగ్గిలో స్వామి వారి ఊరేగింపు

మన ప్రగతి న్యూస్/ భూదాన్ పోచంపల్లి: శ్రీ మార్కండేశ్వర స్వామి జన్మదినోత్సవం సందర్భంగా స్వామివారిని రంగురంగు ల పువ్వులతో ప్రత్యేకంగా అలంకరింపజేసిన గుర్రపు బగ్గిలో పట్టణ పురవీధుల లో ఊరేగించారు. భోగ వంశస్తుల ఆధ్వర్యంలో...

భూదాన్ లో ఘనంగా శ్రీ మార్కండేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

-వైభవంగా స్వామి డోలా రోహణం -లక్ష పుష్పార్చన మన ప్రగతి న్యూస్/ భూదాన్ పోచంపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లా, భూదాన్ పోచంపల్లిలో బుధవారం నాడు శ్రీ మార్కం డేశ్వర స్వామి బ్ర హ్మోత్సవాలు ఘనంగా...

విద్యా ప్రజాసేవకు దిక్సూచి

మాజీ ఎమ్మెల్యే గుర్క జైపాల్ యాదవ్ మన ప్రగతి న్యూస్ /కడ్తాల్ : విద్య ప్రజా సేవకు దిక్సూచి లాంటిదని మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ చెప్పారు. బుధవారం కడ్తాల్ మాజీ సర్పంచ్ ఎల్.ఎన్...

ప్రతి వాహనదారుడు స్వీయ రక్షణ కోసం హెల్మెట్ తప్పక ధరించాలి..

_ నో హెల్మెట్ – నో పెట్రోల్ _ ముస్తాబాద్ ఎస్ఐ. సిహెచ్ గణేష్ మన ప్రగతి న్యూస్ /ముస్తాబాద్: రోడ్డు ప్రమాదాల్లో ద్విచక్ర వాహనదారుల ప్రాణ నష్టాన్ని తగ్గించడమే లక్ష్యం గా రాష్ట్ర...